గిరిజనుల పురోగతికి సెగ గడ్డ జగన్

-టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం -ముఖ్యఅతిధిగా పాల్గొన్న పొలిట్‌బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్ -రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్ ఆధ్వర్యంలో గిరిజన సమస్యలపై చర్చ జగన్ రెడ్డి పాలనలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే ఎన్నికల్లో గిరిజనులు వ్యూహం ఎలా ఉండాలో చర్చించేందుకు తెదేపా గిరిజన నాయకులు మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్సీ, పొలిట్‌బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్…

Read More

తండ్రి ప్రవేశపెట్టిన గొప్ప పథకాన్ని నీరుగార్చిన ఘనుడు జగన్ రెడ్డి

– వైద్యరంగంలో ముఖ్యమంత్రి సాధించిన ఘనత ఆరోగ్య శ్రీ ఆసుపత్రులకు 1200 కోట్లు బకాయిపెట్టడమే -పెద్దపళ్లెంలో పెడుతున్నాను అన్నట్టు ఆరోగ్యశ్రీ పరిధి, చికిత్స వ్యయం పెంచానని జగన్ గొప్పులు చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో పేదలకు ఒరిగింది శూన్యం -నెట్ వర్క్ ఆసుపత్రులు లాభమనుకునే చికిత్సలు, సర్జరీలు మాత్రమే చేస్తుండటంతో పేదలకు వచ్చే సాధారణ జబ్బులకు వైద్యం అందడంలేదు -ఆ విధంగా చేసిన చికిత్సలకు సంబంధించే ప్రభుత్వం ఆసుపత్రులకు రూ.1200కోట్లు చెల్లించాల్సి ఉంది -ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు……

Read More

ప్రెస్ అకాడెమీని వదలని పెద్ద గద్దలు

– సీపీఐ కోటాలో ప్రెస్ అకాడెమీ చైర్మన్ పదవి? – మా కోటాలో వద్దంటున్న సీపీఐ సీనియర్లు – సీపీఐలో ప్రెస్ అకాడెమీ చీలిక – సీపీఐకి ఒక ఎమ్మెల్సీ, రెండు చైర్మన్ పదవుల హామీ – అకాడెమీ చైర్మన్ మా కోటాలో వద్దంటున్న సీపీఐ సీనియర్లు – అది ఇచ్చి ఇంకో పోస్టుకు కాంగ్రెస్ ఎగనామం పెడుతుందన్న అనుమానం – ఎప్పుడూ వారికేనా అంటున్న జర్నలిస్టులు – తెలంగాణ ఉద్యమంలో లేని వారికి పదవులా? –…

Read More

చారిత్రక ఘట్టాలకు వేదిక మన గోల్కొండ కోట

– రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో మోదీ చొరవ – భద్రాద్రి హాల్ త్రివర్ణ పతాకంతో వెలుగులతో మెరిసిపోనుంది – చారిత్రక గోల్కొండ కోట లైట్ & సౌండ్ షో, ఇల్యుమినేషన్ కార్యక్రమం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన కాకతీయుల కాలంలో, అంటే 11వ శతాబ్దంలో దీన్ని కట్టినప్పటినుంచి.. బహమనీ సుల్తానులు, అసఫ్‌జాహీలు, మొన్నటి నిజాం కాలం వరకు.. ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక మన…

Read More

కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయకుంటే ప్రజా ఉద్యమం..

– న్యాయమూర్తులు స్పందించాలి- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ – అంటరానితనంపై రాజకీయ మేలి ముసుగు- టీడీపీ జాతీయ కార్యదర్శి వర్ల రామయ్య – 5 ఏళ్లుగా జైల్లో ఉంచటం దారుణం- జనసేన రాష్ట్ర నాయకులు పోతిన మహేష్‌ – కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలని కోరుతూ రౌండ్‌టేబుల్‌ సమావేశం విజయవాడ:- కోడికత్తి శ్రీను అలియాస్‌ జనపల్లి శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేయటంతోపాటు తగిన న్యాయం చేయకుంటే ప్రజాఉద్యమం తప్పదని వక్తలు అన్నారు. కోడికత్తి శ్రీనుకు న్యాయం…

Read More

రేవంత్ సెక్యూరిటీలో కొత్త ముఖాలు?

