ఈటల భారీ మెజారిటీతో గెలవబోతున్నడు

-టీఆర్ఎస్ క్యాష్ ను నమ్ముకుంటే….బీజేపీ క్యారెక్టర్, కెపాసిటీని నమ్ముకుంది – వరి కావాలంటే బీజేపీకి, ఉరి కావాలంటే…..టీఆర్ఎస్ కు ఓటేయాలి. – బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ రోజు వెల్లడైన సర్వేల ప్రకారం బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నడు. ఈ విషయం తెలిసి సీఎం కేసీఆర్ హైబత్ తిన్నడు. ఓటుకు రూ.20 వేలు పంచుతున్నడు. బీజేపీ ఎక్కడా అడ్డుకోవడం లేదు. ఎందుకంటే ఆ డబ్బులన్నీ ప్రజలవే. కనీసం పేదలైనా…

Read More

జగన్ రెడ్డి పాలనలో రైతుల ఇళ్లలో చీకటి కాంతులు

– రైతు భరోసాలో అంకెల గారఢీ- అసలు ఎంత విడుదల చేశారో సమాధానం చెప్పాలి– అన్నదాతలను ఆదుకోవడంలో విఫలం – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు రైతుల లోగిళ్లలో చీకటి కాంతులు నింపి కోట్ల రూపాయల ప్రకటనలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. రైతు భరోసాలో అంకెల గారఢీతో అన్నదాతలను మోసం చేస్తున్నారు. నిన్న రైతు భరోసా పేరుతో ఎన్ని నిధులు విడుదల చేశారో ప్రజలకు చెప్పే దమ్ము ఉందా? నిన్న రైతు…

Read More

డ్రగ్స్‌ రహిత రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్నాం:చంద్రబాబు నాయుడు

‘ఒక బాధ్యతాయుతమైన రాజకీయపార్టీగా మేము డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఆకాంక్షిస్తున్నాం. గంజాయి, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాల ముప్పుపై కేంద్ర ప్రభుత్వంతో పాటు పౌర సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నాం…’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.దిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్లే ముందు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ నివాసంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగంపై కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం ఓ రాజకీయపార్టీగా తమ బాధ్యతని, అందుకే…

Read More

ఆరోగ్యశ్రీ పరిధిలోకి మొత్తం పీహెచ్‌సీలు

అమరావతి: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల జాబితాలోకి చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రస్టు సీఈఓ వినయ్‌చంద్‌ తెలిపారు. ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, ఆసుపత్రుల పనితీరుపై జిల్లాల సమన్వయకర్తలు, ఇతర అధికారులతో వినయ్‌చంద్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలోని 1,145 పీహెచ్‌సీలలో 725 ఆసుపత్రులు ఇప్పటికే ట్రస్టు నెట్‌వర్క్‌ జాబితాలో ఉన్నాయన్నారు. అన్ని ఆసుపత్రులను అనుబంధ జాబితాలోకి చేర్చితే అక్కడ జరిగే ప్రసవాలు, డెంగీ…

Read More

పర్సు చూసి కాదు.. పల్సు చూసి వైద్యం చేయండి!

ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు రాబందుల్లా పీక్కు తింటుంటే.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారే లంచాలకు మరిగి అన్యాయం చేస్తుంటే.. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వాదికారులు నిర్లక్ష్యం వహిస్తుంటే.. దిక్కుతోచక అమాయక ప్రజలు.. తేనె పూసిన కత్తులకు బలైపోతున్నారు ఇంకెన్నడు మారేనో కదా నా దేశం.. అవినీతిని అంతమొందించాలంటే అహింసే మార్గమా సినీమాలో లాగా ఒక భారతీయుడో… ఒక అపరిచితుడో….లేక ఒక ఠాగూరో రావాలా.. మంచి,మానవత్వం మరిచి సాటి మనిషి రక్తాన్ని జుర్రుకు త్రాగుతుంటే…. రక్తమే లేని…

