

ద్వారంపూడి దోచుకున్నదంతా నయా పైసాతో సహా కక్కిస్తాం
– మాజీ మంత్రి కే.ఎస్ జవహర్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న పెడిగ్రీ ని తిని ద్వారంపూడి లాంటి వారు మొరుగుతున్నారు. లోకేష్ వేసే ప్రతి అడుగు, చెప్పే ప్రతి మాట వైకాపా పాలకుల గుండెల్లో తుపాకి తూటాల్లా దిగుతున్నాయి. యువత భవిష్యత్తుకై ప్రజల మధ్యకు యువనేత వచ్చారు. యువగళం యాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. అది చూసి ఓర్వలేని జగన్ రెడ్డి తన పెంపుడు ఎమ్మెల్యేలు, మంత్రులకు స్క్రిప్ట్ రాసి వాళ్ల చేత మొరిగిస్తున్నాడు….

తుఫాను హెచ్చరిక ఎలా.. ఎందుకు.. ఏమిటి?
తుఫాన్ల సమయంలో రేడియో విని, టీవీ చూసి, పేపర్లు చదివేవారికి తరచూ వినిపించే పదం.. ఫలానా కేంద్రంలో తుఫాను హెచ్చరిక చిహ్నం ఎగురవేశారని! అసలు ఏమిటీ హెచ్చరిక చిహ్నం? దానివల్ల లాభమేమిటి? ఎందుకు అలా హెచ్చరిక చిహ్నాలు ఎగురవేస్తారు? ఈ చిహ్నాలు ఎన్ని ఉంటాయన్నది చాలామందికి తెలియదు. అవేమిటో చూద్దాం రండి! తుఫాను ప్రభావాన్ని సూచిస్తూ హార్బర్లలో హెచ్చరికలు జారీ చేయడం గురించి అందరికీ విదితమే. ఈ హెచ్చరికల గురించిన పూర్తి వివరాలు… తుఫాను కు సంబంధించి…

విజయవాడ ప్రెస్ క్లబ్ ను ఖాళీ చేయాల్సిందే
*1980 తో ముగిసిన లీజు *లీజు పోడిగింపుకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోని వైనం *2001లో ప్రెస్ క్లబ్ ను ఖాళీ చేయల్సిందిగా ఇరిగేషన్ నోటిసులు *42 సంవత్సరాలుగా ఇరిగేషన్ నోటీసులు బేఖాతర్ *మాంటిసోరిపై ఉక్కు పాదం:ప్రెస్ క్లబ్ పై మీనమేషాలు విజయవాడ: ప్రెస్ క్లబ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతు నీటి పారుదల శాఖకు సోమవారం స్పందన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఎ.వి.వి.శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

శృతిమించిన ప్రైవేటు యూనివర్సిటీల బాగోతం
– గైడ్ ఎవరో తెలియదు, డాక్టోరల్ కమిటీ ఉండదు – ఏ ఒక్క కోర్సుకు ఐ కార్ అనుమతి లేదు – చోద్యం చూస్తున్న ఉన్నత విద్యాధికారులు – రీసర్చ్ సూపర్వైజర్లు లేకున్నా పి హెచ్ డి లు రౌతు మెత్తగుంటే గుర్రం మూడు కాళ్లతో పరుగెత్తిందంటారు. యుజిసి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఇతర నియంత్రణ సంస్థల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు విశ్వవిద్యాలయాల అడ్డు అదుపు లేకుండా పోయింది. అడుగు వ్యవసాయ భూమి లేకపోయినా…

భట్టికి అవకాశానికి అవకాశం!?
తెలంగాణ లో కాంగ్రెస్ ను విజయ తీరాలకు నడిపించిన సారధులుగా గుర్తింపు పొందిన ఇద్దరిలో ఒకరైన మల్లు భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశాలు లేవు అని చెప్పడానికి అవకాశం లేదు. అటు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష హోదాలో ; ఇటు భట్టి విక్రమార్క కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ హోదాలోనూ బాధ్యత తీసుకుని శ్రమించారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి పేరే మీడియా లోనూ, సోషల్ మీడియా లోనూ మారుమోగి పోతున్నది. సోమవారమే…

తెలంగాణలో మోగిన సింగరేణి ఎన్నికల సైరన్
సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు తేదీని ఖరారు చేశారు. ఈనెల 27న సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు.ఈ మేరకు సింగరేణి కార్మికుల ఓటరు లిస్టును ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు.గతంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

డి ఫార్మసీ సీట్లు కేటాయింపు
సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి విజయవాడ: పాలిటెక్నిక్ కళాశాలల్లో డిఫార్మసీ కోర్సుకు సంబంధించిన ప్రవేశాల కౌన్సిలింగ్ షేడ్యూలు ముగిసిందని, మొత్తం 48 కళాశాలల్లో 3044 సీట్లు ఉండగా, 531 సీట్లు భర్తీ చేసామని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఇంటర్మీడియట్ అర్హతతో పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు సంవత్సరాల డిప్లమో ఇన్ ఫార్మసీ అడ్మిషన్ల కోసం నిర్దేశించగా, సీట్ల కేటాయింపు వివరాలను సోమవారం విడుదల చేశారు. 9 ప్రభుత్వ…

మోడీ హ్యాట్రిక్కు ఈ ఫలితాలు ఒక సంకేతం
– లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అధిక స్థానాలు సాధిస్తాం – ఈ ఎన్నికల్లో సీట్లు-ఓట్లు పెంచుకున్నాం – ఏపీలోనూ శరవేగంగా విస్తరిస్తాం – ఆంధ్రాలో సీట్లు-ఓట్లు పెంచుకునే ప్రణాళిక అమలుచేస్తున్నాం – కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి జోక్యం చెప్పారు. ఇటీవల జరిగిన వివిధ రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాలే దీనికి సంకేతాలని స్పష్టం చేశారు….

త్రిమూర్తులు కలిసి శత్రుసంహారం చేసి అమరావతి రాజధానిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఖాయం
-తెలంగాణలో కెసిఆర్, కేటీఆర్ ఓటమికి దుష్ట నాయకులతో చెలిమే కారణం -ముఖ్యమంత్రి అజ్ఞానాన్ని ప్రజలు మన్నిస్తారు కానీ అహంకారాన్ని కాదు -తెలంగాణలో బీ ఆర్ ఎస్ తరుపున సర్వేల నిర్వహణకు, మనీ కోఆర్డినేషన్ కు చెవిరెడ్డిని నియమించింది నిజం కాదా? పోలింగ్ రోజు చేసిన చిలిపి నీటి యుద్ధాన్ని నల్లగొండ ప్రజలు పసిగట్టి 30 నుంచి 35 వేల మెజార్టీ రావాల్సిన చోట కాంగ్రెస్ అభ్యర్థులకు 50 వేల మెజారిటీ ఇచ్చారు -ఐబీ సిలబస్ పేరిట విద్యార్థుల…

తరుముకొస్తున్న మరో భారీ తుఫాన్
– సీఎం జగన్తో ప్రధాని మోదీ సమీక్ష మరో గండం తరుముకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో తుపానుగా మారి నెల్లూరు తీరం వైపు దూసుకువస్తోంది. ఓ వైపు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ‘మిచాంగ్’ తుఫాన్గా మారే అవకాశాలున్నాయి. తుఫాన్ మరింత బలపడుతోంది. పరిణామలు చూస్తంటే ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షిస్తున్నారు….