ఈటల భారీ మెజారిటీతో గెలవబోతున్నడు
-టీఆర్ఎస్ క్యాష్ ను నమ్ముకుంటే….బీజేపీ క్యారెక్టర్, కెపాసిటీని నమ్ముకుంది – వరి కావాలంటే బీజేపీకి, ఉరి కావాలంటే…..టీఆర్ఎస్ కు ఓటేయాలి. – బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ రోజు వెల్లడైన సర్వేల ప్రకారం బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నడు. ఈ విషయం తెలిసి సీఎం కేసీఆర్ హైబత్ తిన్నడు. ఓటుకు రూ.20 వేలు పంచుతున్నడు. బీజేపీ ఎక్కడా అడ్డుకోవడం లేదు. ఎందుకంటే ఆ డబ్బులన్నీ ప్రజలవే. కనీసం పేదలైనా…