Suryaa.co.in

Month: May 2024

పోరాడి.. రి‘టైరయ్యారు’!

– ‘రాజ్యం’తో పోరాడిన విజేత ఏబీవీ – సీఎంకు సెల్యూట్ కొట్టని తొలి ఐపిఎస్‌గా రికార్డు – ఐదేళ్లూ న్యాయపోరాటంతోనే సరి – అన్ని కోర్టుల్లోనూ జగన్ సర్కారుది అదే ఆవుకథ – ఏబీకి వ్యతిరేకంగా ఒక్క కాగితం కూడా చూపలేని జగన్ సర్కారు – ఏబీవీపై వేధింపులో జగన్ సక్సెస్ – జస్టిస్ రమణ…

Posted on **

ఏబీ సేవలు ఏపీకి అవసరం

-ఏ.బి. వెంకటేశ్వరరావుగారికి హృదయపూర్వక అభినందనలు ఫ్యాక్షనిస్టు మనస్తత్వంతో ఐదేళ్ళు పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యలకు ఎదురొడ్డి నిలిచి, ఐదేళ్ళ పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి, గెలిచి, సస్పెన్షన్ ఎత్తివేసేలా ప్రభుత్వం మెడలువంచి, విజేతగా నిలిచి, గర్వంగా అధికారిక హోదాలో పదవీ విరమణ చేస్తున్న, ఆంధ్రప్రదేశ్ లోని ఐపిఎస్…

Posted on **

మాతా శిశు ఆరోగ్య పరిరక్షణలో బహుముఖ విధానం

– వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అమరావతి: శిశు ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యంగా ప్రసూతి, శిశు మరణాల రేటును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అనుసరిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు అన్నారు. గురువారం విజయవాడలో ఓ హోటల్లో జరిగిన ఎంపిసిడిఎస్ఆర్ సమీక్షా సమావేశం, కన్సల్టేషన్ వర్క్‌షాప్…

Posted on **

రేపు సా.6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్

ఈసీ ఆదేశాలు ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. కాగా రేపు ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో దేశంలో సార్వత్రిక…

Posted on **

అవును… జనం వాళ్లను ఇష్టపడ్డారు!

– డీజీపీగా ఏబీ వెంకటేశ్వరరావు – స్పీకర్‌గా రఘురామకృష్ణంరాజు – అభిమానుల ఊహలకు రెక్కలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఊహలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. ఎదుటివారితో పనిలేకుండానే అవి వచ్చేస్తుంటాయి. ఎందుకంటే అవి ఊహలే కాబట్టి! ఇప్పుడు జనాలు ఇద్దరు వ్యక్తుల విషయంలో ఎవరికి వారు.. ఆ ఇద్దరికీ సంబంధం లేకుండానే ఊహించేసుకుంటున్నారు. అది కూడా…

Posted on **

కౌంటింగ్ కుట్ర?

-కౌంటింగ్ కేంద్రాలలో అల్లర్లు? -సజ్జల వీడియోతో కూటమి అప్రమత్తం -ఏజెంట్లను రెచ్చగొట్టిన సజ్జలపై ఫిర్యాదు -అధికారులతో వాదించాలన్న సజ్జల పిలుపుతో హై అలెర్ట్ -కౌంటింగ్ పారామిలటరీ ప్రవేశం తప్పదా? -కౌంటింగ్ సెంటర్లో ఏజెంట్ల వెనుక పోలీసులు -ఈసీకి కూటమి ఫిర్యాదుతో ఈసీ యోచన? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ ఎన్నికల కౌంటింగ్ రోజున హింస జరిగే…

Posted on **

ఏబీవీకి హైకోర్టులో ఊరట

– క్యాట్ ఆర్డర్ను సమర్ధించిన హైకోర్టు – ఒక్కరోజులో రిటైరయ్యే ఏబీ సాక్షులను ఏం ప్రభావితం చేస్తారు? – ఏబీ కేసులో జగన్ సర్కారుకు షాక్ – సీఎసు మళ్లీ దరఖాస్తు ఇచ్చిన ఏబీవీ – సీఎస్ కోర్టులో మళ్లీ ఏబీ బంతి – జగన్ వైపు ఉంటారా? ధర్మం వైపు నిలుస్తారా? -కోర్టు చెప్పినా…

Posted on **

జవహర్ రెడ్డి బినామీలు భూములు అమ్ముతున్నారు

– జవహర్ రెడ్డి బినామీలు సత్య కృష్ణంరాజు, శ్రీనివాసరాజు – జవహర్‌ మరో బినామీ పెరిచర్ల శ్రీనివాసరాజు ఎర్ర మట్టి దిబ్బలు దగ్గర వంద ఎకరాలు రాయించుకున్నారు – తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి వ్యవహారాలను చోడురాజు, సత్య కృష్ణంరాజు చూసే వారు – మంత్రి నాగార్జున సీఎస్‌తో డ్యూయల్ అగ్రిమెంట్…

Posted on **

ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ .. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్

-టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా? జగన్ ఇంట్లో పనోడిగా పనిచేస్తున్నావా? -రేయ్… ధర్మా… విశాఖ శారదా పీఠానికి భూమి ఇచ్చేస్తావా? ఎవరబ్బ సొమ్ము? -ధర్మారెడ్డిపై ఢిల్లీలో క్రిమినల్ కేసులు -దొంగ సంతకాలతో సర్టిఫికెట్లు ఇచ్చిన వ్యక్తి ధర్మారెడ్డి -అటువంటి వెధవలతో గోవిందుడి ఆలయం నడిపిస్తారా? -పొన్నవోలుగా.. మేము‌ నరికే బ్యాచ్ కాదురా… నరకం చూపే బ్యాచ్ -కర్రపట్టుకున్న…

Posted on **

కూటమి ప్రభుత్వం వచ్చాక ఏబీని డీజీపీగా నియమించాలి

-కోర్టు చీకొట్టినా జగన్‌ ప్రభుత్వానికి సిగ్గు లేదు -బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌శర్మ ఈ ప్రభుత్వంలో అత్యున్న అధికారులను జగన్‌ ఇబ్బందిపెడుతున్నారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్‌శర్మ పేర్కొన్నారు. జగన్‌ ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యంను తిరుమలలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని…

Posted on **