ఏఎస్ఐ ఉమాదేవిపై వేటు

– బీజేపీ అభ్యర్థి మాధవీలతకు హగ్ హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కొందరి ప్రవర్తన, వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వారిపై కేసులు నమోదవు తున్నాయి. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఘటనలో సైదాబాద్ ఏఎస్ఐ ఉమా దేవిపై వేటు పడింది. ఆమె ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతను, ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్…

Read More

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

రైతుకు భారీ నష్టం నిజామాబాద్ జిల్లా: తెలంగాణలో అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి రైతులకి నష్టం చేకూరిం

Read More

ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఈ రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐపీఎల్‌ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఏఐవైఎఫ్, డీఐవైఎఫ్, పివైఎల్ నిరసనలకు దిగింది. అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో టికెట్ల విషయంలో బ్లాక్ దందా కొనసాగు తుందని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సత్య ప్రసాద్ ఆరోపించారు.ఈ సందర్భంగా సత్య ప్రసాద్ మాట్లాడుతూ, కేవలం 20 నిమిషాల వ్యవధిలో 70 వేల టికెట్లు ఏ విధంగా అమ్ముడు పోతాయని…

Read More

వడ్లకు బోనస్ రూ.500లు ఇవ్వలేనోళ్లు… రూ.30 వేల కోట్ల రుణమాఫీ చేస్తానంటే నమ్మేదెలా?

-రైతుల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి తాలు, తరుగు లేకుండా వడ్లు కొనలేరా? -6 గ్యారంటీల అమలు పెద్ద బోగస్ -మోసాలు చేయడంలో కేసీఆర్ మించిన కాంగ్రెస్ నేతలు -కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్ -సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన చొప్పదండి -నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వడ్లకు రూ.500 రూపాయల బోనస్ ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రూ.30 వేల కోట్లను మాఫీ చేస్తామంటే నమ్మేదెవరని బీజేపీ…

Read More

పదేళ్లలో మెదక్‌ గడ్డకు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఏం చేసింది?

-ఉరికించి కొడతా బిడ్డా…నోరు జాగ్రత్త -పిట్టలదొర పని అయిపోయింది…ఇక కారు తుక్కుకే… -ప్రజలకు సమాధానం చెప్పి ఓట్లడిగే దమ్ముందా.. -ప్రజాపాలన ఓర్వలేక కడుపు మంట -దుబ్బాకలో గెలిచి నిధులు తెచ్చావా రఘునందన్‌? -నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో వచ్చి చూపించు -దుర్గమ్మ సాక్షిగా రుణమాఫీ, రూ.500 బోనస్‌ ఇస్తా -రైతుల భూములు గుంజిన దుర్మార్గుడు వెంకట్రామిరెడ్డి -మెదక్‌ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైర్‌ -నీలం మధును గెలిపించాలని పిలుపు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌…

Read More

చేవెళ్లలో గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయం

– పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమీక్ష సమావేశం నంది నగర్ లోని కెసిఆర్ నివాసంలో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల గడ్డ పైన మరొక్కసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు…

Read More

పదేళ్లలో మోదీ ఏం చేశారో చెప్పాలి

-బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటే… -కేసీఆర్‌ వ్యాఖ్యలు విడ్డూరం -మాకు 30 మంది టచ్‌లో ఉన్నారు -ఎస్సీ వర్గీకరణపై బిల్లుపెట్టకుండా మోసం -మందకృష్ణ మాదిగ ఆత్మవిమర్శ చేసుకోవాలి -కాంగ్రెస్‌ నేత గజ్జెల కాంతం 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ నాయకుడు గజ్జెల కాంతం అన్నారు. గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మిలాఖత్‌ అయ్యాయని, 30 మంది బీఆర్‌…

Read More

వందోసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ

నటుడు మహర్షి రాఘవ రికార్డ్‌ చిరు చేతులమీదుగా ప్రత్యేక సన్మానం తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంకుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా ప్రాణాపాయంలో ఉన్న లక్షలాది మందికి ఉచితంగా రక్తదానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టింది. ఈ బ్లడ్‌ బ్యాంకు కు చిరు అభిమానులు అండగా నిలుస్తున్నారు. వారి సహకారంతోనే నిరంతర సేవలను అందిస్తున్నారు. లక్షలాది మంది రక్త దాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు. మెగాస్టార్‌ చిరంజీవిపై అభిమానంతో 1998 అక్టోబరు…

Read More

చివరి శ్వాస వరకు కాషాయ జెండా మోస్తా

-తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం -17 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తాం -బీఆర్‌ఎస్‌ శకం ముగిసింది… -ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావు -కాంగ్రెస్‌తోనే తమకు ప్రధాన పోటీ -హామీలు, గ్యారంటీలతో మోసం చేశారు -రేవంత్‌ను ప్రజలు నిలదీయాలని పిలుపు -నైతిక విలువలకు కట్టుబడి పనిచేశా -సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌, మహానాడు: తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యమని కేంద్రమంత్రి, సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో శుక్రవారం కిషన్‌రెడ్డి…

Read More

64 సీట్లున్న కాంగ్రెస్ ను బీజేపీ బతకనిస్తుందా?

-104 సీట్లున్న బీఆర్ఎస్ ను పడగొట్టేందుకు ప్రయత్నం -ఉద్య‌మ కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తారు భ‌విష్య‌త్ బీఆర్ఎస్‌దే -బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు “బీ” ఫారం అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైద‌రాబాద్: బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 104 మంది ఎమ్మెల్యే లున్న బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ య‌త్నించింది. 64 మందే ఎమ్మెల్యే లున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీజేపీని బ‌త‌క‌ నిస్తుందా? అని…

Read More