Suryaa.co.in

International

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి మన తెలుగింటి అల్లుడే!

-ఎవరీ ‘ఉషా చిలుకూరి’? ఆమెరికన్ గ్రాండ్డ్ ఓల్డ్ పార్టీ- రిపబ్లికన్స్ గెలిస్తే అగ్రరాజ్య అమెరికాకి ఓ తెలుగింటమ్మాయి సెకండ్ లేడీగా నిలుస్తారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ ను ఆ పార్టీ సోమవారం సాయంత్రం ఎంపిక చేస్తే , ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా ఒహాయో రిపబ్లికన్…

సింగపూర్ లో అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

సింగపూర్: సింగపూర్ లో తెలుగుదేశం ఫోరం సింగపూర్ నిర్వహించిన నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు జులై 14న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి , పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు. గోరంట్ల…

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి

బ్రిటన్ ఎన్నికల్లో 650 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా లేబర్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (326)ను దాటి ఇప్పటికే 364 సీట్లను కైవసం చేసుకుంది. రిషి సునాక్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ 77 సీట్లు మాత్రమే గెలుచుకోగా ఓటమిని అంగీకరించి రిషి సునాక్, లేబర్ పార్టీ అధ్యక్షుడు కైర్ స్టార్మర్‌కు అభినందనలు తెలిపాడు.

Posted on **

అమెరికాలో టీడీపీ-జనసేన అభిమానుల సంబరాలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీని చిత్తుగా ఓడించి నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో అమెరికా లో బే ఏరియా కి చెందిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభిమానులు, టీడీపీ, జనసేన మరియు భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఫ్రీమోంట్…

కీలక విషయాల్లో భారత్‌ తో కలిసి పనిచేస్తాం

కెనడా ప్రధాని జస్టిన్‌ జస్టిన్‌ ట్రూడో భారత్‌-కెనడా సంబంధాలు నామమాత్రంగా ఉన్న సమయంలో ఇరు దేశాల ప్రధానులు కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు జీ-7 దేశాల సదస్సు సందర్భంగా ఇటలీలో వీరిద్దరూ భేటీ అయ్యారు. భేటీ అనంతరం కెనడా ప్రధాని జస్టిన్‌ జస్టిన్‌ ట్రూడో మాట్లాడుతూ.. ముఖ్యమైన అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము…

జర్మనీలో ఘనంగా మినీ మహానాడు వేడుకలు

జర్మనీ: జర్మనీలోని ఫ్రాంక్‌ఫార్ట్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఏపీలో విధ్వంసకర పాలన, నియంత పాలన వధించినందుకు గాను జర్మనీలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మతో పాటు జర్మనీ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావలి గ్రీష్మ…

నేడు ప్రధాని మోదీ ఇటలీ పర్యటన

జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి పీఎం పదవి చేపట్టిన అనంతరం మోదీ తొలి విదేశీ పర్యటన కానుంది. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, తదితరులు హాజరు కానున్నారు. మూడు రోజులపాటు జరిగే…

కువైట్ లో భారీ అగ్నిప్రమాదం

– 41మందికి పైగా మృతి కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు భారతీయులతో సహా 41 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు…

విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి

ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు లజరాస్ చెఖ్వీరా టీవీ ప్రకటనలో తెలిపారు. పర్వత శ్రేణుల్లో విమానం కుప్పకూలినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 9 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఇరాన్…

చైనాలో సుగర్ వ్యాధి మాయం

-షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేసిన చైనా -వైద్య చరిత్రలోనే గొప్ప ముందడుగు -ప్రపంచ వ్యాప్తంగా 53.7 కోట్ల మంది డయాబెటిస్‌ బాధితులు -2021లో రోగులు ఖర్చు చేసిన డబ్బు 966 బిలియన్ డాలర్లు -ప్రతి ఏడుగురు షుగర్ రోగుల్లో ఒకరు భారతీయులే -గోవాలోని మొత్తం జనాభాలో 26 శాతం మంది డయాబెటిస్ రోగులే అవును….

Posted on **