Suryaa.co.in

Telangana

రైతులు ఆహార భద్రత, సాంస్కృతిక వారసత్వ సంరక్షకులు

– వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి పనిచేసింది – గ్రీన్ రెవల్యూషన్, ఉపాధి హామీ, రైతు రుణమాఫీ, వ్యవసాయ కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వాల చలువే – దేశ ఆర్థిక నిర్మాణంలో వ్యవసాయ భాగస్వామ్యం తగ్గుతుంది – కేరళ రాష్ట్ర రైతులు కార్మికుల మహాసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోజీకోడ్ రైతులు మన…

కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా?

– అయ్యా కొడుకుల అధికార దాహానికి పరాకాష్ట సభ – పదేళ్లు పాలించిన టీఆర్ఎస్ విలన్ నెం.2 గా మిగిలింది – బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అసలు తెలంగాణ ఆత్మను ఎందుకు ఆవిష్కరించలేదు? – తెలంగాణ అమరవీరులను ఎందుకు స్మరించుకోలేదు? -బీఆర్ఎస్ సభ భబ్రాజమానం భజగోవిందం – హరీష్ రావు పని అయిపోయినట్లుగానే కనపడింది –…

ఎల్కతుర్తి సభ బాహుబలి లాంటిది

-అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేక అనుముల రాజ్యాంగం నడుస్తుందా? – కేసీఆర్ పై ప్రజలకు విశ్వాసం – కేసీఆర్ లాంటి చరిష్మ ఉన్న లీడర్ తెలంగాణలో ఇంకొకరు లేరు – పోలీసుల స్వయంగా టిప్పర్లు,లారీలు అడ్డం పెట్టించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు – రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనకు ఇది రిఫరెన్స్ – సభలో…

తెలంగాణలో తిరిగి అధికారంలోకి రానున్నది బిఆర్ఎస్ పార్టీనే

వరంగల్ సభకు లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ ప్రజలు చెప్పిన సందేశం ఇదే – రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను అన్యాయాలను మరింతగా ఎండగడతామన్న బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సందర్భంగా వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్: ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి. తక్షణమే మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని అన్ని పార్టీలతో మాట్లాడాలి.కాల్పులతో మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్రం విధానం సరికాదు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి చర్చలు నిర్వహించాలి. పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో 3500 మంది నక్సలైట్లు సరెండర్…

తెలంగాణ ప్రజలు విస్కీ బాటిళ్లా?

– కాంగ్రెస్ కండకావరమా?అధికార మదమా? – బీఆర్ఎస్ సభ సక్సెస్ పై ఎందుకంత అక్కసు? – మీరా అవినీతి గురించి మాట్లాడేది? – పీసీసీ అధ్యక్షుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలి – బీఆర్ఎస్ రజతోత్సవ సభ బ్లాక్ బస్టర్ హిట్ – ఎన్నికలెప్పుడు జరిగినా ఇందిరమ్మ హింసారాజ్యానికి చరమగీతం – బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు,…

అధికారం కోల్పోయిన తర్వాత మావోయిస్టులు గుర్తొచ్చారా?

– పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నక్సలైట్లను ఎందుకు చర్చలకు పిలవలేదు? – కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీకి మద్రాసు సాక్షిగా చీకటి ఒప్పందం – కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు, తిప్పిపోతల ప్రాజెక్టు – బీఆర్ఎస్, కాంగ్రెస్ గాడిదకు గడ్డేసి దున్నపోతుకు పాలు పిండినట్లుగా పనిచేస్తున్నాయి – కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ…

లండన్ లో తప్పిపోయిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి

స్పందించిన సీఎంఓ హైదరాబాద్: లండన్ లో తప్పిపోయిన తన కుమారుడు నల్ల అనురాగ్ రెడ్డి జాడ వెతికి తెలుసుకుని ఇండియాకు వాపస్ తెప్పించాలని విద్యార్థి తల్లి హరిత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి సోమవారం వినతిపత్రం పంపారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన అనురాగ్…

జపాన్‌లోని ఒసాకా నగరంలో నిచినో రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించిన చిన్నారెడ్డి బృందం

– నిచినో సంస్థతో తెలంగాణ భాగస్వామ్యం మరింత బలోపేతం -చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నా రెడ్డి, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపీ (ఐఏఎస్), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓఎస్‌డీ శ్రీధర్ వాసిరెడ్డితో కలిసి జపాన్‌లోని ఒసాకా నగరంలో నిచినో రీసెర్చ్ సెంటర్‌ను…

జానారెడ్డితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్: శాంతి చర్చల కమిటీ నేతలు కలిసి ఆపరేషన్ కగార్ పై ఆందోళన వ్యక్తం చేయడం, మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని కోరిన నేపథ్యంలో.. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం ఉన్న జానారెడ్డి సూచనలను, సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి చర్చలు జరిపి వారి సూచనలను కోరారు. ఈ…