నారా లోకేష్ ను కలిసిన నాగాయపల్లె గ్రామ రైతులు
• మైదుకూరు నియోజకవర్గం నాగాయపల్లె రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
• మా గ్రామ ప్రజలంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం.
• వ్యవసాయానికి మాకు కేసీ కెనాల్ నుండి నీరు అందుతుంది.
• వైసీపీ పాలనలో కాలువ మరమ్మతులు చేయకపోవడంతో...
కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత నాది
మైదుకూరు బహిరంగ సభలో నారా లోకేష్...
మైదుకూరు మాస్ జాతర అదిరిపోయింది.
ఎంతో మహిమగల మాధవరాయుడు ఆలయం ఉన్న పుణ్య భూమి మైదుకూరు.
పేరులోనే కాదు తెలివైన ప్రజలు ఉన్న ప్రాంతం మైదుకూరు.
కాల జ్ఞానం రాసిన బ్రహ్మం గారు...
రైతుల పొలాల్లో పంటల సిరులు… కళ్ళల్లో ఆనందోత్సాహాలు
-తెలంగాణలో రైతు శ్రేయోరాజ్యం
-కెసిఆర్ పాలనే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష
-సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి
-రాష్ట్రంలో రైతులకు పంటల పండుగ
-ఉచితంగానే రైతాంగానికి అన్ని సదుపాయాలు
-సమృద్ధిగా నీరు, ఉచిత కరెంటు, పంటల నష్టాలకు పరిహారం, రైతు బంధు, రైతు బీమా, చివరకు పంటల...
ప్రభుత్వ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సైకో తత్వానికి నిదర్శనం
- నిరంకుశత్వ పాలనలో నిరసనలు తెలియజేసే హక్కు పౌరులకు లేదా?
- ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికంలో ఉన్నామా?
- అనగాని సత్యప్రసాద్
రాజ్యాంగం కల్పించిన హక్కులను జగన్ ప్రభుత్వం హరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.జగన్...
రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి
యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో ప్రాణహాని ఉందని, కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
• రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ...
ఒడిశా రైలు ప్రమాదానికి బాధ్యతగా మోదీ రాజీనామా చేయాలి: కేఏ పాల్
ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోందని చెప్పారు. ఈ ప్రమాదానికి ప్రధాని మోదీ బాధ్యత...