Read More

మేధావులారా…..మీ మౌనం రాష్ట్రానికి అరిష్టం

-కేసీఆర్ నియంత, అహంకార పూరిత పాలనతో అన్ని వర్గాలు నష్టపోతున్నయ్ -సిద్దిపేట కలెక్టర్ బరితెగించి మాట్లాడుతున్నడు -ఇకనైనా మేల్కొని మలిదశ ఉద్యమ వీరులను తయారుచేయండి -కేసీఆర్ గడీల పాలనను బద్దలు కొట్టాలంటే హుజూరాబాద్ లో బీజేపీని గెలిపించండి – కేసీఆర్ అంటే…కల్వకుంట్ల కమీషన్ల రావు -హుజూరాబాద్ ‘పుర ప్రముఖుల’ సమావేశంలో మేధావులకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘‘మేధావులారా…మీ మౌనం తెలంగాణకు అరిష్టం. కేసీఆర్ నియంత, అహంకారపూరిత, గడీల పాలనతో పేదలతోసహా…

Read More

టీఆర్ఎస్ గెలుపు ఖాయం..అన్ని స‌ర్వేల్లోనూ సుస్ప‌ష్టం

మంత్రి హ‌రీశ్‌రావు హ‌జూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయ‌మ‌ని, అన్ని స‌ర్వేలూ ఇదే స్ప‌ష్టంచేస్తున్నాయ‌ని మంత్రి హ‌రీశ్‌రావు వెల్ల‌డించారు. ఇల్లంద‌కుంట‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడారు. తాను చెప్పే మాటల్లో నిజం ఉందా? లేదా? అనేది ప్ర‌జ‌లు ఆలోచించుకోవాల‌న్నారు. మ‌న‌కు అన్నం పెట్టేవాళ్లెవ‌రూ..? సున్నం పెట్టేవాళ్లెవ‌రో తెలుసుకోవాల‌ని, ఈ ప్రాంతానికి మేలు చేసేవారెవ‌రో ఆలోచించి ఓటేయాల‌ని సూచించారు. ధ‌ర‌లు పెంచి బ‌తుకు భారం చేసేవాళ్లు కావాల్నా? సంక్షేమ…

Read More

గంటలో పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చు

పీఎఫ్ ఖాతాదారులకు అద్భుతమైన అవకాశం. కోవిడ్ సంక్షోభం నుంచి నెమ్మదిగా కోలుకుంటన్న మనకు ఇదో పెద్ద వార్త. అవసరం కోసం డబ్బులను తీసుకోవాలని అనుకుంటున్నవారు.. కేవలం గంటలోపు మీ బ్యాంక్ ఖాతాలోకి PF డబ్బులను జమ చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. దీపావళికి ముందు EPFO ఉద్యోగుల భవిష్య నిధి (PF) ఖాతాకు వడ్డీని బదిలీ చేస్తోంది. మీరు పండుగకు ముందు మీ PF డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే ఈ వార్త మీ కోసమే. పీఎఫ్ అడ్వాన్స్ ఎలా…

Read More

అందరికీ ఒకే చట్టం చేయాలి

-చట్టాలలో మార్పు రావాలి – రాజ్యాంగాన్ని సవరించాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన ఒక వ్యక్తి 20 సం. ల తరువాత, అది తప్పుడు కేసు అని తేలడంతో రెండు రోజుల క్రితం విడుదల అయ్యాడు. అంటే అతని జీవితం మొత్తం ఒక తప్పుడు కేసు వలన నాశనం అయిపోయింది. ఏ వర్గానికైనా, మరొక వర్గాన్ని బాధించే అవకాశం సామాజికంగానో లేదా చట్టం వల్లనో లేదా మరో రకంగానో లభిస్తే దానిని ఉపయోగించుకుని, అవతలి…

Read More

భీమవరం అంటే సొమ్ము ఎగవేసే వారు?

– మంత్రి శ్రీ రంగనాథ రాజు పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఇక్కడి ప్రజలు సొమ్ములు ఎగ్గొట్టే వారు ఎక్కువగా ఉంటారని అర్ధంవచ్చేలా వ్యాఖ్యానించారు. “భీమవరం గురించి అందరూ చెప్పుకుంటారు.భీమవరం అంటే చేపలు.. రొయ్యలు.. పీతలు.. కోడి పుంజులు.. పందాలు ..సొమ్ము ఎగవేసే వారు ఉన్నారు అంటూ పరోక్షంగా చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు చర్చనీయాంశం అయింది. భీమవరంలో కృష్ణాజిల్గాకు చెందిన ఆక్వాఫీడ్ కంపెనీ…

Read More