- ఆ వీడియో లోకేష్ ప్రొడక్షన్.. దానికి చంద్రబాబు ప్రొడ్యూసర్
- టిడిపి ఒక శాడిస్టు సైకాలజీ పార్టీ
- రాష్ట్రంలో మహిళలకు ఏ సమస్యా లేదు.. ఉన్నదంతా చంద్రబాబు లోకేషలతోనే
- వాళ్లే వీడియో సృష్టిస్తారు.. వాళ్లే న్యూడిటీ అంటూ గగ్గోలు
-టీడీపీ చర్యల వల్లే మహిళలు బాధితులుగా మారుతున్నారు
- సిగ్గు ఉన్న ఏ మీడియా అయినా.. ఇటువంటి...
మాధవ్ తప్పు చేసినట్లు నిరూపణ అయితే చర్యలు తీసుకుంటాం
ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉన్నా దానిపైనా చర్యలుంటాయ్
బాధిత మహిళ ఎవరూ బయటకు వచ్చి ఫిర్యాదు చేయలేదు
అయినా, సోషల్ మీడియా లో వచ్చిన వీడియో ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం
ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక వాస్తవాలు వెలుగుచూస్తాయి
హోం మంత్రి...
ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కలిసుందాం రా అనుకుంటున్నారు... మధ్యలో మనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?
మనతో ఏ పార్టీ వారైనా కలుస్తారా?
నాలుగు గోడల మధ్యలో ఇలాగే చేసుకుంటూ ముందుకు వెళ్దాం
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
" ఔను ... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కలిసుందాం రా అని అనుకుంటున్నారు... మధ్యలో మనకు వచ్చిన...
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ కరీముల్లా షేక్ అమీన్ పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఉద్యోగాలిప్పిస్తానంటూ కరీముల్లా షేక్ అమీన్ లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.. కరీముల్లాపై నల్లచెరువుకు చెందిన అబ్దుల్ హుస్సేన్ ఖాన్ (Abdul Hussain Khan) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు రాష్ట్ర గిడ్డంగుల...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ప్రభుత్వానికి పట్టడం లేదు. పైగా మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు అంటున్నారు సకల శాఖ మంత్రి సజ్జల. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ స్థానిక పోలీస్...
గిరిజనులకు అన్ని రంగాల్లోనూ అధిక ప్రాధాన్యం
ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్య వరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి
వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం
ఆదివాసీ మహిళ రాష్ట్రపతి ముర్ముకు మద్ధతు తెలిపిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు...
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిజనులకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ``కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోంది. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు...
లోక్ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, చింతా అనురాధ
తప్పుచేసినట్లు రుజువైతే మాధవ్ పై పార్టీ కఠినంగా వ్యవహరిస్తుంది
మరి, ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు సంగతేంటి..?
పోలవరంపై పార్లమెంటు సాక్షిగా టీడీపీ కుట్రలు
చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం జాప్యం
నిధుల...
ఆదివాసీలను నమ్మించి వంచించారు
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలకు టీడీపీ నేత నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అడవి తల్లిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పోలవరం ప్యాకేజీ దగ్గర నుంచి ఎన్నో...
మొహర్రం సందర్భంగా సందేశాన్ని విడుదల చేసిన జగన్
హజ్రత్ ఇమామ్ హుస్సేన్ జీవితం అందరికీ ఆదర్శం
త్యాగానికి, ధర్మ పరిరక్షణకు మొహర్రం ప్రతీక అన్న సీఎం
మొహర్రం సంతాప దినాలు మత సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయని వ్యాఖ్య
మెహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సందేశాన్ని విడుదల చేశారు. త్యాగానికి,...