Suryaa.co.in

National

భారతదేశ అదృశ్య ఖడ్గం..అజిత్ దోవల్!

ఢిల్లీలో ఏదో జరుగుతోంది. అజిత్ దోవల్ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, శత్రువులు తమ అంత్యక్రియలను ప్లాన్ చేయడం ప్రారంభిస్తారు. అతని నిశ్శబ్దం భయంకరం.. లీక్‌లు లేవు. శబ్దం లేదు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశంలో కూడా కాదు. పహల్గామ్‌లో ఏదో జరిగింది. అజిత్ దోవల్ ఏమీ అనలేదు. అతను మాట్లాడితే, అది తెలివితేటలు. అతను…

Posted on **

ఉత్తర కాశీలో కూలిన హెలికాప్టర్

ఉత్తర కాశీలో కూలిన హెలికాప్టర్ – ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం ఉత్తరాఖండ్‌ లోని ఉత్తర కాశీలో ఘోర ప్రమాదం జరిగింది.. ఉదయం 9 గంటలకు గంగానై సమీపంలో ఒక హెలికాప్టర్ కూలి పోయింది. ఈ ప్రమాదంలో 6 మంది ప్రయాణికులు మృతి చెందారు.. ఈ హెలికాప్టర్ ఒక ప్రైవేట్ కంపెనీకి చెందినదని, గంగోత్రి వైపు వెళ్తుండగా…

Posted on **

పాక్ లో అసంతృప్తి పీక్ లో..

(పులగం సురేష్) మొన్నటి దాడులు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైనే జరిగాయో..పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తీవ్రవాద ప్రాంతాలపైనే జరిగాయో..పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్నట్టు ఆ దేశంలోని నివాస ప్రాంతాలపై(?) జరిగాయో.. ఒకటి మాత్రం పక్కా.. ఇకపై పాకిస్తాన్ ప్రజలను ప్రతి ఉదయం బాంబుల మోతలే నిద్రలేపనున్నాయి. ఇప్పటికే ఆ దేశ ప్రజలకు, పాలకులకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి. ఏ…

Posted on **

పాకిస్థాన్‌తో రాజస్థాన్‌, పంజాబ్‌ సరిహద్దులు మూసివేత‌

– క్షిపణులు సిద్ధం – రాజస్థాన్‌, పంజాబ్‌ల‌లో హై అలర్ట్‌ – బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీ – పాక్‌తో రాజస్థాన్‌ 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు పూర్తిగా మూసివేత – ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే స్పాట్‌లోనే కాల్చివేసేలా భద్రతా బలగాలకు ఆదేశాలు – పంజాబ్‌లో పోలీసుల సెలవులు రద్దు పహల్గామ్ ఉగ్రవాద…

Posted on **

‘ఆపరేషన్ సిందూర్’ పేరెందుకు?

కశ్మీర్‌లో మతం అడిగి మరీ మారణకాండకు పాల్పడిన పాక్ ముష్కరమూకలను జల్లెడపట్టిమరీ హతమార్చిన భారత్.. అందుకు పెట్టిన పేరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ నిర్వహించిన దీనిపై ఆసక్తి వ్యక్తమవుతోంది. సంప్రదాయంగా, సిందూరం (కుంకుమ) వివాహిత హిందూ మహిళలు ధరిస్తారు. అయితే, ఈ ఆపరేషన్ సందర్భంలో పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన…

Posted on **

ఉగ్రవాదులకు పాక్ అధికారి పరామర్శ

– ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శ – పాక్ మిలటరీ అధికారి తీరుపై భారత్ ఆగ్రహం – మరోసారి ప్రపంచం ముందు దోషిగా పాక్ ఢిల్లీ: భారత్‌లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ వంటి సంస్థలకు పాకిస్థాన్ సైన్యం, నిఘా సంస్థ ఐఎస్ఐ అండదండలు అందిస్తోందని భారత్ చేస్తున్న ఆరోపణ నూరు శాతం నిజమని…

Posted on **

జయహో భారత్

-సిందూర్ సివంగిలకు సెల్యూట్ – ఆపరేషన్ సిందూర్ ఆర్మీ దళానికి నాయకత్వం వహించింది గుజరాత్ ముస్లిం మహిళ సోఫియా ఖురేషి “అసలు వాళ్లిద్దరూ నడచి వస్తుంటే ఆడ పులులు గుర్తుకొచ్చాయట! బూజ్ బంప్స్ అట! వారు మాట్లాడుతున్నంత సేపు అలాగే చూస్తుండి పోయారట! నోట మాటల్లేవు అట! ఏమి ఆత్మ విశ్వాసం రా! ఆ జాబ్…

Posted on **

భారత సాంకేతిక నుదట కొత్త ‘సిందూరం’

– కశ్మీర్ బాధితుల ‘ప్రతీకార సిందూరం’ – సరికొత్త టెక్నాలజీ.. సరికొత్త వ్యూహాలు – పాక్‌కు భారత్ గట్టి గుణపాఠం- స్కాల్ప్ క్రూజ్ మిసైల్, హ్యామర్ గైడెడ్ బాంబులు వంటి అధిక కచ్చితత్వం కలిగిన ఆయుధాలతో పాటు, ఆత్మాహుతి డ్రోన్ తో ఉగ్రశిబిరాలు నేలమట్టం – 80 మందికి పైగా ఉగ్రవాదుల మృతి గతంలో ఇదే…

Posted on **

ఈ ఇద్దరు మహిళలు మామూలోళ్లు కాదు!

( రామకృష్ణ పలుగుల) పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎటాక్ చేసింది. ఉగ్రవాదులు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారిని, ఆ కేంద్రాలను టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు చనిపోయి ఉంటారని భారత్ అంచనా వేస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం ఎనిమిది మంది మాత్రమే…

Posted on **

9 ఉగ్రవాద స్థావరాల గురించి మీకు తెలుసా?

(వాసు) పహల్గామ్ దాడి జరిగిన సరిగ్గా 15 రోజుల తర్వాత భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. నేడు తెల్లవారు జామున 1:44 గంటల ప్రాంతంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌లో పేరుతో పాకిస్తాన్, ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. బహావల్‌పూర్‌లోని మసూద్ అజార్ రహస్య స్థావరం సహా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై…

Posted on **