Andhra Pradeshగ్రామీణ క్రీడా సంబరాలు-2021 ప్రారంభించిన ఎమ్మేల్యే రోజా **2 years ago01 mins Spread the loveరోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుచున్న నగరి నియోజకవర్గ గ్రామీణ క్రీడా సంబరాలు-2021 కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నగరి డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న తెరని, మంగాడు జట్ల మధ్య వాలీబాల్ ఫైనల్ పోటీలను టాస్ వేసి ప్రారంభించిన ఎమ్మేల్యే ఆర్కే రోజా. https://www.suryaa.co.in/wp-content/uploads/2021/11/2021-www.suryaa.co.in-1.mp4 Post navigation Previous: రూ.50వేల కోట్ల నష్టపోయిన చైనా ఎగుమతిదారులుNext: బ్రాహ్మణ సత్రాలు కూడా బ్రాహ్మణ జాతికి అందజేస్తూ ప్రభుత్వం తక్షణమే జీవో ఇవ్వాలి! Leave a Reply Cancel replyYou must be logged in to post a comment.
నీలిమీడియా..కూలిమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం జగన్ రెడ్డి & జే గ్యాంగ్ భయానికి నిదర్శనం **16 hours ago 0