Suryaa.co.in

National

ఏఐ సాంకేతికతతో తొలి డిజిటల్ హైవే

ఢిల్లీ: ఏఐ సాంకేతికతతో దేశంలోనే తొలి డిజిటల్ హైవే ఢిల్లీ-గురుగ్రాం మధ్య అందుబాటులోకి వచ్చింది. 28 కిలోమీటర్ల మేర అత్యాధునిక నిఘా వ్యవస్థను ఈ రహదారిపై అమర్చారు. హైస్పీడుతో వాహనాలు నడపడం ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగితే ఆటోమెటిక్ గా ఇది రికార్డు చేస్తుంది. ఏవైనా ప్రమాదాలు చోటు చేసుకున్నా సంబంధిత సిబ్బందికి వెంటనే సమాచారం చేరవేస్తోంది. ఇది విజయవంతమైతే దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

LEAVE A RESPONSE