కేసీఆర్ కి ఐటిఐఅర్ ప్రాజక్ట్ ఇప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదం

– కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అధిక వర్షాలు, వానలతో రాష్ట్రం అతలకుతం అవుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల కోసం ఢిల్లీలో కాలక్షేపం చేస్తున్నారు. కేంద్ర విపత్తు సహాయ నిధి నుండి తగిన ఆర్థిక సహాయాన్ని పొందే హక్కు వున్నప్పటికీ, ఆ మేరకు కేంద్రం నుండి సహాయాన్ని, సహకారాన్ని పొందటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలం చెందారు. ఇట్టి వైఫల్యంతో ముఖ్యమంత్రి తన పదవిలో వుండే హక్కును కోల్పోయారు అని చెప్పక తప్పదు. రాష్ట్రంలో పాలన అలసత్వం, అసమర్ధతకు తార్కాణం….

Read More

కుంచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు

-హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామంటు పార్లమెంట్‌లో కేంద్రం చేసిన ప్రకటన సిగ్గుచేటు – బీజేపీ పార్టీ డిఎన్ఏలో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు – ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమానస్థాయిలో హైదరాబాద్ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50 సార్లు కేంద్రాన్ని కోరామన్న కేటీఆర్ – అయినా కూడా మోడీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ ఈకోసిస్టమ్ కు నయా పైసా మందం సహాయం చేయలేదు – ఐటీఐఆర్ రద్దుతో ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో…

Read More

మూసీపై కొత్త బ్రిడ్జి నిర్మాణం

– మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ మూసారాంబాగ్, చాదర్ ఘాట్ లలో మూసీనది పై నూతన బ్రిడ్జిల ను నిర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల మూసీనది వరద ఉదృతికి దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జ్ ని శుక్రవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ వర్క్స్ MD దాన…

Read More

చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఉస్మానియా వర్శిటీ డాక్టరేట్‌

– 21 ఏళ్ల తొలిసారి డాక్టరేట్‌ ఇవ్వనున్న ఉస్మానియా వర్శిటీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి త్వరలో డాక్టర్ ఎన్వీ రమణ కాబోతున్నారు. ఆయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా గతేడాది ఏప్రిల్‌ 24 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే నెల ఆగస్టు 26 వరకు ఆయన సీజేఐ హోదాలో కొనసాగనున్నారు. దీంతో..పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేసిన ఉస్మానియా యూనివర్సిటీ సీజేఐ ను ఎంపిక చేసింది….

Read More

జమీర్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం

ఇటీవలే న్యూస్ కవరేజీకి వెళ్లి వరదల్లో కొట్టుకుపోయి ప్రాణం కోల్పోయిన జగిత్యాల ఎన్టీవీ ప్రతినిధి జమీర్ కుటుంబానికి గల్ఫ్ టీడీపీ ఎన్నారై సెల్ మానవతా దృక్ఫతంతో తనవంతు సహకారాన్ని అందించింది. జమీర్ అకాల మరణంతో అతని కుటుంబం రోడ్డున పడిందనే సమాచారాన్ని అందుకున్న గల్ఫ్ టీడీపీ ఎన్నారై సెల్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ, సౌదీ అరేబియా టీడీపీ ఎన్నారై సెల్ బాధ్యులు ఖాలిక్ సైఫుల్లాలు లక్ష రూపాయల ఆర్థిక సహకారాన్ని శుక్రవారం నాడు లోవర్ ట్యాంక్ బండ్…

Read More

టీఆర్ఎస్ కు ఓటు వేసే వాళ్లకే దళితబంధు ఇస్తాం

-కొమురవెల్లి మండల సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు ఓటు వేసిన వారికే దళితబంధు ఇస్తామని ఆయన అన్నారు. కొమురవెల్లి మండల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ గ్రామస్తులకు దళితబంధు అందడం లేదని… అర్హులైన వారికి దళితబంధు ఇవ్వాలని రాంసాగర్ సర్పంచ్ రవీందర్ ఎమ్మెల్యేను కోరారు. దీనికి సమాధానంగా… గతంలో ఎన్నడూ లేని విధంగా నీళ్లు, విద్యుత్…

Read More

బండి సంజయ్ .. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

– రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నాశనం చేసిండు అని రాష్ట్ర అప్పులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై వినోద్ కుమార్ ఆగ్రహం – పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఈనెల 25న రాష్ట్రాల వారీగా అప్పులపై విడుదల చేసిన ఆర్.బీ.ఐ. నివేదికను బండి సంజయ్ చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయి – దేశ వ్యాప్తంగా టాప్ 10 అప్పులు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణా రాష్ట్రం పేరు లేనే లేదు – ఇదిగో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన…

Read More

జగన్ అక్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డి విచారణ తప్పదు

– తెలంగాణ హైకోర్టులో మాజీ ఐఆర్ఏఎస్ అధికారి కె.వీ.బ్రహ్మానందరెడ్డికి చుక్కెదురు – ప్రాథమిక దశలోనే ఆయనను కేసు నుంచి తప్పించలేం – జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో కీలక మలుపు జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన వాన్‌పిక్‌ ప్రాజెక్టు కేసులో ఆరో నిందితుడైన మాజీ ఐఆర్ఏఎస్ అధికారి కె.వీ.బ్రహ్మానందరెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.ఆయనపై విచారణను నిలిపేయలేమని, ప్రాథమిక దశలోనే ఆయనను కేసు నుంచి తప్పించలేమని కోర్టు పేర్కొంది. రికార్డుల్లో ఉన్న ఆధారాలతో శిక్ష పడుతుందా లేదా…

Read More

దూపైనప్పుడు బాయి తవ్వుకునుడు… చేతులు కాలాక ఆకులు పట్టుకొనుడు…

– సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిపోయి ఢీల్లీల రాజకీయాలు చేస్తున్నడు దొర – వరదలు వచ్చినప్పుడు,జనం కొట్టుకుపోయి చచ్చినప్పుడే దొర నిద్ర లేస్తాడు – మాటలు చెప్పుడే కానీ చేతలు మాత్రం ఉండవు – కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల వ్యంగ్యాస్త్రాలు వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాలనపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. భారీ వరదల్లో ప్రజలు కట్టుబట్టలతో నిరాశ్రయులవడానికి కేసీఆర్‌ ముందుచూపు లోపమే కారణమని ధ్వజమెత్తారు. వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోవడంలో సర్కారు విఫలమయిందన్నారు….

Read More

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లు పెంచాలి

– ఒకే దేశం – ఒకే చట్టం ” బీజేపీ నినాదం అర్థం ఇదేనా? – ఉత్తరాదికి ఒక న్యాయం దక్షిణాదికి మరో న్యాయమా? – జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచాలి -కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాసిన బోయినపల్లి వినోద్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాత అంటే.. 1931 సంవత్సరం తరువాతే అసెంబ్లీ సీట్ల పెంపుపై నిర్ణయం అన్న కేంద్ర ప్రభుత్వ…

Read More