-ఆయన్ని సస్పెన్షన్ చేయాలని కోరడమే నేరమైతే... నన్ను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయండి
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ జారీ చేసే అధికారం పార్టీలకు లేదు
-పార్టీ నుంచి సస్పెండ్ గురైన ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే, తమ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు కావడం ఖాయం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన తండ్రిపై ఏమాత్రం...
- దేవుడి స్క్రిప్ట్ తిరగరాశాడు
- జగన్ ప్రజల నమ్మకంతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేల నమ్మకం కూడా కోల్పోయాడు
అనురాధ గెలుపు కుక్కకాటుకి చెప్పదెబ్బ
ఉగాది.. రంజాన్ పండుగలు మన తెలుగుదేశానికి ముందేవచ్చాయి
25 వేల ఓట్లకు ఒక క్లస్టర్.. 5వేలఓట్లకు ఒక యూనిట్, బూత్ కు ఒక బూత్ కమిటీ. 30 కుటుంబాలకు ఒక కుటుంబ...
- ఎమ్మెల్యేలను కొనడాన్ని వ్యూహమంటారా బాబూ..?
- నలుగురు ఎమ్మెల్యేలను కొంటే టీడీపీ బలం పెరిగినట్టా.!?
-ఎమ్మెల్యేల కొనుగోలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
– 21 స్థానాలలో 4 ఎమ్మెల్సీలు గెలిస్తే టీడీపీ బలం పెరిగినట్టా..?
– కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ ‘చంద్రబాబు’
– టీడీపీ అప్రజాస్వామిక విధానాలతో 9 రోజులపాటు అసెంబ్లీని అగౌరపరిచారు..
– సభలో టీడీపీ గందరగోళాన్ని ప్రజలంతా...
- ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్లో క్రాస్ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను గుర్తించాం..
- ఒక్కొక్కరు రూ.10 నుంచి రూ.20 కోట్లకు అమ్ముడు పోయారు
–బాబు డబ్బు ప్రలోభాలతోనే వారు క్రాస్ఓటింగ్కు పాల్పడ్డారు
– సంతలో పశువుల్ని కొన్నట్టు ఎమ్మెల్యేల్ని కొనడం చంద్రబాబు నైజం
– వారిలో ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి ఉన్నారు
–...
- మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయిన బీజేపీ
- 10 సీట్లకు పడిపోయిన టీడీపీ బలం
- పీడీఎఫ్ మూడుకు పరిమితం
- 44 స్థానాలు పెంచుకుని కౌన్సిల్లో వైసీపీ పైచేయి
- వచ్చే నెలలో టీడీపీ నుంచి 11, వైసీపీ నుంచి 7గురు ఎమ్మెల్సీల పదవీ విరమణ
ఏపీ శాసనమండలిలో బలాబలాలు మారిపోతున్నాయి. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని గెలిచిన...
- బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఎపి అసెంబ్లీ తీర్మానం చేసింది. రాజ్యాంగం లో లేని దళిత క్రైస్తవ నూతన నామకరణం పై తీర్మానం చేయడం పై రెండు ప్రాంతీయ పార్టీ ల వైఖరి ని ప్రజలు గమనిస్తున్నారని బిజెపి అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ అసెంభ్లీ లో దళిత క్రైస్తువులకు షెడ్యూల్...
-టీడీపీపై, చంద్రబాబు, ఆయన కుటుంబం పై అవినీతి ఆరోపణలు చేయడం తప్ప, నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ఏం పీకాడు?
- డెక్కన్ క్రానికల్ కథనంపై, జగన్అసెంబ్లీలో చెప్పిన అబద్ధాలపై బహిరంగచర్చకు సిద్ధం
- జగన్ బంధువు పత్రిక డెక్కన్ క్రానికల్ నిజాలు రాస్తుందా?
- ఆపత్రిక యజమాని వెంకట్రామిరెడ్డి జగన్ బంధువే.
- ఇవాళ అసెంబ్లీలో ఐటమ్...
- ఓవైపు దళితులపై దాడులు చేయిస్తూ ఇంకోవైపు దళిత ఉద్దారకుడిలా జగన్ రెడ్డి నటిస్తున్నాడు
- జగన్ రెడ్డి నటనతో మోసపోవడానికి దళితుల సిద్ధంగా లేరు
- నక్కా ఆనంద్ బాబు, డోలా బాల వీరాంజేయస్వామి
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని టిడిపి ప్రభుత్వం 2019 లోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దళిత క్రిస్టియన్లు మతం...
- పార్టీ అగ్రనేతలకు మానవతాభావాలు అవసరం
- సస్పెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి
పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో చాలా సంతోషంగా ఉన్నా. మంచి చేసినవారికి కూడా కొందరు చెడు చేస్తారు. అనుకున్నది చేసేయడం వైసీపీలో అలవాటుగా మారింది. జగన్కు మద్దతిచ్చినందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారు. నా నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారు. కావాలంటే...
దొరకని గంజాయి గజదొంగలు కొండపై ఇంకెందరు ఉన్నారో?
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ పాలనలో గంజాయి ప్రదేశ్ అయ్యింది. బడిలో, గుడిలో గంజాయితో రాష్ట్రం పరువు మంటగలిసిపోయింది. చివరికి ప్రపంచ ప్రఖ్యాత హిందూ ధార్మిక క్షేత్రం తిరుమలలో గంజాయి గుప్పుమంటోంది. టిటిడి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పని...