గవర్నర్ కు రాజీనామా లేఖ ఇచ్చిన నితీశ్
రాజీనామా చేసినట్టు ప్రకటన
రబ్రీదేవి నివాసంలో కీలక భేటీ
జేడీయూ, ఆర్జేడీ కొత్త భాగస్వామ్యంతో ప్రభుత్వం!
నితీశ్ సీఎంగా, తేజస్వి డిప్యూటీ సీఎంగా నూతన సర్కారు!
బీహార్ లో రాజకీయ సంచలనం చోటుచేసుకుంది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలకు పరాకాష్ఠగా నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి...
క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఫేస్బుక్లో పోస్ట్
నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో ఉద్యమం అవసరమన్న రాహుల్
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నివాళులు అర్పించిన రాహుల్
క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ‘డూ ఆర్ డై’ ఉద్యమం అవసరం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు....
భగవద్గీత మతగ్రంథం కానేకాదన్న సువేందు
గుజరాత్లోనూ ఇదే అమలవుతోందని వెల్లడి
అధికారంలోకి వస్తే సిలబస్ లో చేరుస్తామని హామీ
పశ్చిమ బెంగాల్లో తమకు అధికారమిస్తే పాఠశాలల్లో భగవద్గీతను బోధిస్తామని బీజేపీ నేత సువేందు అధికారి హామీ ఇచ్చారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో నిన్న జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు...
వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశంలో వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు కోట్లాది మంది తెలుగు ప్రజలకు గర్వకారణమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. వెంకయ్య నాయుడు చైర్మన్గా పదవీ విరమణ చేయబోతున్న సందర్భంగా రాజ్యసభలో సోమవారం జరిగిన వీడ్కోలు సమావేశంలో విజయసాయి...
- రాజ్యసభలో ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ ఆగస్టు 8: లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను కేవలం జనాభా ప్రాతిపదికన చేయడం వలన ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ తీవ్రంగా నష్టపోతాయని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ...
పార్లమెంటులో వెంకయ్య వీడ్కోలు కార్యక్రమం
వేనోళ్ల కొనియాడిన మోదీ, ఇతర ఎంపీలు
అందరికీ కృతజ్ఞతలు తెలిపిన వెంకయ్య
సభ్యులు సభ గౌరవాన్ని కాపాడాలని పిలుపు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు పార్లమెంటులో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎంపీలు...
మీ చమత్కారం గురించి చెప్పుకోవాల్సిందేనన్న ప్రధాని మోదీ
చేపట్టిన ప్రతీ బాధ్యతను అంకిత భావంతో పనిచేశారని ప్రశంస
జాతికి మీ సేవలు ఇక ముందూ అవసరమన్న ప్రధాని
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ గా మరో రెండు రోజుల్లో బాధ్యతల నుంచి తప్పుకోబోతున్న వెంకయ్యనాయుడి సేవలను ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా ప్రశంసించారు. వెంకయ్యనాయుడి సేవలపై...
ఒకే పేరు, ఒకే ఫొటో కలిగిన డూప్లికేట్ పేర్ల తొలగింపు
దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ జాబితా ప్రక్షాళన
ధ్రువీకరించుకున్న తర్వాతే తొలగించినట్టు స్పష్టీకరణ
దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితా నుంచి పెద్ద ఎత్తున నకిలీ పేర్లను ఏరిపారేశారు. ఒకే పేరు, ఒకే ఫొటోతో ఒకటికి మించి ఉన్న వాటిని తొలగించింది. గడిచిన ఏడు నెలల్లో ఇలా...
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మధ్య కొన్నాళ్లుగా సఖ్యత కనిపించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి దూరంగా ఉన్నారు. దాంతో, ఎన్డీఏ నుంచి జేడీయూ చీలిపోతుందన్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. నీతి...
సీజేఐ కు గౌరవ డాక్టరేట్
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు మరో హోదా దక్కనుంది. సీజేఐ గా అవకాశం దక్కించకున్న ఎన్వీ రమణ..ఇప్పుడు కొత్త పురస్కారం అందుకోబోతున్నారు. ఈ నెల 26న సీజేఐ హోదా నుంచి ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే ఆయన వారసుడి పేరు ఖరారు అయింది. ఈ సమయంలో తెలుగు...