LATEST ARTICLES

అమరావతిలో ఆర్‌ 5జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ..

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో మరోసారి అలజడి మొదలైంది. రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజధానిలో ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది.మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల...

భారత్ నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో ఎయిరిండియా కోత

కేబిన్ క్రూ కొరత కారణంగా నిర్ణయం నెవార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లే విమానాల్లో వారంలో మూడేసి కోత మూడు నెలలపాటు ఇంతేనన్న సంస్థ సీఈవో క్యాంప్‌బెల్ విమాన సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి అమెరికా వెళ్లే విమానాల...

BRS Govt conspiring to handover forest lands to timber mafia: Bhatti

• Bhatti Vikarmarka's People's March enters 6th day • Tribals falling sick due to inferior rice given at ration shops: CLP leader • Bhatti assures to address Tribals' grievances after Congress...

రికార్డు స్థాయిలో రూ. 9.62 కోట్లు జరిమానా వసూలు చేసిన దక్షిణ మధ్య రైల్వే

- ఒక్కొక్క టికెట్ తనిఖీ సిబ్బంది ₹1 కోటి కి పైగా రికార్డు స్థాయిలో జరిమాన వసూలు -దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే ఇదే తొలిసారి రైళ్లలో అనధికారిక ప్రయాణాన్ని అరికట్టడానికి మరియు అధికారిక టికెట్ తో ప్రయాణించే రైలు ప్రయాణికులకు...

ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ప్రతిపక్ష పార్టీల లక్ష్యం

- మంత్రి తలసాని ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ప్రతిపక్ష పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని, వాటిని సమర్ధవంతంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణా భవన్‌లో జరిగిన హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాతో కలిసి రాలేదు

-మాతోనే జనసేన కలిసి రావడం లేదనేది మా ఆరోపణ -మేం వైకాపాతో ఉన్నామనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారు -మేం వైకాపాతో ఉన్నామనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారు -జనసేనతో కలిసి ఉన్నాం. కానీ కలిసున్నా లేనట్టేనని భావిస్తున్నాం -భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్‌ -ముగిసిన...