– పాత సీఎం వద్ద పనిచేసిన వారి తొలగింపు? – సమాచారం లీకవుతోందన్న అనుమానం? (బాబు) రేవంత్ రెడ్డికి సీఎం పదవి దక్కింది.తనదైన మార్క్ ఎత్తుగడలతో పాలనాపరమైన మార్పుల్లో మోత మోగిస్తున్నారు.ఇప్పుడు రేవంత్ భద్రతపై పనిచేస్తున్న మొత్తం సెక్యూరిటీని మార్పు చేస్తున్నట్లువార్తలు వస్తున్నాయి.మొత్తం సిఎం సెక్యూరిటీ టీమ్‌ను మార్చాలని ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం,ఇప్పటికే ఉన్న ఈ భద్రతా బృందం గతంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసింది,ఈ భద్రతా బృందం ద్వారా రేవంత్…

Read More

వైనాట్ 175 నుంచి.. దేవుడి దయ వరకూ..

– జగన్‌లో ధైర్యం జారిపోతోందా? – ఇండియాటుడే ఇంటర్వ్యూలో జగన్ బేల వ్యాఖ్యలు – దేవుడిపై భారం వేశానంటూ వైరాగ్యం -ఓడినా బాధపడనంటూ చేతులెత్తేసిన నైరాశ్యం – తలపట్టుకున్న మంత్రులు, వైసీపీ సీనియర్లు – అధినేత వైరాగ్యంపై అభ్యర్ధుల ఆందోళన – జగనే ఆ మాటంటే ఇక మా జరుగుబాటేందని ఆవేదన – ఎన్నికల వేళ ఏమిటీ వైరాగ్యం అని ఆగ్రహం – జనంలో తప్పుడు సంకేతాలు వెళితే మా గతేంటని ప్రశ్న – ఓడిపోతున్నామని ముందస్తు…

Read More

హెచ్‌ఎండీఏలో బాలకృష్ణుడి అవినీతి లీలలు

– ఏసీబీకి చిక్కిన హెచ్‌ఎండిఏ పెద్ద గద్ద – బీఆర్‌ఎస్ సర్కారులో బాలకృష్ణదే హవా – పాలకులతో చెట్టపట్టాల్ – వందకోట్ల సంపాదన ఎలా సాధ్యం? – ఒక అధికారి సంపాదనే వందకోట్లా? – మరి పెద్ద గద్దల సంపాదన ఎంతో? ఆయన హెచ్‌ఎండిఏలో ఒక కీలక అధికారి. బీఆర్‌ఎస్ పాలనలో ఆయన చెప్పిందే వేదం. ఆయన మాట శిలాశాసనం. తాజాగా ఆయన ఇంటిపై తెలంగాణ ఏసీబీ జరిపిన దాడిలో, వందకోట్ల రూపాయల అక్రమ సంపాదన బయటపడింది….

Read More

నెల్లూరు నగరంలో “రా… కదలి రా” బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నేతలు

తెలుగుదేశం పార్టీ నిర్వహించే బహిరంగ సభ “రా… కదలి రా” ఈ నెల 28 న నెల్లూరు నగరంలోని ఎస్.వి.జి.యస్. గ్రౌండ్ నందు జరగనుంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ బహిరంగ సభ ప్రాంగణ మైదానంను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్,ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లతో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర…

Read More

మంత్రి కాకాణికి రైతుల గురించి ఆలోచించే తీరిక లేదు

– ఆర్ వై పాలెంలో టిడిపిలో చేరిన రెండు కుటుంబాలు – సోమశిల దక్షిణ కాలువ, కండలేరు ఎడమ కాలువ ద్వారా వేల ఎకరాలకు నీరు అందక రైతులు అల్లాడుతుంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణికి రైతుల సమస్యల గురించి ఆలోచించే తీరిక కూడా లేదా – పొదలకూరు మండలంలోని ఆర్.వై పాలెం గ్రామంలో బాబు షూరిటీ .. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి, ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసిన -మాజీ మంత్రి సోమిరెడ్డి…

Read More