శ్రీ విష్ణు నాభి రహస్యం

విశ్వంలో నక్షత్ర మండలాలు అనబడే గేలాక్సీలు ఎన్నో ఉన్నాయి. సూర్యుడూ గ్రహాలూ కలిసిన మన సౌరకుటుంబం ఉన్నది పాలపుంత అనబడే ఒక గెలాక్సీ అని మనకు తెలుసు. ఈ పాలపుంతలో మనవంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో లెక్కే లేదు. సూర్యులు ఎందరున్నారో లెక్కే లేదు. ఈ పాలపుంతకు ఒక కేంద్రం ఉంది. దానిని గేలాక్టిక్ సెంటర్ అంటారు. ఈ గెలాక్టిక్ సెంటర్ అనేది ఊహించనలవి గాని శక్తికి కేంద్రం. అది ప్రస్తుతం ధనూరాశిలో ఉంది. ఈ ధనూ రాశిలోనే…

Read More

శ్రీరామచంద్రుడి వంశవృక్షం

♦️బ్రహ్మ కొడుకు మరీచి ♦️మరీచి కొడుకు కాశ్యపుడు ♦️కాశ్యపుడి కొడుకు సూర్యుడు ♦️సూర్యుడి కొడుకు మనువు ♦️మనువు కొడుకు ఇక్ష్వాకువు ♦️ఇక్ష్వాకువు కొడుకు కుక్షి ♦️కుక్షి కొడుకు వికుక్షి ♦️వికుక్షి కొడుకు బాణుడు ♦️బాణుడి కొడుకు అనరణ్యుడు ♦️అనరణ్యుడి కొడుకు పృధువు ♦️పృధువు కొడుకు త్రిశంఖుడు ♦️త్రిశంఖుడి కొడుకు దుంధుమారుడు ♦️దుంధుమారుడి కొడుకు మాంధాత ♦️మాంధాత కొడుకు సుసంధి ♦️సుసంధి కొడుకు ధృవసంధి ♦️ధృవసంధి కొడుకు భరతుడు ♦️భరతుడి కొడుకు అశితుడు ♦️అశితుడి కొడుకు సగరుడు ♦️సగరుడి…

Read More

హనుమంతుని ముందా కుప్పిగంతులు?

ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు ఒక బండ మీద ఆశీనుడై పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి ” నేను హనుమంతుని పట్టుకొనే కాలం వచ్చింది.” అని శ్రీ రాముని అనుమతి…

Read More

శ్రీరాముడు పరంధామము చేరు ఘట్టం

శ్రీరామాయణ ఉత్తరకాండలో చివరగా చెప్పే కొన్ని భావోద్వేగ ఘట్టాలు ఒకసారి లీలామాత్రముగా అవలోకనం చేసుకుందాము. శ్రీరాముడు తన అవతార స్వీకారం సమయంలో “దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ” అంటే 11000 సంవత్సరాలు తాను భూమండలాన్ని ఏలి ధర్మాన్ని పునరుద్ధరిస్తానని మాట ఇచ్చిన ప్రకారం 11 వేల ఏళ్ళు ఆయన రాజ్యం చెయ్యగా బ్రహ్మదేవుడు కాలపురుషుని తపస్వి రూపంలో శ్రీరాముని వద్దకు పంపుతాడు. కాలపురుషుడు శ్రీరామునితో ఏకాంతంలో మాట్లాడాలని, ఈ సంభాషణను విన్నను చూచినను వారు నీచేతిలో వధింపబడవలెను…

Read More

శ్రీరామునిలో ఉన్న 16 గుణాలు

దశరథ రాముడు.. కోదండ రాముడు.. జానకీ రాముడు.. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మహాకావ్యం ‘శ్రీరామాయణం’. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు ‘పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి’ అని నిర్ధారించాడు….

Read More

భగవంతుడి ఆరాధనలో నిషేధాలు

పురాణ గ్రంథాల ప్రకారం భగవంతుడి ఆరాధనలో నిషేధించబడినవి ఏమిటో చూద్దాం “… 1. తులసిని వినాయకుడికి సమర్పించద్దు. 2. ఏ దేవతకూ దూర్వాపత్రం వద్దు. 3. తిలకంలో విష్ణుమూర్తికి అక్షతలు వద్దు. 4. ఒకే పూజాస్థలంలో 2 శంఖాలు వద్దు. 5. గుడిలో 3 గణేశ విగ్రహాలను ఉంచద్దు. 6. తలుపు దగ్గర బూట్లు, చెప్పులు తలకిందులుగా ఉంచద్దు. 7. భగవంతుడ్ని దర్శించుకుని తిరిగొచ్చేటప్పుడు గంట మోగించరాదు. 8. ఒక చేతితో హారతి తీసుకోరాదు. 9. బ్రాహ్మణుడు…

Read More

శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు?

– ఆంతర్యం ఏంటి? ఆంద్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెలసింది. ఇక్కడికి స్వామి వారి సేవకై భక్తులు ప్రతిరోజూ తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. కొందరు వారి వారి మొక్కులు తీర్చికోవడానికి తిరుపతికి కాలినడకన వస్తుంటారు. గోవిందా గోవిందా అనే నామంతో పరమ పవిత్రం అయింది తిరుపతి. ఏడు కొండలు మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని…

Read More

సుబ్రహ్మణ్య షష్టి

మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ మాసం ఎంతో విశిష్ఠతను సంతరించుకుందని అర్థం. ఇది సంవత్సరంలో తొమ్మిదవ మాసం. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే ఈ మార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. తారకాసుర సంహారం కోసం , దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశిర శుధ్ధ షష్టినాడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించారు….

Read More

శైవక్షేత్రాలకి వెళితే కనిపించే దర్శనం ఇచ్చే స్వరూపం భైరవ

కాలభైరవుని అష్టమి తిథి .. కార్తీక మాసం సందర్భం గా శివక్షేత్రాలను మననం చేసుకుందాం. ప్రాచీనకాలం నాటి శైవక్షేత్రాలకి వెళితే అక్కడ తప్పనిసరిగా కనిపించే దర్శనం ఇచ్చే స్వరూపం భైరవ. మనలో ఉన్న భయాన్ని బాధలను పోగొట్టేలా, మనలో దాగిఉన్న శక్తి ని మేలుకొలిపేలా ఆయన రూపం ఉంటుంది. కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారు. అసితాంగ భైరవుడు .. రురు భైరవుడు .. చండ భైరవుడు…

Read More

జ్వాలా తోరణం

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది…యమ లోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం…యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి, వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష…కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం జ్వాలా తోరణం చేస్తారు, కార్తీక మాసం లో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచా రం మనకు కనబడదు. కార్తీక పౌర్ణమినాడు శివాల యాల…

Read More