రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారుల అరెస్ట్
– 2020 ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్న అబ్దుల్ మతీన్ తాహా, ముసాబిర్ హుస్సేన్ బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా, బాంబును అమర్చిన ముసాబిర్ హుస్సేన్ను కోల్కతాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఐసిస్కు సంబంధించిన ఘటనల్లో అబ్దుల్ మతీన్ తాహా ప్రమేయాన్ని గుర్తు చేసుకున్నారు. 2020 ఇద్దరూ ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్నట్లు తెలిసింది….