Suryaa.co.in

Latest post

తల్లి- చెల్లిపై కోర్టుకెక్కిన జగన్

నా షేర్లు నాకు ఇచ్చేయాలంటూ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు జగన్, భారతీరెడ్డి ఇచ్చిన షేర్లు రద్దు చేయాలని వినతి సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, షర్మిల, విజయమ్మను పార్టీగా చేసిన జగన్, భారతీరెడ్డి తల్లి,చెల్లికి ప్రేమతో షేర్లు ఇస్తే వారు తనను విమర్శించారని పిటిషన్ చెల్లి తనను ఎన్నికల్లో…

దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీ

– ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తాం -రాష్ట్రంలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది మా లక్ష్యం – నాలెడ్జ్ ఎకాన‌మీలో డ్రోన్ స‌ద‌స్సు గేమ్ ఛేంజ‌ర్‌. – డేటా స‌రికొత్త సంప‌ద‌. ఏఐ, మెషీన్ లెర్నింగ్‌ల‌తో అనుసంధానంతో విప్లవాత్మక మార్పులు. – నిపుణులు, పారిశ్రామిక…

తెలంగాణ గంగా జమున సంస్కృతికి విఘాతం కలిగించే చర్యలను సహించం

– అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టీకరణ హైదరాబాద్‌: తెలంగాణ గంగా జమునా సంస్కృతికి విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ గారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఎవరూ దేవాలయాలపై రాజకీయాలు చేయవద్దని…

మూడు నెలల్లో అందుబాటులోకి రానున్న కౌన్సిల్ భవనం

– మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు అసఫ్ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని.. అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నమని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలోని హెరిటేజ్…

కాంగ్రెస్ పాలనలో రైతు గోస

– కాంగ్రెస్ పాలనలో రైతాంగం అన్ని రకాలుగా మోసపోతున్నారు – రైతు బంధు ఇయ్యక, రుణమాఫీ చెయ్యక, బోనస్ ఇవ్వక చివరకు పంట కొనుగోలు కూడా చేయక పోవడం అన్నదాతకు శాపంగా పరిణమించింది. – ప్రభుత్వ తీరు పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 44.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో…

న్యాయవాది.. జర్నలిస్టులుగా ఎలా పనిచేస్తారు?

– ద్వంద్వ పాత్రలు అనుమతించమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఢిల్లీ: లా ప్రాక్టీస్ చేస్తున్న వారు జర్నలిస్టు వృత్తిలో పనిచేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ తరహా ద్వంద్వ పాత్రలకు తాము అనుమతించమని తేల్చిచెప్పింది. ఓ కేసు విచారణలో భాగంగా ఓ న్యాయవాది- ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తున్నాడని గుర్తించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఈ…

విదేశీ నుంచి స్వ‌దేశీ చేతుల్లోకి ధ‌ర‌ణి

– ధ‌ర‌ణి నిర్వ‌హణ‌ను ఎన్‌.ఐ.సికి అప్ప‌గిస్తూ ఉత్వ‌ర్వులు – త్వ‌ర‌లో ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల‌నుంచి పూర్తిగా మిముక్తి క‌ల్పిస్తాం – రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్ : ఇప్ప‌టి వ‌ర‌కు విదేశీ సంస్ధ టెర్రాసిస్ చేతిలో ఉన్న ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ను స్వ‌దేశీ సంస్ధ ఎన్. ఐ. సికి అప్ప‌గిస్తూ…

రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష

– ప్రాజెక్టుల సత్వర పూర్తికి, భూసేకరణ సమస్యల పరిష్కారానికి రైల్వే, రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సీఎం నిర్ణయం – టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని పనులు జరుగుతున్న అన్ని ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చెయ్యాలన్న సిఎం – డబ్లింగ్ సహా ఇతర ప్రాజెక్టు పనులన్నీ 4 ఏళ్లలో పూర్తి…

డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో ఏఈఓలపై వేధింపులు తగవు

– డిజిటల్ సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈఓలను వివిధ కారణాలతో సస్పెండ్ చేయడాన్ని ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్‌: డిజిటల్ క్రాప్ సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈఓలను సస్పెండ్ చేయడం దారుణం.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పక్క రాష్ట్రాల్లో ఏజెన్సీలు, ఇతర శాఖల సహాయంతో కేంద్ర ఇచ్చే నిధుల…

మరో సియోల్ నగరం కానున్న హైదరాబాద్

– మూసీ ప్రక్షాళనతో కలలకు సాకారం – భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సీయోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఎంపీ చామల తో పాటు తెలంగాణా మంత్రులు,ఎమ్మెల్యే లు అధికారుల బృందం నాలుగు రోజుల పర్యటన నేపథ్యంలో రెండో రోజుకు చేరుకుంది. సీయోల్ లో చెంగిచియాన్ నది,హన్ నదులను…