Suryaa.co.in

Andhra Pradesh

ఇంటర్ విద్యార్థుల కోసం ‘సంకల్ప్’

అమరావతి: ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ‘సంకల్ప్-2025’ అనే కార్యక్రమాన్ని విద్యామండలి రూపొందించింది. క్వార్టర్లీ పరీక్షల్లో ఫెయిలైన స్టూడెంట్ల అందరినూ ప్రోత్సహించేందుకు లెక్చరర్లు,ఇతర సిబ్బందిని కేర్ టేకర్లుగా నియమించింది. వీరికి ప్రత్యేకంగా క్వశ్చన్ బ్యాంకులు ఇస్తారు. ప్రతి రోజూ సా.3 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్లు నిర్వహిస్తారు. ఇవాల్టి నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది.

LEAVE A RESPONSE