జగన్ రాకపోతే చంద్రబాబు విలువ తెలిసేది కాదు

– యువనేత లోకేష్ ఎదుట ఓ ప్రొఫెసర్ మనోగతం తాడేపల్లి: “చిన్నకోడలు వచ్చాక పెద్దకోడలు విలువ తెలిసినట్లుగా జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారి విలువ తెలిసింది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి అభివృద్ధి శూన్యంగా మారింది” అని ఒక పెద్దాయన యువనేత లోకేష్ ఎదుట మనోభావాన్ని వ్యక్తం చేశారు. తాడేపల్లి అమరావతి ఐకాన్ అపార్ట్ మెంటు వాసులతో యువనేత సమావేశమైనపుడు ఎవివి రాజు అనే ప్రొఫెసర్ మాట్లాడుతూ… చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు చదువుకున్న…

Read More

ప్రజాగళం సభలో పోలీసుల నిర్లక్ష వైఖరి

-డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,పీఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు రేంజ్ ఐజి ఎస్పీ రవిశంకర్ రెడ్డిని తప్పించాలి – ఎన్నికల సంఘానికి ఎన్డీఏ నేతల ఫిర్యాదు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి ‘ప్రజాగళం’ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి అశేష ప్రజానీకం హాజరైంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి హాజరయ్యారు. ప్రజాగళం సభకు భద్రతా ఏర్పాట్లు…

Read More

పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్దుతా!

– కె.కొండూరు రచ్చబండలో యువనేత లోకేష్ కంఠంరాజు కొండూరు రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్దుతానని, రాష్ట్రం మొత్తం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తానని యువనేత నారా లోకేష్ తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు రప్పించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కె.కొండూరు గ్రామస్థులు లోకేష్ కు సమస్యలను విన్నవిస్తూ… తమ గ్రామ సమీపంలోని హైలెవల్…

Read More

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్కే చేసిందేమిటి?

*వైసిపి నుంచి బయటకెళ్లి జగన్ మోసం చేశాడన్నాడు *ప్యాకేజి అందగానే జగనంత గొప్పోడు లేడంటున్నాడు *రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ ధ్వజం మంగళగిరి: రెండుసార్లు ఆర్కేని మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నియోజకవర్గానికి ఏం చేశారని యువనేత నారా లోకేష్ నిలదీశారు. మంగళగిరి నియోజకవర్గం చింతలపూడి, మంచికలపూడి, కాటంరాజు కొండూరు రచ్చబండ సభలకు హాజరైన యువనేత ఆయా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆర్కే నియోజకవర్గంలో…

Read More

ఎన్నికల కోడ్ వచ్చినా ఆగని కాకాణి దోపిడీ

-మొగళ్లూరు ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ -రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మీడియాకు చూపించిన మాజీ మంత్రి సోమిరెడ్డి -లోతైన గుంతలు, బ్లాస్టింగ్ ఆనవాళ్లతో మరో కేజీఎఫ్ ను తలపిస్తున్న అక్రమ మైనింగ్ ప్రాంతం -రూ.4 వేలు కోట్లు దాటేసిన కాకాణి అక్రమ సంపాదన -మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి  పొదలకూరు మండలం మొగళ్లూరులో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం అటవీ శాఖ భూమిగా ఉంది. వారేమో రెవెన్యూ భూమి అనిచెబుతున్నారు….

Read More

ఆ ముగ్గురిపై మహిళా పోరు

– పవన్-బాలయ్య లోకేష్‌పై వైసీపీ నారీ సమరం – బలమైన అభ్యర్ధులు లేని ఫలితం ముగ్గురు కీలక నేతలను సమర్ధవంతంగా ఎదుర్కొనే నేతలు లేకపోవడంతో వైసీపీ వారిపై మహిళా నేతలను బరిలోకి దించడం ఆసక్తికరంగా మారింది. జనసేన దళపతి పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై మహిళలను పోటీకి దించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. దానితో సహజంగా ఆ మూడు నియోజకవర్గాలపై అందరి దృష్టి మళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లో…

Read More

ముస్లింలకు మేలు చేసింది..చేసేది టీడీపీనే

– జగన్ కు అన్ని అస్త్రాలు అయిపోయి…కుల, మత రాజకీయాలపై పడ్డాడు – పేద ముస్లింలకు ఇచ్చే రంజాన్ తోఫా రద్దు చేసిన జగన్…నేడు మొసలి కన్నీరు – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. – పొత్తు పై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ముస్లిం సంఘాలకు పిలుపు అమరావతి : సీఎం జగన్మోహన్ రెడ్డి మొహంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనబడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోడికత్తి డ్రామా నుండి…

Read More

డీజీపీ, పోలీసు అధికారుల పక్షపాత వైఖరి

-‘ప్రజాగళం’ విజయంతో జగన్ వెన్నులో వణుకు -కూటమి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై బీసీల్లో హర్షం వ్యక్తమవుతోంది -ప్రధాని సభకు భద్రత కల్పించడంలోనూ కక్ష పూరితంగా వ్యవహరిస్తారా? – కొల్లు రవీంద్ర ఒకవైపు ప్రజాగళం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్, మరోవైపు కూటమి బీసీ డిక్లరేషన్‌పై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుండడంతో జగన్ రెడ్డికి వెన్నులో వణుకు మొదలైంది. ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మారు. అందుకు నిదర్శనం.. చిలకలూరిపేటలోని ప్రజాగళం…

Read More

మే 13వ తేదీతో రాష్ట్రానికి కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పీడ విరగడ

-కడప జిల్లాకు చెందిన మరికొంతమంది అధికారులు, బూట్లు నాకే సీనియర్ పోలీసు అధికారులకు విశ్రాంతి -యుద్ధంలో నువ్వు, నీ అసుర గణం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి -జనాలను చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ఎన్ని టీవీలు పగిలాయో? -ప్రతి అంశాన్ని ప్రధానమంత్రి మోడీ యే చెప్పరు -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నువ్వు సిద్ధం అని అంటున్నావు. కూటమి నేతలు యుద్ధమని అంటున్నారు. ఈ యుద్ధంలో నువ్వు, నిన్ను నమ్ముకున్న కొంతమంది అసుర గణం తుడిచిపెట్టుకుపోవడం…

Read More

భువనమ్మ వచ్చింది..భరోసా ఇచ్చింది పేరుతో పాట

-నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం పై పాట ఆవిష్కరణ – పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించిన టీడీపీ నేతలు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలి కార్యక్రమం పై పార్టీ నాయకులు దారపనేని నరేంద్ర, పెద్ది వంశీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘‘భువనమ్మ వచ్చింది-భరోసా ఇచ్చింది’’ అనే పాటను పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలు ఆవిష్కరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో పార్టీ కార్యకర్తలు మనస్తాపానికి గురై…

Read More