Suryaa.co.in

**

రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేయండి

– వైమానిక రంగానికి ప్రోత్సాహం – ఆక్రమణకు గురవుతున్న ఆర్ అండ్ బి ఆస్తుల సంరక్షణకు చర్యలు చేపట్టండి – ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు రహదారుల నిర్మాణం చేపట్టండి – నిధుల కొరత లేదు.. పనులు పూర్తవుతున్న కొద్ది కేటాయింపులు చేస్తాం – ఆర్ అండ్ బి శాఖ ప్రీ బడ్జెట్…

కుల గణన సర్వే లో పాల్గొనని వారికి ఈనెల 16 – 28 మధ్య మరోసారి అవకాశం

– 42 శాతం రిజర్వేషన్లకు ఎన్నికల్లో ,విద్యా ,ఉపాధి అవకాశాల్లో చట్టబద్దత కల్పిస్తాం – కులాల వారిగా ఎక్కడ లెక్కలు బయటకి ఇవ్వలేదు – బయట వస్తున్న కులాల వారి లెక్కలు పూర్తిగా తప్పు – బీసీ సంఘాల నేతల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కుల సర్వేలో పాల్గొనని వారికి…

గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టండి

– ఉద్యోగ కల్పన కేంద్రాలుగా స్టడీ సెంటర్లో ఉండాలి – బీసీ సంక్షేమ, రవాణా శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టల్ల, గురుకులాల అద్దె బకాయిలు వీడు వెంటనే చెల్లిస్తాం, ప్రతిపాదనలు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

కొత్త ఆదాయ పన్ను బిల్లు – కీలక మార్పులు ఇవే

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టారు.ఈ కొత్త చట్టం 6 దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టాన్ని భర్తీ చేస్తుంది. బిల్లు 2025: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఈ రోజు (గురువారం, 13 ఫిబ్రవరి 2025) లోక్‌సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను…

మణిపూర్‌ లో రాష్ట్రపతి పాలన

కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఫిబ్రవరి 9న రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ…

బడ్జెట్ లో విద్యుత్ శాఖకు ప్రాధాన్యత ఇవ్వాలి

– మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి: రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టే బడ్జెట్ లో విద్యుత్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను కోరారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులతో గురువారం సచివాలయంలో మంత్రి…

వంశీ అత్యుత్సాహమే పార్టీ కొంప ముంచిందా?

– ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేయాలన్న సలహా ఇచ్చిందెవరు? – వంశీ ఓవరాక్షన్‌తో దక్కని కనీస సానుభూతి – వంశీ తొందరపడ్డారని వైసీపీ పెద్దల అసహనం – పోలీసులపైనే కుట్రలు చేస్తే చూస్తూ ఉరుకుంటారా? (వాసు) ఫిర్యాదుదారును బెదిరించి వెనక్కి తీసుకునేలా చేసే విషయంలో గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ తర్వాత జరిగే పరిణామాలను ఏ…

మార్చి 12న భూమి మీదికి సునీత విలియమ్స్?

(వాసు) అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ గత ఎనిమిది నెలలుగా ISSలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. నాసా ఇప్పుడు ఆమెతో పాటు తన తోటి వ్యోమగాములను సురక్షి తంగా భూమికి తీసుకు వచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఈ అమెరికా అంతరిక్ష సంస్థ ఎలోన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్ సహాయం తీసుకుంటోంది. క్రూ…

ఆర్ఎస్ఎస్ కార్యాలయం `కేశవ కుంజ్’ సిద్ధం!

పునర్నిర్మించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం `కేశవ్ కుంజ్’ ఈ నెలలోనే శివాజీ జయంతి రోజైన 19న గృహప్రవేశంకు సిద్ధంగా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేశవ్ కుంజ్ కాంప్లెక్స్‌ను సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ నిర్వహిస్తారు. సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే నేతృత్వంలో ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. 4…

డిఏఎస్ బోర్డు సభ్యుడిగా గరికిముక్కు సుబ్బయ్య

న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ డిఏఎస్ భారత ప్రభుత్వం అఖిల భారత బోర్డు సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన గరికిముక్కు సుబ్బయ్య నియమితులయ్యారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన డిఏఎస్ జనరల్ బాడి సమావేశంలో ఆయనకు బోర్డు సభ్యులుగా చైర్మన్ కేంద్ర సామాజిక న్యాయం…