Suryaa.co.in

Latest post

టిడ్కో ఇళ్లపై ప్రశ్నించినందుకు దోపిడీ చేయించిన భీమవరం మాజీ ఎమ్మెల్యే

• లోకేష్ తో ఫోటో దిగినందుకు డబ్బులు ఎగ్గొట్టి తప్పుడు కేసులు బనాయింపు • ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసినందుకు.. విడదల రజినీకి ఈర్ష్య • విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టించి కక్షతీర్చుకున్న వైనం • ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసినందుకు నర్సరీలో కలుపుమందు కొట్టిన వైసీపీ నేతలు • పెళ్లికి ఒప్పుకోలేదని…

వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

అమరావతిః ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి.. అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని…

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

అకాల వర్షాలపై స్పందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవల భారీ వర్షాలు ధర్మవరం, గోట్లూరు, కనగని పల్లి ప్రాంతాల్లో ఉన్న చెరువులను పొంగించాయి, దీంతో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మంత్రి…

“ప్రజావాణి” కార్యక్రమం అధ్భుతం

‘ ప్రజావాణి ‘ ని సందర్శించిన ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫోర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బృందం ‘ ప్రజావాణి ‘ కార్యక్రమం గురించి వివరించిన చిన్నారెడ్డి, దివ్య సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ప్రజావాణి అని పేర్కొన్న చిన్నారెడ్డి, దివ్య ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం…

వాషింగ్టన్ డీసీలో ఘనంగా అట్లతద్దె వేడుకలు

-ఉయ్యాలలు ఏర్పాటుచేసి వాయినాలు, గోరింటాకు పంపిణీ -ఉత్సాహంగా పెద్దఎత్తున పాల్గొన్న మహిళలు -అలరించిన సాంస్కృతి కార్యక్రమాలు (అమెరికా):తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జీడబ్ల్యూటీసీఎస్ పూర్వాధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతిబింబించేలా తొలిసారిగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అట్టతద్దె పండుగను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వాసులు బతుకమ్మ పండగను…

స‌ర్టిఫికెట్ల క‌ష్టాల‌కు టాటా.. వాట్స‌ప్‌లో ఇస్తుంది మెటా

– మెటా(వాట్స‌ప్‌)ని ఒప్పించిన ఐటీ, ఆర్టీజీ మంత్రి నారా లోకేష్‌ – స‌ర్టిఫికెట్ల జారీ, బిల్లుల చెల్లింపు, ఈ గ‌వ‌ర్నెన్స్ సేవ‌లు అందించ‌నున్న మెటా – యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో స‌ర్టిఫికెట్ల క‌ష్టాలు త‌ప్పిస్తాన‌ని మాట ఇచ్చిన నారా లోకేష్‌ – హామీ ఇచ్చిన 4 నెల‌ల్లోనే కార్యాచ‌ర‌ణ‌..మెటాతో ఏపీ స‌ర్కారు ఎంవోయూ – పార‌ద‌ర్శ‌క‌మైన పౌర‌సేవ‌లు…

మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం

హైదరాబాదులో బోర్డు తిప్పేసిన మరో రియల్ కంపెనీ జనాలకు స్పెక్ట్రా కుచ్చుటోపి హైదరాబాద్‌లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరలే ప్లాట్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఈ కంపెనీ వంద కోట్లలకుపైగా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నెలలు గడిచిపోతున్నా ప్లాట్లు ఇవ్వకపోవడం తమ డబ్బులు తిరిగి…

ప్రతిభ కలిగిన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది

ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య  జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో జీ.వి.జే బాయ్స్ హై స్కూల్ నందు ఈరోజు ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి పాఠశాలల అండర్ 14 /అండర్ 17 బాలికలు, బాలుర కబడ్డీ పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.ఈ…

కాలువల అభివృద్ధికి రూ.7.73 కోట్లు మంజూరు

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అభివృద్ధి పనులపై….ఇరిగేషన్, డ్రైనేజీ శాఖల అధికారులతో సమిక్షించిన ఎమ్మెల్యే ఐదేళ్లుగా కాలువల్లో పూడికతీత పనులు చేయకపోవడంతో రైతులకు ఇబ్బందులు రైతులకు ప్రయోజనం చేకూరేలా….కాలువలను అభివృద్ధి చేయాలి గుడివాడ: గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్ మరియు డ్రైనేజీ కాలువల అభివృద్ధికి రూ.7.73 కోట్ల నిధులు మంజూరైనట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

అమ‌రావతి నిర్మాణానికి నిధులిచ్చేందుకు ముందుకొస్తున్న సంస్థ‌లు

ఏపీ సీఆర్డీయేకు 11వేల కోట్ల రుణం మంజూరుకు హడ్కో అంగీకారం ఢిల్లీలో హ‌డ్కో అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన మంత్రి నారాయ‌ణ‌ ఇప్ప‌టికే అమ‌రావ‌తికి 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు వ‌ర‌ల్డ్ బ్యాంక్ అంగీకారం కూట‌మి ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కంతో రుణాలిచ్చేందుకు ముందుకొస్తున్న బ్యాంకులు,సంస్థ‌లు రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో వేగంగా ముందుకు అడుగులు వేస్తున్నకూట‌మి ప్ర‌భుత్వానికి…