- ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్
న్యూ ఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి ఆప్రూవర్గా మారారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ మేరకు ఆయన అభ్యర్ధన దాఖలు చేశారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్ధనకు కోర్టు సైతం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కవిత మాజీ...
-మధ్యప్రదేశ్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
-మహాకాల్ ఉజ్జయినిలో గవర్నర్ అధ్యక్షతన నిర్వహణ
-ఎంపీ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ నరహరి ట్వీట్
-వేడుకల నిర్వహణకు అధికారుల నియామకం
-2న కోర్టుల్లో జాతీయ పతాకావిష్కరణ
హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. సచివాలయంలో జూన్ 2న ఉదయం 10.30 గంటలకు జాతీయ...
-డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల భేటీ
-కాంగ్రెస్ తో పొత్తు విషయం చర్చించడానికేనని ప్రచారం
-మర్యాదపూర్వకంగానే కలిశానంటున్న వైఎస్ఆర్ టీపీ చీఫ్
-రాజకీయపరంగా చర్చకు దారితీసిన ఇరువురు నేతల కలయిక
( శివ శంకర్. చలువాది)
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ తో వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల సోమవారం భేటీ...
-9 ఏళ్లలో 53 వేల కి.మీలకుపైగా రోడ్డు
-వాటర్ వే స్ ద్వారా 111 ప్రపంచ స్థాయి రైల్వేలను 20 ప్రవేశపెట్టారు
-కొత్తగా 15 మెట్రో రైళ్లు
-మోదీ హయాంలో ప్రో యాక్టివ్ గవర్నెన్స్
-100 యూనికార్న్ లు, లక్ష స్టార్టప్ లతో దూసుకెళుతున్నాం
-కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్
భారత ప్రధాన మంత్రి...
ప్రజాస్వామ్యానికి ఆలయం పార్లమెంటు
ఎంపీ విజయసాయిరెడ్డి
నూతన పార్లమెంటు భవనంతో భారత ప్రజాస్వామ్యానికి కొత్త బలం వచ్చి చేకూరుతుందని, పార్లమెంటు ప్రజాస్వామ్యానికి ఆలయమని రాజ్యసభ సభ్యులు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా ఈ అంశానికి సంబందించి అనేక విషయాలు వెల్లడించారు.
అలాగే భారత పార్లమెంటరీ...
- న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశం.
- సమావేశానుద్దేశించి ప్రసంగించిన సీఎం. దీంతోపాటు నీతిఆయోగ్ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా నోట్ను సమావేశానికి సమర్పించిన ముఖ్యమంత్రి
- ముఖ్యమంత్రి వైయస్.జగన్
ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతంచేయాలి. తద్వారా ఆర్థికవ్యవస్థ శ్రీఘ్రగతిన పురోగమిస్తుంది.భారతదేశంలో లాజిస్ట్రిక్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది....
మోడీ జీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ జీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ సమావేశానికి తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. పలు కారణాలతో వీరు ఈ భేటీకి హాజరుకాలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ ) పాలక మండలి సమావేశం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. పాలక...
బిఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల పరంపర కొనసాగుతూనే వున్నది. మహారాష్ట్ర సౌత్ వెస్ట్ నాగపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన, ఆ ప్రాంత ప్రజల్లో రాజకీయ పట్టువున్న శివసేన పార్టీ (షిండే గ్రూపు) సీనియర్ నేత ప్రవీణ్ షిండే, శుక్రవారం నాడు బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో ఆ...
- ఇస్రో చైర్మన్, మధ్యప్రదేశ్ మంత్రి, ఎంపీల అభినందన
- గంగాధర శాస్త్రికి మహిర్షి పాణిని సంస్కృత ఏవం వైదిక్ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ ప్రదానం
భగవద్గీతను విశ్వవ్యాపితం చేస్తూ, ఆ పవిత్ర గ్రంధంలోని అర్ధాలను సులభంగా, అందరికీ అర్ధమయ్యేలా ప్రసంగాలు చేస్తున్న భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగాధర శాస్త్రి ధన్యజీవి అని ఇస్రో చైర్మన్, మధ్యప్రదేశ్...
ఎంపీ విజయసాయిరెడ్డి
భారత పార్లమెంటు నూతన భవనం మే 28న ప్రారంభమవుతోంది. 1927లో నిర్మించిన ప్రస్తుత సన్సద్ భవన్ కు సమీపంలోని సెంట్రల్ విస్తాలో నిర్మించిన కొత్త భవనంలో పార్లమెంటు ఉభయసభలు రాజ్యసభ, లోక్ సభ కార్యకలాపాలు ఇక కొనసాగుతాయి. ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు భవనాల చరిత్ర క్లుప్తంగా తెలుసుకుందాం. ఆధునిక పార్లమెంటరీ...