సుందరాదిమ సర్గస్థ హనూమద్విక్రమాధికం
శృత్వాపస్మార కుష్ఠాధి
భూతభేతాల నాశనమ్
ఎవరైతే హనుమంతుడి పరాక్రమానికి హేతువైన సీతారాముల ఎడబాటును రూపుమాపి ఆనందాన్ని పంచిన పరమాధ్భుతమైన ఈ సుందరకాండ ని గానీ కనీసం అందులోని మొదటి సర్గని కానీ సుచిగా ఎవరైతే పారాయణం చేస్తారో అట్టి వానికి అన్ని గ్రహ భాధలూ కుష్టు మొదలైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్మాదం కూడా నశించి...
మనం దైవాన్ని ఏమి కోరుకోవాలంటే జీవితాంతం భగవంతునికి కైంకర్యం చేసే వరం ప్రసాదించమని వేడుకోవాలి.
కైంకర్యం అంటే ....
మనకి అమూల్యమైన యీ మానవ జన్మనిచ్చి, మనకి కలిగే అనేక కష్టనష్టాల నుండి కాపాడుతూ వచ్చిన ఆ భగవంతునికి మనకి తగిన వీలైన సేవను ఏ విధమైన ఫలితం ఆశించకుండా చేయడమే కైంకర్య భక్తి.
క్రమం తప్పక ఆలయాలను...
అక్కడ కొలువైన అమ్మవారికి శిరస్సు ఉండదు...ఆ స్థానంలో ఓంకారం ఉంటుంది. ఆ దేవతే విశాఖ దొండపర్తిలో కొలువైన ఎరుకుమాంబ. ఎక్కడైనా అమ్మవారికి చీర, పళ్లు, పంచబక్ష పరమాన్నాలను మొక్కుకుంటారు. కానీ విశాఖలో ఎరుకుమాంబ అమ్మవారికి నీళ్లు మొక్కుకుంటే చాలు.... అడిగిన వరాలు తీరుస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం.ఇక్కడ కొలువైన అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు....
భగవంతుని పూజించడానికి అనేకానేక మార్గాలలో నోము , వ్రతము లు అనేవి ముఖ్యము గా స్త్రీలు పాటించేవాటిలో సాధారణమైన భక్తి విధానాలు . భగవంతుడు - దేవుడు అనేది మానవుని నమ్మకము . దండము పెట్టి దక్షిణ ఇస్తే చేసే పాపాలు పోయి పుణ్యము వస్తుందంటే నవీనకాలము లో శాస్ర ప్రరంగా నమ్మకము కుదరడలేదు...
కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం. ఇది గొప్ప విశేషం. సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది. అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా...
1. చాలీసా" అంటే ఏమిటి?
జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక
చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.)
2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి?
జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు
అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. *అజ్ఞానమును హననము చేయునది కనుక జ్ఞానమునకు...
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు శనివారం, మంగళవారం మరియు గురువారం
పురాణ కథ ప్రకారం
ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు....
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ...
ఈ వివాహ బంధం ద్వారా బ్రతికినంత కాలం సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకోసమే పెళ్లివిషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి వివాహ కార్యక్రమాలను జరిపిస్తారు.ముఖ్యంగా పెళ్లి విషయంలో జాతకాలు ఎంతో ముఖ్యమైనవి.
అబ్బాయి అమ్మాయి జాతకం సక్రమంగా ఉన్నప్పుడే వారి పెళ్లికి...
మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు.
నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన...