మోదీనే మళ్లీ ప్రధానిని చేయడం భారతీయుల బాధ్యత

2024లో మోడీజీని అధికారంలోకి తీసుకు రావడం భారతీయులమైన మన బాధ్యత. ఎందుకో ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. 1947 నుండి నేటి వరకు భారతీయులమైన మన నుండి చట్టబద్ధంగా దాచిన కొన్ని వాస్తవాలు నెహ్రూ – గాంధీ స్వాతంత్ర్యం సమయంలో బ్రిటిష్ వారితో అధికార మార్పిడి ఒప్పందంపై సంతకం చేశారు, త్వరగా అధికారం పొందాలనే దురాశతో సంతకం చేసిన గోప్యత ఒప్పందం. షరతు ఏమిటంటే, 1947 నుండి 50 సంవత్సరాల పాటు భారతదేశం ఈ పత్రాన్ని బహిరంగపరచకూడదు. భారత…

Read More

ముద్రగడ పద్మనాభం చేరికకు ఏమైంది?

తమకు విద్య, ఉపాధి రంగాలలో తగిన రిజెర్వేషన్లు కల్పించాలని కోరుతూ కాపు కులస్థులు చేపట్టిన ఆందోళనకు నాయకత్వం వహించిన నేతగా ప్రసిద్ధులైన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైసీపీ లో చేరడానికి సిద్ధమై పోయిన విషయం తెలిసిందే. ఈ దశగా, వైసీపీ నేతలు చంద్రశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు కిర్లంపూడి వెళ్లి ఆయనతో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. వాటి ఫలితంగా, ఈ నెల 14 వ తేదీ, అంటే… శుక్రవారం…. తన ఇంటివద్ద ఉదయం 8…

Read More

పవర్ స్టార్.. నచ్చేశావ్

(రవికుమార్) అతను నిజ జీవితంలోనూ రియల్ స్టార్! అతను చాలా మందికి అర్ధం కాడు! అందరిలెక్క అతనికి నిజ జీవితంలో, అందునా రాజకీయ రంగంలో నటించడం రాదు! సహజంగానే సిగ్గరి! కెమెరా ముందు కూడా చాలా సార్లు సిగ్గుతో మొహమాటపడి కొంత గ్యాప్ తీసుకుని షూట్ స్టార్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి! అతనంతే భ్రమల్లో ఉండడు! వాస్తవంలో జీవిస్తాడు, జీవిస్తుంటాడు! అందుకే అంత ఈజీగా అర్ధం కాడు! ఎక్కడ హెచ్చాలో, ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వాడు!…

Read More

బీజేపీ… ఇటు నుంచి అటు

ఆంధ్రప్రదేశ్ లో గత ఆరేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలను నిర్ద్వందం గా, ఏకపక్షం గా, నిర్మొహమాటం గా, ప్రత్యక్షం గా పరోక్షంగా గా సమర్థిస్తూ వచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వం…. ఇప్పుడు ఆయనను హఠాత్తుగా వదిలేసింది. వదిలేయడం తో పాటు, తనకు పుట్టు రాజకీయ, సామాజిక ప్రత్యర్థి అని జగన్మోహనరెడ్డి భావించే చంద్రబాబు నాయుడు తో జతకట్టింది. ఇది కలయో… వైష్ణవ మాయో… జనానికి అర్ధం కానంత పొలిటికల్ ట్విస్టు. 2018 లో బీజేపీ కౌగిలి…

Read More

జన నేతగా మారిన లోకేష్!

2014 నుంచి….2019, 20,21 ప్రాంతాల వరకు నారా లోకేష్ పై రాజకీయ వర్గాలలో పేలిన జోకులు, ఎత్తిపొడుపులు, ఎకసెక్కాలు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ కి చెందిన రాజకీయ వర్గాల వారి మాటల ట్వీట్ల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. లోకేష్ పై వైసీపీ అనుకూల సోషల్ మీడియా లో మాటల దాడి ఒక రేంజ్ లో జరిగింది. ఒక దశలో, తెలుగుదేశం నేతలు కూడా లోకేష్ పై మాటల దాడిని తిప్పికొట్టలేక,ఆత్మరక్షణ లో పడి…

Read More

క్రేజు పాయె.. కామెడీలా మారె!

