ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాదు…ఉద్యోగుల ఎనిమీ గవర్నమెంట్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

విజయవాడ..ఉద్యోగుల ను పిఆర్సీపేరిట నట్టేటముంచింది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.మద్యంతర బృతికంటే ఫిట్ మెంట్ తగ్గించి ఇవ్వడం ఉద్యోగుల ను నమ్మించి మోసం చేయడమే సోమువీర్రాజు పేర్కొన్నారు.హెచ్ ఆర్ ఎ తగ్గించి ప్రభుత్వ ఉద్యోగులను ఇంతటి అన్యాయం చేసిన ఇంతటి ప్రభుత్వాన్ని ఉద్యోగులు ఎన్నడూ చూడలేదు.ఇది ఫ్రండ్లీ ప్రభుత్వం కాదు ఎనిమీ ప్రభుత్వ మని నిరూపించుకుంది. ఎరియర్స్ గురించి ప్రభుత్వం. పల్లె త్తుమాట ఎత్తడం లేదు.జీత భత్యాలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చాలా తేడా ఉంది అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం నోటికి వచ్చినట్లు మాట్లాడ్డం తగదు.

Leave a Reply