మోదీనే మళ్లీ ప్రధానిని చేయడం భారతీయుల బాధ్యత
2024లో మోడీజీని అధికారంలోకి తీసుకు రావడం భారతీయులమైన మన బాధ్యత. ఎందుకో ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. 1947 నుండి నేటి వరకు భారతీయులమైన మన నుండి చట్టబద్ధంగా దాచిన కొన్ని వాస్తవాలు నెహ్రూ – గాంధీ స్వాతంత్ర్యం సమయంలో బ్రిటిష్ వారితో అధికార మార్పిడి ఒప్పందంపై సంతకం చేశారు, త్వరగా అధికారం పొందాలనే దురాశతో సంతకం చేసిన గోప్యత ఒప్పందం. షరతు ఏమిటంటే, 1947 నుండి 50 సంవత్సరాల పాటు భారతదేశం ఈ పత్రాన్ని బహిరంగపరచకూడదు. భారత…