Andhra Pradesh
Telangana
Editorials
ఒక్క మగాడు…
- బ్యూరోక్రాట్ల బుర్రలు పనిచేస్తున్నాయా?
- కోర్టు అక్షింతలకూ కళ్లు తెరవరా?
- ఐపీఎస్ సంఘం స్పందించదేం?
- ఏబీ మాటలు ఎవరికి ఈటెలు?
- ఎమ్మెల్యే కోటంరెడ్డి హెచ్చరికలు దేనికి సంకేతం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘ అధికారమదం...
National
International
Business
PLACES
FOOD & HEALTH
sports
LATEST ARTICLES
పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు పనులే శాపం
-ఆయన వల్లనే ప్రాజెక్టు పనులు ఆలస్యం అవుతున్నాయి
-డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారణం
-కాఫర్ డ్యామ్ను పూర్తి చేయకపోవడం వల్లనే అది జరిగింది
-రెండు చోట్ల గండ్లు పెట్టి, కాఫర్ డ్యామ్ పనులు చేశారు
-దీంతో ఫోర్స్తో నీరు రావడంతో డయాఫ్రమ్ వాల్ పోయింది
-దీనిపై...
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్…
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగింపు దిశగా అడుగులు పడుతున్న తరుణంలో గురువారం రాత్రి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర సీఎంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయడానికి కాస్తంత ముందుగా బీజేపీ అధిష్ఠానం...
సంగ్రామయోధుడి సభకు రావాలని మరో సంగ్రామం!
జగన్...రఘురామ..
మధ్యన మోడీ..
అదెంత ఢీ..
ఇది జరిగేనా...
భీమవరం వేదికగా..ప్రధాని సాక్షిగా జూలై 4న జరగనున్న అల్లూరి సీతారామరాజు
విగ్రహావిష్కరణ సభకు నర్సాపురం ఎంపి కనుమూరి
రఘురామరాజు హాజరవుతారా..ఆయన్ను హాజరు కానివ్వకుండా
ఇప్పటికే పెద్ద తలకాయ మహాజరు జారీ చేసే విమానం ఎక్కిందా..!?
సొంత నియోజకవర్గం..
మహనీయుడే గాక
స్వకులానికే చెందిన
స్వతంత్ర సమరయోధుడు
అల్లూరి...
యశ్వంత్ సిన్హానే సరైన అభ్యర్ధి
- అందుకే ఆయనకు టీఆర్ఎస్ మద్దతు
- 10 వేల బైక్ లతో భారీ ర్యాలీ
- ర్యాలీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని, మహమూద్ అలీ
రాష్ట్రపతి అభ్యర్ధికి యశ్వంత్సిన్హానే సరైన అభ్యర్ధి కాబట్టే సీఎం కేసీఆర్ ఆయనకు మద్దతునిచ్చారని మంత్రి...
ప్రభుత్వమే ఉద్యోగుల ఖాతాలకు కన్నాలు వేయడం ఏమిటో?
-చట్టాల ఉల్లంఘన కోర్టు దృష్టికి తీసుకు వెళ్దాం
-ఇది ధృతరాష్ట్ర పాలన... కంస ప్రభుత్వం
-జగనన్న విద్యా వంచన పథకం ఆపివేయాలి
-పోలీసులు... ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉండదు
-ప్రభుత్వం, పోలీసుల నుంచి రక్షణ కోరుకునే పరిస్థితి సామాన్యుడికి ఎదురుకావడం దురదృష్టకరం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రాష్ట్ర...
పీఎస్ ఎల్వీ సీ53 మిషన్ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ సీ53 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లింది.రాకెట్ సన్నద్ధత,...