-బీజేపీ అధికారంలోకి రాగానే.....
1)2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
2)ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం
3)డీఎస్సీ-2008 బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం
- తెలంగాణ ఉద్యమకారులారా.... ఇంకెన్నాళ్లీ మౌనం?
- 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల నాశనమవుతున్నా స్పందించరా?
- మీకు అండగా మేమున్నాం.... కేసీఆర్ పాలనను బొందపెట్టేదాకా ఉద్యమిద్దాం రండి...
- నిరుద్యోగుల పక్షాన ఆందోళనలను...
- రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
నిరుద్యోగ మహాధర్నా పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు చేపట్టబోతున్న మహాధర్నా ఓ పొలిటికల్ స్టంట్ మాత్రమే. యువత దృష్టి మరల్చి,దాని ద్వారా తాము లబ్ది పొందాలనే నీచపు ఆలోచన తప్ప ఇందులో ఏమీ లేదు. అసలు ఉద్యోగాల గురించి, యువత గురించి మాట్లాడే హక్కు...
-భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు
-మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది
-పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు
-కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం పై బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
"భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్...
బహిష్కరణ వేటు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరణ వేటు వేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.2 ఏళ్ల పాటు అనర్హత వేటు వేయడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది.బహిష్కరణ వేటు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్న.రాహుల్ బహిష్కరణ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం పైన జరుగుతున్న కుట్రగా...
-బిజెపి అసలు రూపం బట్టబయలు
-దేశం చీకటి రోజులు అలుముకున్నాయి
-అణచివేత కేంద్రం ఎంచుకున్న మార్గం
-ఎనిమిదేళ్లుగా బిజెపి ప్రభుత్వం చేస్తున్న తంతు అదే
-విపక్షాల అణిచివేతకే ఈ డి,ఐటి,సిబిఐ లు
-బిజెపి దుర్మార్గాలకు చరమగీతం పాడు తారు
-రాహుల్ అనర్హతవేటుపై ఘాటుగాస్పందించినమంత్రి జగదీష్ రెడ్డి
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై అనర్హత వేడు మోడీ నియంతృత్వానికి పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్...
-పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ
-రాహుల్ గాంధీ పై అనర్హత వేటు బీజేపీ నియంతృత్వానికి, అణచివేతకు నిదర్శనం
-ప్రశ్నించే గొంతులపై బీజేపీ ఉక్కుపాదం
-తీవ్రంగా స్పందించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పై అనర్హత వేటు వేయడం బీజేపీ నియంతృత్వానికి, అణచివేతకు నిదర్శనం, ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే నని రాష్ట్ర పంచాయితీరాజ్,...
-ప్రతిభ కనబర్చినందుకు రాష్ట్రానికి 4 జాతీయ అవార్డులు
-నిజామాబాద్ కు బంగారు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ వెండి, ఖమ్మం జిల్లాకు కాంస్యం
-వైద్య సిబ్బందిని అభినందించిన మంత్రి హరీశ్ రావు
టీబీ రహిత రాష్ట్రం వైపు తెలంగాణ అడుగులు వేస్తున్నది. టీబీ నియంత్రణలో ప్రతిభ కనబర్చిన 4 జిల్లాలకు కేంద్రం జాతీయ అవార్డులు ప్రకటించింది.ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా...
-ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నయి
-కేసిఆర్ అమలు చేస్తున్న పథకాలు,అభివృద్ది దేశంలో ఎక్కడా లేదు
-కేవలం 8ఏళ్లలోనే ప్రజల జీవన శైలిలో మార్పు వచ్చింది
-జూటా మాటల బీజేపీ దేశాన్ని సర్వ నాశనం చేస్తోంది
-రైతులను మోసం చేసిన అర్వింద్ కు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నరు
-రైతుబంధును కాపీ కొట్టిన ప్రధానికిసాన్ సమ్మాన్ యోజన పథకం నిజామాబాద్...
"బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామానికి చెందిన దేవన్న అనే 100 ఏళ్లు నిండిన వృద్దుడు కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పట్ల ప్రశంసల జల్లు కురిపించారు. తన జీవితంలో ఎంతోమంది రాజకీయ నాయకులను చూసిన, వాల్లు ఓట్లు అడిగేటప్పుడు కనిపించే వారు. అభివృద్ది...
దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోసలిన్ అరోకియా అరుదైన రికార్డు సాధించారు. ప్రయాణికుల నుంచి రూ. 1.03 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారు. దీంతో ఆమెకు కేంద్ర రైల్వే శాఖ నుంచి ప్రశంసలు దక్కాయి. తన విధుల్లో తాను ఎంతో కచ్చితంగా ఉంటానని రోసలిన్ అరోకియా తెలిపారు.