జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

గుంటూరు : జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్ధులు పోటీ…

Read More

క్రీడా విజేతలకు రేవంత్‌రెడ్డి అభినందనలు

మన రాష్ట్రానికి చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలు బుధవారం సచివాలయంలో సీఎం ఏ.రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రతి క్రీడాకారుడిని పలకరించి వారి విజయాలు, భవిష్యత్తు టోర్నీలను అడిగి తెలుసుకున్నారు. విజేతలందరినీ సీఎం శాలువాలతో సత్కరించి, వారి విజయాలకు గుర్తుగా పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ప్రతి క్రీడాకారుడు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, జాబితాను రూపొందించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం తగినంత ప్రోత్సహం…

Read More

టీడీపీ-జనసేన పొత్తుపై జగన్ కుయుక్తులు

– జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు -టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్ మీడియా వేధికగా తప్పుడు వార్తల ప్రచారంలో జగన్ రెడ్డి గోబెల్స్ ని మించిపోయాడు. టీడీపీ-జనసేన సీట్ల కేటాయింపులో నీచ రాజకీయానికి తెరలేపాడు. దురుద్దేశంతో తప్పుడు నివేదికలు విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి నీచ రాజకీయాలను ప్రజలు సహించరని జగన్ రెడ్డి గుర్తించాలి. టీడీపీ-జనసేన సీట్ల కేటాయింపు పేరుతో వైసీపీ నేతలు నకిలీ లేఖ విడుదల…

Read More

మ‌హిళ సాధిక‌ర‌త‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాలి

– వ్య‌వ‌సాయ‌, ప‌ర్యాట‌క‌, సాఫ్ట్ వేర్ రంగాల‌తో స్వ‌యం స‌హాయ‌క బృందాల‌ను అనుసంధానం చేయాలి – రోగుల‌కు స‌హాయ‌కులుగా వ‌చ్చే మ‌హిళ‌ల‌కు భోజ‌న‌, వ‌స‌తి క‌ల్పించాలి – పిల్ల‌ల‌తో యాచించే వారిని గుర్తించి నిరోదించండి – పంచాయ‌తీరాజ్‌, మ‌హిళ శిశు సంక్షేమ శాఖ బ‌డ్జెట్ స‌మీక్ష‌లో డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ వ్య‌వసాయ ఆధారిత కుటీర పరిశ్రమల ఏర్పాటు, పర్యాటక, సాఫ్ట్-వెర్ రంగాలతో స్వయం సహాయక బృందాలను అనుసంధానం చేయడం ద్వారా మహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు…

Read More

పేద‌ల వైద్యానికి పెద్ద పీట‌

– ఇప్ప‌టికే ఆరోగ్య శ్రీ సాయాన్ని పెంచాం – వైద్య శాఖ‌కు బ‌డ్జెట్ లో ప్రాధ‌న్యత ఇస్తాం – ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌ను బ‌లోపేతం చేస్తాం – వైద్య ఆరోగ్య శాఖ స‌మీక్ష‌లో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ – ఆశ వ‌ర్క‌ర్లు, ఏఎన్ఎంలు, జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌కు సరైన స‌మ‌యంలో జీతాలు ఇవ్వాలిః దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ‌ ఇందిర‌మ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం పేద‌ల వైద్యానికి పెద్ద పీట వేస్తున్న‌ద‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. ఈ రోజు…

Read More

సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలను ప్రొత్స‌హిస్తాం

-ఇండ‌స్ట్రీయ‌ల్ క్ల‌స్ట‌ర్స్ పెంచుతాము -యువ పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హిస్తాము -సంప‌ద సృష్టించే రంగాల్లో అంద‌రిని భాగ‌స్వాములు చేస్తాం -వెండ‌ర్స్ డెవ‌ల‌ప్ మెంట్ కార్య‌క్రమానికి ముఖ్య అతిధిగా డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం..ఇందిర‌మ్మ రాజ్యంలో సూక్మ‌, మ‌ధ్య‌, చిన్న‌తర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంట‌ర్ ప్రైజెస్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు టూరిజం ప్లాజాలో నిర్వహించిన వెండర్స్ డెవలప్మెంట్ కార్యాక్ర‌మానికి…

Read More

సీఎం జగన్ విలువలకు సిలువలు వేస్తున్నారు

– రాజ్యసభ ఎన్నికల కోసమే నా రాజీనామాను ఇప్పుడు ఆమోదించారు తనపై ఉన్న కేసుల వల్లే ప్రధానితో స్టీల్‍ప్లాంట్ కోసం గట్టిగా మాట్లాడలేదు – మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్‍ప్లాంట్ కోసం జగన్ గట్టిగా మాట్లాడలేదు. తనపై ఉన్న కేసుల వల్లే ప్రధానితో గట్టిగా మాట్లాడలేదు. జగన్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్టీల్‍ప్లాంట్‍కు ఈ పరిస్థితి వచ్చేది కాదు. స్టీల్‍ప్లాంట్ కోసం 2021 ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మాట్‍లో రాజీనామా చేశా. రాజీనామా ఆమోదించాలని గతంలో పలుసార్లు…

Read More

బ్రిటిష్ హై కమీషనర్ అలెక్స్ ఎల్లిస్ తో ముఖ్యమంత్రి భేటీ

– లండన్ పర్యటనపై ముచ్చటించిన సీఎం లండన్ లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. అదే మోడల్ లో హైదరాబాద్ లో మూసీనది పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న…

Read More

జనసేన పార్టీలో చేరిన సినీ ప్రముఖులు

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్, ప్రముఖ నటులు పృథ్వీ రాజ్ జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారిరువురికీ జనసేన కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి

Read More

ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

-సర్కారు నుంచి విడుదల కాని వెయ్యి కోట్లు -ఇక ఉచిత సేవలు మావల్లకాదని ఆసుపత్రుల స్పష్టీకరణ -ప్రజలకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం బహిరంగ లేఖ ఏపీలో రేపటినుంచీ ఆరోగ్యశ్రీ సేవలు అటకెక్కనున్నాయి. జగన్ సర్కారు తమకు చెల్లించాల్సిన వె య్య కోట్ల రూపాయల పెండింగ్ నిధులు విడుదల చేయకపోవడంతో, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయటం అనివార్యమయిందని, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేసింది. ఆ ప్రకారంగా ఈనెల 25 నుంచి ఆరోగ్యశ్రీ…

Read More