– పాపం ఉద్యోగులు – ఉద్యోగసంఘ నేతలకు పోయిన విలువ – బాబు హయాం వరకూ వెలిగిన సంఘాలు – జగన్ జమానాలో కరిగిపోయిన వైనం – బాబు హయాంలో నేతలకు ఎప్పుడంటే అప్పుడు అపాయింట్‌మెంట్లు – జగన్ జమానాలో నేతల ముఖం చూడని అవమానం – బాబు హయాం వరకూ పాలకులను బెదిరించిన సంఘాలు – జగన్ హయాంలో జీతాల కోసం దేబిరించే దయనీయం – భజన సంఘాల్లా మారిన కొన్ని ఉద్యోగ సంఘాలు (ఎం.ఎస్…

Read More

గద్దర్ ఆదర్శప్రాయుడా? ఎందుకు? ఎలా?

(పుప్పల నరసింహం, సీనియర్ జర్నలిస్ట్) జనవరి 31, 2024న ‘గద్దర్ ఫౌండేషన్’ హైదరాబాద్ లో గద్దర్ జయంతి సభను నిర్వహించింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది (2025) నుంచి గద్దర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందని ప్రకటించారు. తన మాటే జి.ఓ. అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో గద్దర్ గూర్చి కొంత నిష్పక్షపాత వైఖరితో మాట్లాడుకోవలసిన అవసరం ఉంది. కొన్ని విషయాలు, అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు. అంత…

Read More

బటన్ నొక్కడమే కాదు… అనుభవం కూడా ఉండాలి

ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు. అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, ‘విమానం నడపడం ఎలా?’ అన్న పుస్తకం కనపడింది. అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు. మొదటి పేజీలో ‘విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి’ అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది. అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు. ‘విమానం కదలాలంటే ‘పచ్చ బటన్ నొక్కండి’ అని ఉంది. అతడు నొక్కి చూసాడు….

Read More

సీమ సం‘గతే’మిటి సారూ?!

అందరూ ఒక్కటై 52 సీట్లకు గాను 49 సీట్లు వైసీపీకి కట్టబెట్టిన రాయలసీమలో.. సీమ బిడ్డగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ప్రధాన సమస్యల పట్ల కనీస స్పందన లేకుండా.. అందరూ ఒక్కటై నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు. ఇంట్లో, బయట, సింకు అన్నాడు. సిద్ధాంతాల మధ్య యుద్ధం అన్నాడు. ఇలా తనపై సెంటిమెంటు కురిపించే ప్రయత్నాలు చేస్తున్న సీఎం జగన్, తాను పుట్టిన సీమకు.. తనను సీఎంను చేసిన సీమకు ఏం చేశారో మాత్రం, ఇప్పటిదాకా ఒక్క వేదిపైనా…

Read More

బాబూ..పవన్ ఆలోచించండి!

– చంద్ర బాబు, పవన్ కల్యాణ్ కు బహిరంగ విజ్ఞప్తి ఉమ్మడి మద్రాస్ ప్రోవిన్స్ నుండి విడబడిన 1953 సం. లగాయతు, 2024 వరకు ఆంధ్ర ప్రాంతం అనేక రకాల దగాలకు గురైనది. ఎన్నెన్నో ఆశలు కల్పించి విశాలాంధ్ర నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించిన ప్పటికి, అనేక ఆటు పోట్లతో … పాలకులు అధిక శాతం ఆంధ్ర వారై నప్పటికీ , అభివృద్ధి హైదరాబాద్ లో జరిగి పోయింది. అక్కడి విభజన వాద ఉద్యమానికి పరిష్కారంగా,…

Read More