హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి

హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి

హెలికాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS) జనరల్‌ బిపిన్‌ రావత్ కన్నుమూశారు. తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ (IAF Mi-17V5) ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు భారత
225421-untitled-design-8వాయుసేన అధికారికంగా ప్రకటించింది. 1958లో జన్మించిన జనరల్‌ బిపిన్‌ రావత్‌.. 16 డిసెంబర్ 1978లో తొలిసారిగా భారత సైన్యంలో (గూర్ఖా రైఫిల్స్‌లో) చేరారు. అప్పటినుంచి దేశానికి విశేష సేవలు అందించిన ఆయన భారత సైన్యంలోనే అత్యున్నత సీడీఎస్‌ పదవిని చేపట్టారు. 2020 జనవరి 1 నుంచి భారత సీడీఎస్‌గా దేశానికి సేవలందిస్తున్నారు.

Leave a Reply