-లోకేశ్ పాదయాత్ర చేసినా, చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా, పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేసినా వైసీపీకి భయమెందుకు?
- టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
రాయలసీమ ప్రాంత ప్రజలకు జగన్ పై ఎంతటి వ్యతిరేకత ఉందో లోకేశ్ పాదయాత్రకు వస్తున్న జనాన్ని చూస్తేనే తెలుస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. మైదుకూరు నియోజకవర్గంలో...
-ఆరోగ్యశ్రీపై ప్రచార్బాటం తప్ప చిత్తశుద్ది లేదు
- టీడీపీ శాసనసభ్యులు డా. డోలా బాలవీరాంజనేయస్వామి
వైసీపీ పాలనలో వైద్య రంగం నిర్వీర్యమైంది, ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు, రోగులకు సరిపడా మందులు లేవు. సీఎం, ఆరోగ్య శాఖా మంత్రి సమీక్షలకే పరిమిత మయ్యారు తప్ప సమస్యల పరిష్కారంపై దృష్టి సారించటం లేదు. ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ...
- పట్టపగలు ప్రతిపక్షనేతలపై దాడులు జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనం
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు
టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారన్న కక్షతోనే దాడికి పాల్పడ్డారు.జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. పట్టపగలు ప్రతిపక్ష నాయకులపై దాడులకు...
- సజ్జల లాంటి బాడుగ నేతల బతుకుల లెక్కలు అన్ని తేలుస్తాం
- లోకేష్ పై సజ్జల వ్యాఖ్యలపై మండిపడ్డ ధూళిపాళ్ల నరేంద్ర
తండ్రి శవం పక్కన సంతకాలు సేకరించిన నీతిమాలిన నాయకత్వాన పని చేస్తూ పుట్టుకల గురించి మీరు మాట్లాడితే జనం హర్షించరు. సైకో ఎవరో...ఎవరు మనస్తత్వ వైకల్యంతో బాధపడుతున్నారో...ఎవరి పుట్టుక రాష్ట్రానికి...సొంత కుటుంబానికి శాపంలా...
కడప ప్రాంత ముస్లిం మతగురు ప్రముఖులు ముఫ్తి సయ్యద్ షా మొహమ్మద్ అలీ బాగ్దాదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటి వ్యవహారాల సలహదారులుగా నియమితులయ్యారు . ఈమేరకు నియామక పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ రాజకీయసలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి అందజేశారు . ఈ కార్యక్రమంలో డిప్యూటి సిఎం బి . అంజాద్ బాషా , ఎమ్మేల్యే...
• మైదుకూరు నియోజకవర్గం నాగాయపల్లె రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
• మా గ్రామ ప్రజలంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం.
• వ్యవసాయానికి మాకు కేసీ కెనాల్ నుండి నీరు అందుతుంది.
• వైసీపీ పాలనలో కాలువ మరమ్మతులు చేయకపోవడంతో నీరు సరిగా రావడం లేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక కేసీ కెనాల్ మరమ్మతులు...
మైదుకూరు బహిరంగ సభలో నారా లోకేష్...
మైదుకూరు మాస్ జాతర అదిరిపోయింది.
ఎంతో మహిమగల మాధవరాయుడు ఆలయం ఉన్న పుణ్య భూమి మైదుకూరు.
పేరులోనే కాదు తెలివైన ప్రజలు ఉన్న ప్రాంతం మైదుకూరు.
కాల జ్ఞానం రాసిన బ్రహ్మం గారు నడిచిన గొప్ప నేల మైదుకూరు.
ఎంతో చరిత్ర ఉన్న ఆధ్యాతిక నేల పై...
- నిరంకుశత్వ పాలనలో నిరసనలు తెలియజేసే హక్కు పౌరులకు లేదా?
- ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికంలో ఉన్నామా?
- అనగాని సత్యప్రసాద్
రాజ్యాంగం కల్పించిన హక్కులను జగన్ ప్రభుత్వం హరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.జగన్ రెడ్డి నియంతృత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు అందేలా చట్టం చేయాలని...
యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో ప్రాణహాని ఉందని, కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
• రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి.
• రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో లోకేష్ కు ప్రాణహాని...
-తక్షణ సాయంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
-గంటల వ్యవధిలోనే రూ.లక్ష చొప్పున బాధితులకు అందజేత
గుంటూరు: వైయస్ఆర్ యంత్ర సేవా పథకం రెండవ విడత ప్రారంభోత్సవానికి శుక్రవారం గుంటూరు నగరానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రాణాంతక జబ్బు సమస్యలతో కలసిన బాధితుల సమస్యలను తెలుసుకొని అండగా నిలిచారు. 24...