Suryaa.co.in

Latest post

జయంతికి విడిగా… వర్థంతికి కలి‘విడిగా’ జగన్-షర్మిల

( మార్తి సుబ్రహ్మణ్యం) వైఎస్ కుటుంబంలో విబేధాలు వచ్చాయన్న సంకేతాలకు తెరదించుతూ ఆయన వర్థంతి రోజు అన్నాచెల్లెలు ఒకే వేదికకు మీదకు వచ్చారు. ఈఏడాది జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో ఇడుపులపాయకు వెళ్లిన ఏపీ సీఎం జగన్-ఆయన చెల్లెలు, వైఎస్సార్‌టీపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల ఒకరికొకరు తారసపడకుండానే, వైఎస్ సమాధికి విడివిడిగా నివాళులర్పించి వెళ్లిపోవడం చర్చనీయాంశ…

ఈ బుడ్డోడు.. కుటుంబాన్ని లాగుతున్న బాహుబలి!

( మార్తి సుబ్రహ్మణ్యం) యమా స్పీడుగా ఆటో నడుపుతున్న ఈ బుడ్డోడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. పేరు గోపాలకృష్ణారెడ్డి. ఉండేది చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, గంగుడుపల్లి పంచాయితీకి దూరంగా ఉన్న శివారు. అక్కడే ఈ బుడ్డోడి కటుంబం ఓ రేకుల షెడ్డులో, పాముల మధ్య బతుకీడుస్తోంది. ఈ కుటుంబానికి పెన్షనే ఆధారం. తల్లీతండ్రీ ఇద్దరూ అంధులే….

మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల పుట్టినరోజు వేడుకలు

– మంత్రి కొడాలి నాని, గొర్ల శ్రీను లకు గజమాలతో సత్కారం గుడివాడ , సెప్టెంబర్ 2 : రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి . గురువారం…

వైఎస్సార్ చూపిన మార్గంలోనే ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న సీఎం జగన్

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని – ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్ చిత్రపటానికి ఘన నివాళి గుడివాడ , సెప్టెంబర్ 2 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన మార్గంలోనే సీఎం జగన్మోహనరెడ్డి పయనిస్తూ రాష్ట్ర ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి…

రూ. 10. 70 కోట్ల నిధులతో ఏరియా ప్రభుత్వాసుపత్రిలో నూతన భవన నిర్మాణం

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ , సెప్టెంబర్ 2 : రూ . 10.70 కోట్ల నిధులతో గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . గురువారం ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న…

భవిష్యత్ తరాల కోసం మెడికల్ కళాశాలను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నా

– గుడివాడలో జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఏర్పాటు చేస్తున్నాం – ఏరియా ఆసుపత్రిని ప్రాథమిక వైద్యశాలగా కొనసాగిస్తాం – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ , సెప్టెంబర్ 2 : భవిష్యత్ తరాలకు మెరుగైన వైద్యం అందించేందుకు గుడివాడకు మెడికల్ కళాశాలను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నానని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల…

గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో అదమా ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కొడాలి నాని

– పూర్ణకుంభ స్వాగతం , శిలాఫలకం ఆవిష్కరణ గుడివాడ , సెప్టెంబర్ 2 : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని శ్రీమతి అన్నే పుష్ప లీలావతి , శ్రీ అన్నే నరసింహారావు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో అదమా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందజేసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి…

పంట నష్టం…సర్కార్ శూన్య హస్తం…

రైతు బంధు లేదు…గిట్టుబాటు ధర రాదు కౌలు రైతును ఆదుకునే నాథుడు లేడు మా పిల్లలకు ఉద్యోగాలు రావు పాదయాత్రలో బండి సంజయ్ కు వెతలు వినిపిస్తున్న అన్నదాతలు భయపడొద్దు….అండగా ఉంటూ పోరాడేందుకే యాత్ర చేస్తున్నానని చెప్పిన బండి సంజయ్ 6వ రోజు పాదయాత్రలో భాగంగా దామరగిద్దె లో పొలాలను సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,…

గొప్ప మానవతావాది, మహా మనిషి డా. వైయస్ఆర్: సజ్జల

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా|| వైయస్ రాజశేఖరరెడ్డి 12వ వర్దంతి సందర్భంగా నేతల ఘన నివాళి ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ర్ట మంత్రులు డా|| సీదిరి అప్పలరాజు, కురసాల కన్నబాబు, పార్టీ సీనియర్ నేత డా||…

రాష్ట్రం అల్లకల్లోలం అవుతోంటే విజయమ్మకు, షర్మిలకు బాధ్యతలేదా?

• ప్రజల బతుకులు మారాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని విజయమ్మ చెప్పారు • మరిప్పుడు, తన బిడ్డ పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే, రాష్ట్రంలో ఇప్పుడు సాగుతున్న జగన్ అరాచక పాలనపై తల్లీచెల్లీ కూడా పోరాడాలని నేడు తాను డిమాండ్ చేస్తున్నా • గతంలో తనమామ రాజారెడ్డిని చంపారని, ఇప్పుడేమో (2019 ఎన్నికలవేళ) తనమరిది వివేకానందరెడ్డిని…