గ్రామీణ క్రీడా సంబరాలు-2021 ప్రారంభించిన ఎమ్మేల్యే రోజా

రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుచున్న నగరి నియోజకవర్గ గ్రామీణ క్రీడా సంబరాలు-2021 కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నగరి డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న తెరని, మంగాడు జట్ల మధ్య వాలీబాల్ ఫైనల్ పోటీలను టాస్ వేసి ప్రారంభించిన ఎమ్మేల్యే ఆర్కే రోజా.

Leave a Reply