Suryaa.co.in

Month: April 2024

తెలుగు గడ్డమీద పుట్టిన వారంతా నా కుటుంబ సభ్యులే

-సర్వ జనుల సంక్షేమమే ద్వేయంగా మ్యానిఫెస్టో రూపొందించాం -జగన్ పై తిరుగుబాటు పులివెందుల నుంచే మొదలైంది -ముస్లింలకు న్యాయం చేసే ఏకైక పార్టీ టీడీపీనే -జగన్ లాంటి అహంకారులు రాజకీయాలకు పనికిరారు -వైసీపీ దొంగల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి -తెనాలి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెనాలి: మన మ్యానిఫెస్టోకు, సైకో…

చంద్రబాబు బ్రాండ్‌ ఏపీకి మాత్రమే సొంతం

-చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి పరిశ్రమలు -ప్యూన్‌ నుంచి గ్రూప్‌ -1 వరకు సింగిల్‌ నోటిఫికేషన్‌తో ఉద్యోగాలు భర్తీ -కక్షసాధింపులు ఉండవు..చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టను -నెట్‌ఫ్లిక్స్‌ కొత్త సిరీస్‌లో బ్యాండేజి బబ్లూ జగన్‌ యాక్టర్‌ -ఒంగోలులో బెట్టింగ్‌ స్టార్‌…ఒక్క ఇళ్లయినా కట్టారా? -ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేస్తాం…ఏడాదిలో వెలిగొండ పూర్తిచేస్తాం -ఒంగోలు యువగళం…

మహిళా కార్యకర్తలు టీడీపీలో ఎప్పటికీ మహారాణులే

-నారా బ్రాహ్మణికి పూలవర్షంతో పూర్వ స్వాగతం -దుగ్గిరాల స్త్రీశక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో సమావేశం దుగ్గిరాల, మహానాడు: డ్వాక్రా పేరు చెబితే చంద్రబాబు ఎలా గుర్తుకు వస్తారో స్త్రీ శక్తి పేరు చెబితే నారా లోకోష్‌ అలా గుర్తుకు వస్తున్నారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాలలో జంపాల కల్యాణ మండపంలో…

ఎన్నికల్లో కూటమి విజయం తథ్యం

-జగన్‌ చాప్టర్‌ క్లోజ్‌…వైసీపీ ఖేల్‌ ఖతమ్‌ -విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి ఏపీలో జగన్‌ చాప్టర్‌ క్లోజ్‌…వైసీపీ ఖేల్‌ ఖతమ్‌ అని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వ్యాఖ్యా నించారు. భవానీపురం పార్టీ కార్యాలయంలో సుజనా సమక్షంలో పెద్దఎత్తున ముస్లింలు బీజేపీలో చేరారు. 54, 56 డివిజన్ల నుంచి గుడిశె బ్రహ్మయ్య…

అక్రమ కేసులు పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తా

-జగన్‌ రెడ్డి ఫొటోను చూస్తే గొడ్డలి గుర్తొచ్చేలా చేస్తున్నారు… -ప్రజలు చూసి భయపడాలనేది వైసీపీ లక్ష్యం – రైతులకు అండగా నిలవలేని దద్దమ్మ నాయకుడు ఎలా అవుతాడు? – జగన్‌ ధన దాహానికి మహిళల మాంగల్యాలు మంటగలిసిపోతున్నాయి – నాది అభివృద్ధితో కూడిన రాజకీయాలు…సైకోవి హత్యా రాజకీయాలు – మన ఆస్తులపై సైకో బొమ్మలు వేసి…

పవన్ ఓటమి ఖాయం..లేదంటే పేరు మార్చుకుంటా

-ముద్రగడ చాలెంజ్ పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమని… ఆయనను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని కాపు నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగులు వేసుకుని వచ్చే వారిని ప్రజలు నమ్మరని అన్నారు. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదని చెప్పారు. మన దగ్గరకు వచ్చిన వారికి మర్యాద చేయడాన్ని తన…

టీడీపీ, జనసేన మేనిఫెస్టోను స్వాగతిస్తున్నాం: బీజేపీ

ఇవాళ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసారు. అయితే, మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉండగా, ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంతో అధికార వైసీపీ దెప్పి పొడుస్తోంది. ఇది మాయా కూటమి అని అర్థమైపోయిందని సీఎం జగన్ వ్యాఖ్యానించగా, కూటమికి ఒక సభ్యుడు దూరం జరిగాడంటూ వైసీపీ…

సంపద సృష్టితో సంక్షేమం, అభివృద్ధి చేస్తాం

-సకల వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాగళం మేనిఫెస్టో -ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ -రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌…ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు -ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా -రవాణా రంగలో ఉన్న డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం -పంచాయతీల హక్కులు కాపాడతాం…నిధులు కేటాయిస్తాం. -ఐదేళ్లలో…

సాక్షిలో గుండెపోటు అని ఎలా వచ్చింది

-వివేకా హత్యరోజు భారతి సహాయకుడితో ఆ ఆరు నిమిషాలు అవినాష్‌ ఏం మాట్లాడారు? -ఆ తరువాత సాక్షిలో గుండెపోటు అని ఎలా వచ్చింది -తర్వాత రోజు నారాసుర రక్తచరిత్ర అని ప్రచురించారు -సీబీఐకి అజేయకల్లం స్టేట్‌మెంట్‌..తర్వాత ఎందుకు ప్లేటు మార్చారు -ఇప్పుడు నేను, మా వాళ్లు అంటున్నారు..ఎందుకు అరెస్టు చేయలేదు -ప్రజెంటేషన్‌లో అవినాష్‌ వాట్సాప్‌ యాక్టివిటీ…

కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీలు

టీడీపీ మేనిఫెస్టోను మంగళవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ప్రకటించారు. వాటిలో ప్రధానమైనవి… మెగా డీఎస్సీపై తొలి సంతకం, వృద్ధాప్య పెన్షన్‌ రూ.4000, దివ్యాంగులకు రూ.6000, కిడ్నీ, తలసేమియా బాధితులకు రూ.10 వేలు పెన్షన్‌, 100 శాతం అంగవైకల్యం ఉన్న వారికి రూ.15 వేలు పెన్షన్‌, 18-59 ఏళ్ల మధ్య ప్రతి మహిళకు రూ.1500, ఆర్టీసీ బస్సులో…