గిరిజనుల పురోగతికి సెగ గడ్డ జగన్
-టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం -ముఖ్యఅతిధిగా పాల్గొన్న పొలిట్బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్ -రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్ ఆధ్వర్యంలో గిరిజన సమస్యలపై చర్చ జగన్ రెడ్డి పాలనలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే ఎన్నికల్లో గిరిజనులు వ్యూహం ఎలా ఉండాలో చర్చించేందుకు తెదేపా గిరిజన నాయకులు మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్సీ, పొలిట్బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్…