ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజీనామా చేసిన వైసిపి సర్పంచులు

గ్రామపంచాయతీలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైకాపా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైసిపి సర్పంచులు.సర్పంచ్ గా గెలిచిన అప్పటినుండి ప్రజలకు ఏదో చేయాలని నూతనోత్సాహంతో ఉన్న సర్పంచ్లకు నియంతృత్వ పోకడల వల్ల కనీసం గ్రామ సచివాలయ నిర్వహణ వీధి దీపాలు రోడ్డు మరమ్మతులు కనీసం తాగునీటి మోటార్లకు రిపేర్ కి సంబంధించి ఖర్చు కూడా చెల్లించలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీలు ఉండటం దురదృష్టకరమని అలాగే 14వ 15వఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలలో లేకుండా వేసినట్లే వేసి…

Read More

మళ్ళీ గ్రామపంచాయతీల నిధులు తీసివేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు Y.V.B. రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ గ్రామపంచాయతీల నిధులు సుమారు రూ.3000 వేల కోట్లు తీసివేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. 6 నెలల క్రితం ఇదేవిధంగా రూ.450 కోట్లు తీసివేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్ మొ,,లగు చేయడానికి ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం 14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామ పంచాయతీలకు కేంద్రం పంపిన నిధులవి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి…

Read More

పంజాబ్ రైతులకు పైసల సాయం అయ్యే పనేనా..?

750 మంది నేషనల్ క్యాపిటల్ రీజన్ (NCR) లో చనిపోయిన ప్రతీ రైతు పేరు మీద వారి కుటుంబాలకి 3లక్షల చొప్పున దాదాపు 23 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజల తరపున ఇవ్వబోతున్నారు. కేసీఆర్ ప్రకటనను ఉటంకిస్తూ KTR చేసిన ట్వీట్ కి సినీ తారలతో పాటు చాలా మంది చప్పట్లు కొట్టారు మంచి నిర్ణయం అని. కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. 1. ఏడు వందలో, ఎనిమిది వందలో.. ఎంతో…

Read More

అమరావతి శ్మశానం మాటకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

-అమరావతి రైతులకు పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామన్నాం -వారి మనసులో ఉన్నట్టు చేయడం కుదరదు -రాజధాని నుంచే పాలించాలన్న నిబంధన రాజ్యాంగంలో ఉందా? అమరావతిని శ్మశానంలా ఉంచారన్న గతంలోని తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి శ్మశానం అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు స్పందనగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తానంటే అక్కడేముంది శ్మశానంలా ఉంచారని అన్నానని, ఐదేళ్లు అధికారంలో…

Read More

జీతాలకే మీ దగ్గర డబ్బుల్లేవు.. వికేంద్రీకరణా?

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విజయవాడ : కోర్టు పరిధి నుంచి తప్పించుకునేందుకే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ విషయంలో సీఎంకు చిత్తశుద్ధి లేదని చెప్పారు. విజయవాడ భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ మాట అన్నారో లేదో ఆత్మపరిశీలన చేసుకోండి రాజధాని ఇక్కడే ఉంటుందని ప్రతిపక్ష నేతగా జగన్‌ చెప్పారని, ఆ మాట అన్నారో లేదో సీఎం,…

Read More

కర్నల్‌ సంతోష్‌బాబుకు ‘మహావీర్‌ చక్ర’.. అందుకున్న కుటుంబసభ్యులు

న్యూ ఢిల్లీ : దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన తెలంగాణ వాసి కర్నల్‌ సంతోష్‌ బాబును కేంద్రం మహావీర్‌ చక్ర పురస్కారంతో గౌరవించింది. మరణానంతరం ఆయనకు ప్రభుత్వం మహావీర్‌ చక్ర అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సంతోష్ సతీమణి, తల్లి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గతేడాది జూన్‌లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి సంతోష్‌బాబు వీరమరణం పొందారు. నల్గొండ జిల్లా సూర్యాపేటకు…

Read More

ఆయన వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి

* ప్రజలు కష్టాలుపడుతుంటే ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయారు * జనసేన బృందాలు బాధితుల సేవలో ఉన్నాయి * తిరుపతి విమానాశ్రయంలో మీడియాతో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భారీ వర్షాలు, వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి పలకరించే దిక్కు లేకుండా పోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు కదలరు.. ఆయన వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి అన్నారు….

Read More

రాజ్ భవన్ కు చేరుకున్న బిశ్వభూషణ్ హరిచందన్

రాష్ట్ర ప్రజల ఆశీస్సులే అండగా నిలిచాయన్న గవర్నర్ కరోనా నుండి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం మధ్యాహ్నం విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, వైద్యుల సేవల ఫలితంగానే త్వరితగతిన కోలుకున్నానని వివరించారు. వాక్సిన్ ఎంతో ఉపయోగపడిందని, సకాలంలో రెండు…

Read More

AP Governor returns to Raj Bhavan after full recovery

Vijayawada, November 23: Andhra Pradesh Governor Biswa Bhusan Harichandan has fully recovered from COVID-19 and returned to the Raj Bhavan in Vijayawada on Tuesday, after he was discharged from the AIG Hospitals in Gachibowli, Hyderabad. On his arrival at the Raj Bhavan, Governor Harichandan and Lady Governor Suprava Harichandan, were received by  R.P. Sisodia, Special…

Read More

ఉనికి కోసమే ముద్రగడ ఉత్తుత్తి లేఖలతో కాలక్షేపం చేస్తున్నాడు

-జగన్మోహన్ రెడ్డి కాపుజాతికి ఏమీ చేయనన్నాక కూడా, పద్మనాభం తనముసుగు తీయకపోతే ఎలా? -టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన ఉనికిని కాపాడుకోవడానికే ముద్రగడ పద్మనాభం కాపుల పక్షాన మాట్లాడుతున్నానంటూ, సందర్భానుసారం ఉత్తుత్తి లేఖలు వదులుతుంటాడని… కాపులకు న్యాయం చేస్తాను, వారిని ఉద్ధరిస్తానని నమ్మించిన వ్యక్తి, చివరకు వారిని కేసుల్లో ఇరికించి, జగన్ భయంతో ఇంట్లో దాక్కున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవాచేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు…

Read More