పోస్టల్ సేవలను డిజిటలైజ్ చేయాలి

రాజ్యసభలో ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సూచన న్యూఢిల్లీ, డిసెంబర్ 4: సాంప్రదాయ పద్దతుల్లో సాగుతున్న పోస్టల్‌ సర్వీసులను డిజటలైజ్‌ చేయడం ద్వారా ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తృత రీతిలో సేవలు అందించవచ్చని వైఎస్సార్సిపి సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. మనీ ఆర్డర్లకు బదులుగా మొబైల్‌ పేమేంట్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. చిన్న మొత్తాల పొదుపు కార్యకలాపాలను పేమేంట్స్‌ బ్యాంక్‌కు బదలాయించాలని కోరారు. పోస్ట్‌ ఆఫీసు బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దేశంలోని…

Read More

కోటి 30 లక్షల మందిని విమానం ఎక్కించిన ఉడాన్‌

– రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 4: విమాన ప్రయాణం గురించి కలలో కూడా ఆలోచించని సామాన్య ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్‌ యోజన్‌ వలన ఈరోజు విమాన ప్రయాణం చేయగలుగుతున్నారు. ఉడాన్‌ యోజన్‌ కింద ఇప్పటి వరకు కోటి 30 లక్షల మంది విమాన ప్రయాణం చేశారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాధిత్య సింధియా వెల్లడించారు. ఉడాన్‌ యోజన కింద దేశ వ్యాప్తంగా ప్రభుత్వం కేటాయించిన రూట్లలో మూడేళ్ళ…

Read More

చెన్నై ఎయిర్ పోర్టులోకి వరద…విమానాలు నిలిపివేత

మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు నగరాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. అంతేగాకుండా డిసెంబర్ 4న దాదాపు 11 విమానాలను కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA)కి మళ్లించారు. చెన్నైలో దిగాల్సిన దేశీయ అంతర్జాతీయ విమానాలను KIA కి మళ్లించినట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ధృవీకరించారు. మైచాంగ్ తుఫాను కారణంగా చెన్నె విమానాశ్రయం వరదలతో నిండిపోయింది. దారి మళ్లించిన 11 విమానాలు ఇవే బీఐఎల్ అధికారుల వివరాల ప్రకారం…

Read More

నేటి నుంచి ఈ నెల 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

ఢిల్లీ: నేటి నుంచి ఈ నెల 22 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. టీఎంసీ ఎంపీ మహువా పై ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదిక మీద చర్చ జరిగే అవకాశం ఉంది.ఉభయ సభల ముందుకు 24 బిల్లులు రానున్నాయి. ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో కొత్త బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ప్రెస్‌-పీరియాడికల్స్‌ బిల్లుపై చర్చ జరగనుంది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ ప్రమేయం లేకుండా అమలు చేసే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. దేశంలో నెలకొన్న పలు సమస్యలపై…

Read More

“మిచాంగ్” సైక్లోనిక్ తుఫాను పరిస్థితి దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే సమీక్ష సమావేశం

దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ అర్. ధనంజయులు తుఫాను పరిస్థితుల దృష్ట్యా పాటించాల్సిన జాగ్రత్తలపై విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్లు డివిజన్లతో వివిధ విభాగాల ప్రిన్సిపల్ హెడ్స్ తో పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. రైలు కార్యకలాపాలకు భద్రత కల్పించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా అదనపు జనరల్ మేనేజర్ తుఫాను పరిస్తితిని సమీక్షించారు మరియు వివిధ ప్రదేశాలలో తుఫాను పరిస్థితులు ఎదూరుకునేందుకు సరిపడే…

Read More

భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు

భారత నౌకాదళం చేతికి యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌లో ఉపయోగించే అత్యాధునిక యుద్ధ నౌకలు అందాయి. కొచ్చి షిప్‌యార్డ్‌లో నిర్మిస్తున్న మొత్తం ఎనిమిది నౌకల్లో భాగంగా తయారైన మూడు షిప్‌లను నేడు ప్రారంభించారు.. ఐఎన్‌ఎస్‌ మాంగ్రోల్‌ అని పేర్లుపెట్టారు. వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ జె సింగ్‌, స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌ అధిపతి సురాజ్‌ బెర్రీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ కమాండంట్‌ పునీత్‌ భల్‌ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read More

70 లక్షల ఫోన్ నెంబర్లు నిలిపివేత

– డిజిటల్ పేమెంట్ల మోసాలకు కేంద్రం అడ్డుకట్ట దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్‌ నంబర్లలో 70 లక్షల నంబర్లను నిలిపివేసినట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం వెల్లడించింది.డిజిటల్‌ పేమెంట్లలో మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. డిజిటల్‌ లావాదేవీలు భారీగా కొనసాగుతున్న తరుణంలో డిజిటల్‌ మోసాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. వీటిని అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగానే అనుమానాస్పద లావాదేవీల కారణంగా వీటిని నిలిపివేసినట్టు తెలిపింది.

Read More

దూసుకొస్తున్న మిచాంగ్ తుపాను

– పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఢిల్లీ: దక్షిణ అండమాన్ సముద్రం మలక్కా జలసంధిని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇవాళ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ.. క్రమంగా ఆగ్నేయ బంగాళాఖాతం వైపు విస్తరిస్తోందని… నవంబర్ 30 నాటికి ఇది మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు. వాయుగుండం రానున్న 48 గంటల్లో నైరుతి, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ‘మిచాంగ్’ తుపానుగా పరిణామం…

Read More

రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో “ఆత్మనిర్భర్” స్వావలంబన అత్యంత కీలకం

– కేంద్ర రక్షణ మంత్రి శాస్త్ర సాంకేతిక సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ జి. సతీష్ రెడ్డి జాతీయ భద్రతకు అవసరమైన రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో “ఆత్మనిర్భర్” స్వావలంబన అత్యంత కీలకమైనదని కేంద్ర రక్షణ మంత్రి శాస్త్ర సాంకేతిక సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ జి. సతీష్ రెడ్డి అన్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఓ) ఈ క్రమంలో ప్రధాన పాత్రను పోషిస్తుందని, క్షిపణులు, అధునాతన…

Read More

‘వసుధైవ కుటుంబం’ స్ఫూర్తి.. హిందువులు వ్యాపింప చేయాలి

– ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కలిసి పని చేయడం ద్వారా ‘వసుధైక కుటుంబం’ (ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం) స్ఫూర్తిని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపిచ్చారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో మూడు రోజులపాటు జరుగుతున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్ ప్రారంభ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ “మనం ప్రతి హిందువుతో కనెక్ట్ అవ్వాలి. హిందువులంతా కలిసి…

Read More