Saturday, March 25, 2023
మార్చి 31వ తేదీతో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు జరగనున్నాయి, ఈసారి ఏప్రిల్ నెల మొత్తం 15 రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి, ఏప్రిల్ 1,2,4,5,7,8,9,14,15,16,18,21,22,23,30 తేదీలలో బ్యాంకు సెలవులు ఉండ ఉన్నాయి, బ్యాంకు కస్టమర్లు. మీకు బ్యాంకు పనులు ఉంటే సెలవులకు తగ్గట్టుగా...
- గడ్కరీ రాబోయే 6నెలల్లో GPS ఆధారిత టోల్‌ వ్యవస్థ తీసుకొస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ..ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలోనే వీటిని ఏర్పాటు చేస్తామని, వీటివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతోపాటు, ప్రయాణించిన దూరానికే ఫీజు వసూలు చేయడం వీలుపడుతుందని చెప్పారు. వాహనం ఆగకుండానే నంబర్‌...
- కోర్టు తీర్పుకు, బీజేపీకి లంకె పెడుతూ కాంగ్రెస్ గాయి గాయి చేయడం సిగ్గు చేటు - బీజేపీ సీనియర్ నేత, తమిళనాడు సహా ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ‘‘దొంగల ఇంటి పేరు మోదీ’’ అంటూ చేసిన తప్పుడు వ్యాఖ్యల ఫలితంగానే రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిస్తే దానిని...
కాలేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లాలో సోమవారం సాయంత్రం శ్వేత నాగు కనిపించింది.పాముల జాతిలో అరుదుగా తెల్లటి వర్ణంతో ఉండే ఈ నాగుపామును స్థానికులు ఆసక్తిగా తిలకించారు.ఓ ధాన్యం మిల్లు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ టీం సాయంతో దాన్ని బంధించి తిరిగి అడవిలో వదిలేశారు. స్నేక్...
- రంజాన్‌ మాసం ప్రారంభం - ఉపవాస దీక్షలు చేపట్టనున్న ముస్లింలు ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం రానే వచ్చింది. గురువారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో నవ్య నగరం మంగళగిరి అంతటా పండుగ వాతావరణం నెలకొంది. శుక్రవారం తెల్లవారు జాము నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇస్లాం మతంలో రంజాన్‌ నెలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది....
- కోర్టుకి తెలిపిన సీబీఐ ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా ఇంగ్లండ్‌,ఫ్రాన్స్‌ దేశాల్లో రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు సీబీఐ గురువారం కోర్టుకి తెలిపింది. 2015-1లో తన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలోనే ఆయన ఆస్తులనుకొనుగోలు చేసినట్లు సిబిఐ తన రిపోర్టులో పేర్కొంది. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ సంస్థ ఐడిబిఐ...
కేబిన్ క్రూ కొరత కారణంగా నిర్ణయం నెవార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లే విమానాల్లో వారంలో మూడేసి కోత మూడు నెలలపాటు ఇంతేనన్న సంస్థ సీఈవో క్యాంప్‌బెల్ విమాన సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి అమెరికా వెళ్లే విమానాల సంఖ్యను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్టు తెలిపింది. వచ్చే రెండు మూడు నెలల వరకు ఇది...
- ఒక్కొక్క టికెట్ తనిఖీ సిబ్బంది ₹1 కోటి కి పైగా రికార్డు స్థాయిలో జరిమాన వసూలు -దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే ఇదే తొలిసారి రైళ్లలో అనధికారిక ప్రయాణాన్ని అరికట్టడానికి మరియు అధికారిక టికెట్ తో ప్రయాణించే రైలు ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించే దిశలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే నిరంతరం విస్తృతంగా టికెట్...
⦁ కేఎస్ఆర్టీసీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా సరఫరా చేసిన ఒలెక్ట్రా ⦁ విధానసౌధ ఆవరణలో ఈ-బస్సులను ప్రారంభించిన కర్ణాటక సీఎం ⦁ కాంట్రాక్ట్ వ్యవధిలో 65,000 టన్నులకు పైగా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తామన్న ఒలెక్ట్రా ఛైర్మన్ హైదరాబాద్, మార్చి 20 : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విధానసౌధ ఆవరణలో 25 విద్యుత్ బస్సులను సోమవారం జెండా...
పంజాబ్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌లో శనివారం పోలీసులు అమృత్ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.ప్రత్యేక ఖలిస్తాన్ దేశ ఏర్పాటుకు ఉద్యమం చేస్తోన్న అమృత్ పాల్ సింగ్.. ఇటీవల భారత్ హోంమంత్రి అమిత్ షాను హెచ్చరించిన విషయం తెలిసిందే. భారత మాజీ...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com