Suryaa.co.in

Andhra Pradesh

ఎయిర్ ఫోర్స్ లో పైలెట్ ఆఫీసర్ గా ఎంపికైన ఎస్సీ గురుకుల విద్యార్థి ఉమాకాంత్

– అభినందనలు తెలిపిన మంత్రి కొప్పుల

కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ ఎస్సీ గురుకుల సైనిక్ స్కూల్ కు చెందిన విద్యార్థి ఆవుల ఉమాకాంత్ ఎయిర్ ఫోర్స్ లో పైలెట్ ఆఫీసర్ ఎంపికయ్యారు. పుణె లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరి పైలెట్ అధికారిగా శిక్షణ తీసుకోనున్న ఉమాకాంత్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు తెలిపారు.

LEAVE A RESPONSE