– కేంద్ర మంత్రి అసుప్రియ పటేల్
దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాలలో తెలంగాణ అగ్ర స్థానంలో ఉందని కేంద్ర మంత్రి అసుప్రియ పటేల్ రాజ్యసభలో వెల్లడించారు.. అయితే, మద్యం తాగే వారి శాతం తగ్గిందని మంత్రి తెలిపారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015-16లో ఏపీలో 35 శాతం, తెలంగాణలో 54 శాతం మంది మద్యం సేవించే వారని పేర్కొంది. 2019-21లో ఏపీలో 31 శాతం, తెలంగాణలో 50 శాతానికి తగ్గిందని తెలిపింది..