Suryaa.co.in

National

సమతుల్య బడ్జెట్

– కేంద్రమంత్రి కిషన్ రెడ్డి న్యూ ఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించింది. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక…

బడ్జెట్ లో కార్మికుల కోసం అద్దె గృహాలు

-యువతకు ఉద్యోగాలు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ న్యూ ఢిల్లీ :పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాలను నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.లోక్‌సభలో ఆమె మాట్లాడు తూ.. 500 పెద్ద కంపెనీల్లో కోటిమంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామ న్నారు.వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు, 12…

దేశంలో తగ్గనున్న బంగారం, మొబైల్స్ ఫోన్ ధరలు?

హైదరాబాద్: ఫోన్లు, ఛార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నామ న్నారు. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడిసిన్, వైద్య పరికరాలను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహా యిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు.మరో వైపు…

బడ్జెట్ రూప కల్పనలో 9 ప్రధానాంశాలు

నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ముఖ్యంగా 9 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.  ఉపాధి కల్పన  నైపుణ్య శిక్షణ  ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి  వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు అభివృద్ధికి పరిశోధనలు  వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు  కూరగాయల…

నిరుద్యోగులకు తీపి కబురు

లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్స్‌ కోసం మూడు పథకాలు తీసుకువస్తామని పేర్కొంది. కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అదేవిధంగా కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ…

తొలి ఏకాదశి విశిష్టత

– ఆనందంతో పాటు ఆరోగ్యం – నేడు తొలి ఏకాదశి హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని…

తమిళ యూట్యూబర్ అరెస్టు

సర్వదర్శనం క్యూలైన్లో ప్రాంక్ వీడియోలు వీవీవాసన్ తిరుమల : శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తిరుమల సర్వదర్శనం క్యూలైన్లో ప్రాంక్ వీడియోలు చేసిన తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యూట్యూ బర్ వి. వైకుంఠవాసన్ (వీవీవాసన్), ఇతని స్నేహితుడు గోవిందరాజ రామస్వామిని తిరుమల టూటౌన్ పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు. వీడియోలు ఇటీవల సామాజిక…

రాజ్యసభలో ‘పువ్వు’కు ’ఫ్యాను’గాలి కావల్సిందే

( వాసు) న్యూ ఢిల్లీ : రాజ్యసభలో ఎన్డీయే కూటమి సంఖ్యాబలం 101 కి పడిపోయింది. అలానే మరోవైపు సొంతంగా బీజేపీ సంఖ్యా బలం 86కి తగ్గింది. ఇప్పుడు ఇండియా కూటమి బలం 87కి చేరింది. రాజ్యసభలో మొత్తం 225 సీట్లు ఉండగా ఈ క్రమంలో రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే 113 సంఖ్యా…

మార్కెట్లోకి సీఎన్జీ మోటార్ సైకిల్

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ పెట్రోల్ తో కూడా నడుస్తుంది ప్రపంచంలోనే మొట్ట మొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ మోటార్ సైకిల్ ను బజాజ్ లాంఛ్ చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటివరకు మార్కెట్లో సీఎన్జీ కార్లు మాత్రమే ఉన్నాయి. కానీ సీఎన్జీ బైక్ ను విడుదల చేసిన తొలి…

Posted on **

వంట గ్యాస్‌తో ఈకేవైసీ లింక్ ఎలాంటి చివరి తేదీ లేదు

కేంద్రం కీలక ప్రకటన ఢిల్లీ: గ్యాస్ వినియోగాదారులు ఈకేవైసీ రిజిస్ట్రర్ చేసుకోవాలని, లేదంటే సబ్సిడీ కట్ అవుతుందంటూ గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటన బాగా వైరల్ అవడంతో ప్రజలు భయంతో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. మరోవైపు గ్యాస్ కంపెనీలు సైతం ఈ ప్రక్రియను ప్రారంభించడం.. గ్యాస్ ఏజెన్సీల…

Posted on **