Suryaa.co.in

Month: July 2024

రేవంతన్నా.. మోసం చేసిందెవరన్నా?

-రేవంత్ విమర్శలపై సబిత తనయుడు, బీఆర్‌ఎస్ యువనేత కార్తీక్‌రెడ్డి ట్వీట్ హైదరాబాద్: తనను సబితా ఇంద్రారెడ్డిమోసం చేశారంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సభలో చేసిన ఆరోపణలకు సబిత స్పందించగా.. ఆ తర్వాత ఆమె తనయుడైన బీఆర్‌ఎస్ యువనేత కార్తీక్‌రెడ్డి కూడా ఎక్స్ వేదికగా రేవ ంత్ వ్యాఖ్యలకు స్పందించారు. కార్తీక్ ఏమన్నారంటే.. సరే రేవంత్ అన్న,…

ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ ఎందుకు?

కేటీఆర్ ఉండొచ్చు కదా? మోసం అనే పదానికి మరో పేరు సబిత అక్క బాధ్యత తమ్ముడి కోసం నిలబడాలి సభకు కేసీఆర్, హరీష్ రావు డుమ్మా ఎందుకు కొట్టారు? సభకు కేసీఆర్, హరీష్ రావు డుమ్మా ఎందుకు కొట్టారు? సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్, హరీష్ రావు అండగా నిలబడాలి కదా? సీఎం రేవంత్…

ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త

– 8 హెచ్ఆర్ఏ శాతం పెంపు గుంటూరు: ఏపీ సచివాలయ, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 16 శాతం హెచ్‌ఆర్‌ఏను 24శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది….

కుప్ప(ం)కూలిన వైసీపీ

– కుప్పంలో వైసీపీ జెండా పీకేశారు! – హోటల్ మారిన వైసీపీ ఆఫీస్ -టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు – మరో వారంలో కుప్పంలో వైసీపీ దుకాణం బంద్ – పత్తాలేని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ – కేసుల పంచాయితీలో పెద్దిరెడ్డి – అధికారంలో ఉండగా రెచ్చిపోయిన పెద్దిరెడ్డి, భరత్ – బాబు సహా…

తెలుగుదేశంతోనే అన్ని వర్గాల అభివృద్ధి

– పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు చేవెళ్ల: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణమే ధ్యేయంగా పెట్టుకొని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీ కోసం కష్టపడాలని పోలిట్ బ్యూరో సభ్యులు , జాతీయ ప్రధాన కార్యదర్శి , షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్…

బిహారీ శాసనసభ్యులు వ్యవహరిస్తున్న సరైనది కాదు

– పీపుల్స్ బడ్జెట్ ను బిఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నది – ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చ సందర్భంగా శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ వార్షిక సంవత్సరం పీపుల్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు హర్షాతిరేకాలు ప్రదర్శిస్తుంటే బిఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నది. సభా…

తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణం చేసిన జిష్ణుదేవ్‌ వర్మ

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ బుధవారం ప్రమాణం చేశారు.. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార…

ప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు

ఆరోగ్య శ్రీ నిర్వీర్యంపై ప్రజల్లో ఆందోళన ఆయుష్మాన్ కింద ఇచ్చేది రూ.5 లక్షలే జగన్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచితంగా అందించారు ఆయుష్మాన్ భారత్ ఏపీలో కేవలం 60 లక్షల మందికే వర్తిస్తుంది 1 కోటి 42 లక్షల మంది ఆరోగ్యశ్రీ కార్డు లబ్ధిదారులున్నారు ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలన్న ఆరోగ్య బాధ్యత…

ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు రెండున్నరేళ్లు ఏం చేస్తున్నట్లు?

ఏపీ ఫుడ్ కమిషన్ ను వర్క్ ఫ్రమ్ హోమ్ గా మార్చేసిన కమిషన్ చైర్మన్, సభ్యులు ఆఫీసుకు రాకుండానే లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వైనం కేసులు ఉన్నవారికి సభ్యులుగా పదవులు రెండున్నరేళ్లలో ఒక్క కేసు కూడా నమోదు చేయని ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు ఉత్తుత్తి తనిఖీలతో హంగామా చేసిన విజయ్ ప్రతాప్ రెడ్డి వేల…

నడి రోడ్డుపై చంపేస్తామంటూ నాడు బెదిరింపులు

• నేడు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు • వినతులతో తరలివచ్చిన అర్జీదారులు • స్వీకరించి పరిష్కారానికి వెంటనే సంబంధిత అధికారులు, నాయకులకు ఫోన్లు చేసిన నేతలు మంగళగిరి: మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే నడిరోడ్డుపై చంపి కాలువలో పడివేస్తామని తనను బెదిరించారని.. తమ భూమి లాక్కుని ఇబ్బంది పెడుతున్నారని… నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి…