కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు అసహనం

ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పులు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదని ఆగ్రహించింది. ప్రభుత్వం తమ సహనాన్ని పరీక్షిస్తోందని మండిపడింది. ఇక తమ వద్ద కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని,...

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా హిందువులకు వ్యతిరేకమా..?

- కేంద్రం ఇచ్చిన కోవిడ్ నిబంధనలను సోము వీర్రాజు మార్చగలరా? - ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభించాలని కోరుకుంటున్నారా సోము వీర్రాజు గారూ? - మీకు ఓట్లు వేయలేదు కాబట్టి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చచ్చినా ఫర్వాలేదన్నది బీజేపీ విధానమా? - కోవిడ్ వేళ ప్రజలకు...

భారీ వర్షంలో మంత్రి కన్నబాబు పర్యటన

కాకినాడ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు సోమవారం తూర్పుగోదావరిజిల్లాలోని తన సొంత నియోజకవర్గం కాకినాడ రూరల్ పరిధిలో పర్యటించారు.పలు అధికార,ప్రయివేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కాకినాడ రూరల్, కరప మండలాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.భారీ వర్షాలకు నీటమునిగిన...

Lokesh decries cancellation of ‘avva tatala’ pensions

CM shock treatments turning fatal to aged people 13 aged pensioners died due to shock and agony Both pensions of aged couples being removed AMARAVATI: TDP National General Secretary and MLC Nara...

కాంట్రాక్టర్లు ఎక్కడైనా పనులు చేస్తున్నారా?

• పూర్తివివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయగలదా? బుల్లెట్లు దింపే, ఇరిగేషన్ మంత్రి సమాధానం చెప్పగలడా? • గోదావరి కృష్ణా నదులపై నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులపర్యవేక్షణను, కేంద్రానికి అప్పగిస్తారా? • ఆల్మట్టి ఎత్తుపెంచుతామని కర్ణాటక ముఖ్యమంత్రి, కృష్ణా జలాల్లో తమకు 50శాతం వాటా...

చవితికి అనుమతి ఇవ్వలేదు..మద్యం యదేచ్ఛగా అమ్ముకునేందుకు అనుమతి

- మద్యం విక్రయాలతో పచ్చటి కాపురాల్లో చిచ్చు రేగుతోంది - టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రభుత్వం వినాయకచవితికి అనుమతి ఇవ్వలేదుగానీ మద్యం యదేచ్ఛగా అమ్ముకునేందుకు అనుమతినిచ్చిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం జూమ్ యాప్ ద్వారా...