Telangana

తెలంగాణ ఇన్చార్జి గవర్నర్ గా సి.పి రాధాకృష్ణన్
మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కేసు రీ ఓపెన్
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

AP

Editorial

తమ్ముళకు లోకేష్ ముందస్తు తాయిలాలు
తెలుగుగడ్డపై తీన్‌మార్
ఏపీ కొత్త సారధులు ద్వారకా, నీరబ్?
అర్ధమయిందా రాజా?

News Collection

All
fashion
sports

Poll

Trending News

ఆంధ్ర క్రికెట్ అసోసియేష నా?లేకా అధ్వానపు క్రికెట్ అసోసియేష నా? 01
02
కోహ్లీ అర్ధ ‘సెంచరీ’ల తుపాన్‌
03
20 ఏళ్ల తర్వాత.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన
04
కోహ్లీ 13 వేల ర‌న్స్ రికార్డు క‌మ్ సెంచ‌రీ
05
తెలంగాణ బ్యాట్మింటెన్ అసోసియేషన్
06
అవి వారి సొంతం మాత్రమే కాదు, దేశం యొక్క గర్వం

గుంటుపల్లి నాగేశ్వరరావు ఆకస్మిక మృతికి టీడీపీ నేతల సంతాపం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ క్రమశిక్షణా సంఘం ఉపాధ్యక్షులు గుంటుపల్లి నాగేశ్వరరావు అకాల మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపం తెలిపారు. కేంద్ర కార్యాలయంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావం నుండి తుది శ్వాస విడిచే వరకు పార్టీ కోసం తపించారు. అదే సమయంలో బీసీ వర్గాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఇక లేరని ఆలోచించడానికి కూడా కష్టంగా ఉందని శాసనమండలి మాజీ సభ్యులు టి.డి.జనార్ధన్,…

Read More

గుంటుపల్లి నాగేశ్వరరావు మృతికి నారా లోకేష్ సంతాపం

టిడిపి సీనియర్ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. బీసీ నేతగా, జాతీయ టిడిపి క్రమశిక్షణ సంఘం సభ్యులుగా గుంటుపల్లి నాగేశ్వరరావు గారు ఎనలేని సేవలందించారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

Read More

టీడీపీ కార్యకర్త మూలయ్యను గొడ్డలితో నరికి చంపటం దుర్మార్గం

-సొంతబాబాయిని గొడ్డలితో చంపిన వాళ్ల నాయకుల్ని వైసీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారు -ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ రాక్షస జాతికి చెందినపార్టీ. అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రాక్షస మూకలు నరమేధం సాగిస్తున్నాయి. గిద్దలూరు నియోజకవర్గం గడికోటలో టీడీపీ నాయకుడు మూలయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కార్యకర్తలపై దాడులు చేసినవారిని, హత్యలు చేసిన వారిని వదిలే…

Read More

తెలంగాణ ఇన్చార్జి గవర్నర్ గా సి.పి రాధాకృష్ణన్

హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో ఈ క్రమంలో ఝార్ఖండ్ గవర్నర్ సి .పి రాధాకృష్ణన్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త గవర్నర్ ను నియమించేందుకు వీల్లేదు. దీంతో రాధాకృష్ణన్ కే తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తాత్కాలిక బాధ్యతల్ని కూడా ఝార్ఖండ్ గవర్నర్…

Read More

మోదీకి ముఖం చెల్లలేదేమో?

మోదీ ప్రసంగంపై నా స్పందనేమిటని కొందరు మిత్రులు అడిగితే, 25 లోక్ సభ సీట్లపై కన్నేసి, “అవసరార్థం చేసిన ప్రసంగం” అన్న భావన నాకు కలిగిందని చెప్పాను. సభకొచ్చిన జనాన్ని హెలికాప్టర్ ద్వారా మరియు వేదిక మీద నుండి మోడీగారు వీక్షించారు కదా! ఆ జనం చేతుల్లో తన పార్టీ జెండాలు కనపడలేదేమో! అంటే, ఆ జనంలో తన పార్టీ వాళ్ళ శాతం పెద్దగా లేదని, తన కోసం వచ్చిన వాళ్ళు పెద్దగా లేరన్న భావన కలిగి…

Read More

మంగళగిరిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతా

-మీలో ఒకడిగా ఉంటూ సేవలందిస్తా…ఆశీర్వదించండి -తటస్థ ప్రముఖులతో నారా లోకేష్ వరుస భేటీలు తాడేపల్లి: మంగళగిరి రాష్ట్రం మొత్తమ్మీద అభివృద్ధిలో ముందుంచాలన్నదే తన ధ్యేయమని, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజల మధ్యే ఉంటూ సేవలందిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణంలోని పలువురు తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ మంగళవారం ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తొలుత తాడేపల్లి 20వవార్డులో నివాసం ఉంటున్న నిర్మాణసామగ్రి వ్యాపారి మలిశెట్టి శ్రీనివాసరావు ఇంటికివెళ్లారు. వారి కుటుంబసభ్యులు యువనేతకు…

Read More

గుంటుపల్లి నాగేశ్వరరావు మృతికి చంద్రబాబు సంతాపం

కుటుంబ సభ్యలకు ఫోనులో పరామర్శ అమరావతి :- తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు మృతిపట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. గురజాల నియోజకవర్గానికి చెందిన నాగేశ్వరరావు ఇటీవల అనారోగ్యానికి గురై నేడు కన్నుమూశారు. కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోనులో మాట్లాడి పరామర్శించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ పదవులతో పాటు, రాష్ట్ర స్థాయిలో నాగేశ్వరరావు నాయకత్వం వహించారని చంద్రబాబు అన్నారు. పార్టీ క్రమశిక్షణా సంఘం జాతీయ సభ్యులుగా సేవలందించారని అన్నారు. నాగేశ్వరరావు…

Read More

మళ్లీ పాతతరం రాజకీయాలు రావాలి!

-ఎన్నికల తర్వాత అభివృద్ధిపైనే దృష్టి సారించాలి -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్ రాష్ట్రంలో మళ్లీ పాతతరం రాజకీయాలు రావాలని తాను కోరుకుంటున్నట్లు యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్ట్ మెంట్ వాసులను యువనేత మంగళవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గతంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లాంటివారు ముఖ్యమంత్రులుగా వ్యవహరించినపుడు విమర్శలు కేవలం…

Read More

కుర్చీ దిగిపోయే ముందూ వైసీపీ హింసా రాజకీయాలు

-రాష్ట్రంలో రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే దృష్టి పెట్టాలి -గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మూలయ్య, నంద్యాలలో ఇమామ్ హుస్సేన్ హత్యలను ఖండించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి :- ఎన్నికల వేళ వైసీపీ మరింత రాజకీయ హింసకు దిగుతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మరో 50 రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందు కూడా జగన్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు మండి పడ్డారు….

Read More

మంగళగిరి సమగ్రాభివద్ధే నా లక్ష్యం!

– ఏడాదిలో తాగునీరు, రోడ్లు,డ్రైనేజి సదుపాయాలు కల్పిస్తా – తాడేపల్లి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు నావద్ద ఉన్నాయి, ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు, రోడ్లు, డ్రైనేజి, పార్కులు, హెల్త్ సెంటర్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని యువనేత నారా లోకేష్ చెప్పారు. తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్ట్ మెంట్ లో నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో…

Read More