Suryaa.co.in

Latest post

ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై దోపిడి

-పన్నుల పేరుతో పరిమితికి మించిన భారం – రెండున్నరేళ్ల పరిపాలనలో అస్తవ్యస్తంగా విద్యుత్ రంగం – శాసనసభ సభ్యులు ఏలూరి సాంబశివరావు వైసీపీ ప్రభుత్వం ట్రూ అప్ అనే కొత్త పద్దతిలో విద్యుత్ వినియోగదారులను దొడ్డిదారిన దోపిడీ చేస్తోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపడాన్ని ఆయన…

చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి నేతృత్వంలో 75 వేల వినాయక విగ్రహాల పంపిణీ

* పర్యావరణ హితం.. కరోనా కట్టడి నేపథ్యం * ఒక్క అడుగు గణేష విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో.. * వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యావరణ హితం.. కరోనా కట్టడి కోసం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఒక్క అడుగు చొప్పున తయారు చేసిన 75 వేలకు పైగా గణేష విగ్రహాల…

విస్తరాకులో పిండి గణపతిని ఆవాహన చేసిన బీజేపీ

– ఏపీలో జగన్ సర్కారుకు వినూత్న నిరసన గుంటూరు: వినాయక మండపాలకు అనుమతినివ్వాలని డిమాండ్ చేస్తూ, విస్తారకులో పిండి గణపతిని ఆవాహన చేసి, పంచోపచార పూజ చేసి, హిందువులపై వివక్ష కలిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి మనసుని మార్చాలని ఆ వినాయకుడినే కోరుకోవడం జరిగింది. 1892 లోనే సామూహిక బహిరంగ మండపాలలో వినాయకచవితిని జరపడం…

వెంకటేశ్వరస్వామికి నామాలు (ఊర్ధ్వపుండ్రం)ఎందుకు పెడతారు?

శ్రీ మహావిష్ణువు ధరించి, మానవుడు తన ఉజ్జీవనానికి ఇలా ధరించాలని చెప్పినదే ఊర్ద్వ పుండ్రం. “పూడి – ఖండనే ” అనే సంస్కృత దాతువునుఅనుసరించి అజ్ఞానాన్ని, కర్మపాశాన్ని ఖండించేది పుండ్రం. సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో, ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది. తెల్ల నామాలు సత్వగునాన్ని, దానివల్ల కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియజేస్తాయి. అది పునాదిగా…

మొబైల్‌లో ఈ నాలుగు యాప్​లు ఉన్నాయా? అయితే..మీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లే

వీటితో మీ ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. అవేంటో తెలుసుకోండి.. ఎనీడెస్క్‌, క్విక్‌సపోర్ట్‌, టీమ్‌వ్యూయర్‌, మింగిల్‌వ్యూ యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని తన వినియోగదార్లకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సూచించింది. ఈ నాలుగు యాప్‌లతో ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని…

మంద కృష్ణ మాదిగను మర్యాద పూర్వకంగా కలిసిన షర్మిల

YSR తెలంగాణ పార్టీ అధినాయ‌కురాలు వైయ‌స్ ష‌ర్మిల ఈరోజు విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు మంద‌కృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి ప‌రామ‌ర్శించారు.మంద‌కృష్ణ మాదిగకి ఇటీవ‌ల ఢిల్లీలో శ‌స్త్రచికిత్స జ‌ర‌గ‌గా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.మందకృష్ణ మాదిగ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.అనంత‌రం సెప్టెంబ‌ర్‌ 12వ తేదీన ఆదివారం న‌ల్ల‌గొండ జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరి ప‌ట్ట‌ణంలో YSR…

అధికారం కాపాడుకొనేందుకు భాజపాతో కేసీఆర్‌ దోస్తీ: జగ్గారెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదలను అడ్డుకోవడానికి తెరాస, భాజపా కుట్రలు చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆడే ఆటలో బండి సంజయ్‌ బలికాక తప్పదన్నారు. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారం కాపాడుకోవడానికి భాజపాతో కేసీఆర్‌ దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర భాజపా…

పాదయాత్రకు ఊహించనంతగా విశేష స్పందన

రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు వస్తోంది 2023లో బీజేపీ అధికారంలోకి రావాలని జనం కోరుకుంటున్నరు అంచనాలకు మించి జనం రావడంతో ఏర్పాట్ల విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయి వాటిని అధిగమించేందుకు పాదయాత్ర కమిటీలు కృషి చేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ( మధు పసునూరు) ప్రజా సంగ్రామ యాత్రకు…

Naidu: TDP leaders’ suicide bid abetted by ‘Police Raj’

Urges DGP to act on Mogilicharla false cases Minor children picked up, taken to police station Order enquiry and take action to restore law and order Public trust in AP Police touched lowest point AMARAVATI: TDP National President and former…

ఆర్ధిక వివేకం లోపించింది…లోటు చుక్కలనంటుతోంది

– పడకేసిన పారిశ్రామికాభివృద్ధి- పెరిగిపోతున్న నిరుద్యోగం – వైసిపి బెదిరింపులతో పెట్టుబడిదారుల పరార్‌ – జె గ్యాంగ్‌ అరాచకాలతోనే ఆంధ్రప్రదేశ్‌ అధోగతి – రెండున్నరేళ్ల జగన్‌ పరిపాలనా నిర్వాకాలు శాసనమండలి ప్రతిపక్ష నేత,యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక రంగంలో తిరోగమనం దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలకు…