హరీష్.. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?

– రైతు స‌మ‌స్య‌లు, నీటి పారుద‌ల ప్రాజెక్ట్ లు, గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ అవినీతిపై చర్చించడానికి సిద్ధమా అంటూ హరీష్ రావుకు సవాల్ విసిరిన జూపల్లి – స‌మ‌యం, తేదీ, వేదిక ఏదో చెప్పాల‌ని డిమాండ్ – హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ అస‌లు సినిమా ముందుంది. బీఆర్ఎస్ హాయంలో జ‌రిగిన అవినీతిని బ‌య‌ట‌పెడ‌తాం. మీ తప్పులన్నీ బయట పెట్టాక తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు. హ‌రీష్ రావు స‌చివాల‌యాన్ని ముట్ట‌డిస్తామ‌ని అంటున్నారు. గ‌త పదేళ్ల‌లో…

Read More

కాంగ్రెస్ పాలనలో కష్టాలు మొదలు

– తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఆదర్శవంతమైన పాలన అందించిన తెలంగాణ ప్రభ్యత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గా కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద…

Read More

దానం నాగేందర్ వెన్నుపోటు పొడిచా

– పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేటీఆర్ అధికారం లో ఉన్నప్పుడు రావటం, ఉండటం కాదు. కష్టకాలంలో పార్టీ లో నిలబడి ఉన్నప్పుడే నిజమైన నాయకులు. దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశాడు. అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ మారాడు. ఓటు వేసిన కార్యకర్తలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. రెండు పడవల మీద నడవటం మంచిది కాదు. స్పీకర్ కు దానం పై ఫిర్యాదు చేశాం. అతన్ని అనర్హుడు గా ప్రకటించాలి….

Read More

వార్ధా నదిలో నలుగురు యువకులు గల్లంతు

కొమురం భీమ్ : హోలి పండగ పూట కుమురం భీం జిలాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానం చేసేందుకు వార్దా నదిలోకి దిగిన నలుగురు యువకులు గల్లంతు కావడం తీవ్ర కలకలం రేపింది. కౌటాల మండలం తాటిపల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన యువకులను నదిమాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గల్లంతైన వారిని సంతోష్ (25), ప్రవీణ్(23), కమలాకర్(22), సాయి(22)…

Read More

ఇది రుణాల వసూలుకు అనువైన సమయమా?

-రైతులు బ్యాంకుల అప్పు కట్టకూడదు -రేవంత్ ఎన్నికలప్పుడు ఏం చెప్పా రు ? -ఇపుడు ఏం చేస్తున్నారు? -మాజీ మంత్రి ,ఎమ్మెల్యే టి .హరీష్ రావు నిన్న వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మీబాయి తండా కు క్షేత్ర స్థాయి పర్యటన చేశాం. రైతుల పరిస్థితి ద్సయనీయంగా ఉంది. ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేశామని మాకు చెప్పారు. పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. తండాల్లో తాగు నీరు కూడా సరిగా రావడం…

Read More

చిక్కుల్లో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు

– ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు పైనా ఫిర్యాదులు – ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డికే దుబాయ్ వాసి ఫిర్యాదు – నా ఫోర్జరీ సంతకంతో నకిలీ ఒప్పందం రాయించారు – ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరుతో బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారు -50 లక్షలు వసూలు చేశారు – రేవంత్‌కు ఫిర్యాదు చేసిన శరన్ చౌదరి – విచారణకు ఆదేశం? హైదరాబాద్: బీఆర్‌ఎస్ పాలనలో వెలమ సామాజికవర్గానికి చెందిన పోలీసు అధికారులు ఎంత చెలరేగిపోయారో డీఎస్పీ ప్రణీత్‌రావు ఉదంతం చూశాం. రాజకీయ…

Read More

ఇందిరమ్మ పాలన అంటే హిందువులపై దాడులా?

– చెంగిచెర్లలో ముస్లింల దాడిని ఖండించాలి -పిట్టల బస్తిని కాళీ చేయించేందుకే పథకం ప్రకారం దాడులు -సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలో ఘటన – గర్భిణీ, స్త్రీలపై దాడి జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు -పోలీసులు కళ్లెదుంటే విచక్షణారహితంగా దాడి చేసినా అరెస్టు చేయలేని దౌర్భాగ్యం -హోలీ పండుగ లక్ష్యంగా హిందువులపై దాడులు – బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పిన విశ్వహిందూ పరిషత్ ఇందిరమ్మ రాజ్యంలో హిందువులకు రక్షణ కరువైంది….

Read More

బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థుల జాబితా!

1)ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు(ఓసీ) 2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత 3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ) 4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్ 5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ) 6)చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ) 7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య 8 )నిజామాబాద్ – బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ) 9 )జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్ (బీసీ)…

Read More

ఎకరానికి 25 వేల నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలి

– గేట్లు తెరవాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదు. రైతు కోసం గేట్లు తెరువు. – సీఎం, మంత్రులు హైదరాబాద్‌లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించండి. – ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి వాళ్లింటికి వెళ్తున్నాడు – రైతులు చచ్చిపోతుంటే మాత్రం పరామర్శించడానికి వెళ్లడం లేదు. ధైర్యం చెప్పడం లేదు -కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు – సాగునీరు లేక పంటలు నష్టపోతున్న…

Read More