Suryaa.co.in

International

భారతీయులే భారత్‌ను విమర్శిస్తే ఎలా?

– మోడీ చర్యలను సమర్ధించండి – అలాంటివారికి ఎలాంటి శిక్ష విధించినా ఏమీ కాదు – బలూచిస్థాన్ ప్రధానమంత్రి నైలా ఖాద్రీ తల్లి పాలు తాగినప్పుడు.. కచ్చితంగా ఆమె మీద గౌరవం ఉండాలి. ఆ సంస్కారాన్ని ప్రదర్శించాలి. అంతేతప్ప పాలు తాగినంతసేపు మాత్రమే మమకారాన్ని చూపి.. ఆ తర్వాత అడ్డగోలుగా ప్రవర్తించకూడదు. భారత్ అంటే గొప్ప…

Posted on **

దుబాయ్ బంగారం ఇక అంత వీజీ కాదు

– బంగారం, వెండిపై భారత్ కఠిన ఆంక్షలు ఢిల్లీ: ఇకపై మునుపటి మాదిరిగా దుబాయ్ నుంచి ఏదో ఒక రూపంలో బంగారం, వెండిని తెచ్చుకోవడం కుదరదు. ముడి, పొడి రూపంలో ఉన్న బంగారం దిగుమతిలో జరుగుతున్న మతలబు గ్రహించిన కేంద్రం.. ఇక దుబాయ్ బంగారం-వెండిపై కఠిన ఆంక్షలకు తెరలేపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి దిగుమతి…

Posted on **

ఉగ్రవాదులకు పాక్ అధికారి పరామర్శ

– ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శ – పాక్ మిలటరీ అధికారి తీరుపై భారత్ ఆగ్రహం – మరోసారి ప్రపంచం ముందు దోషిగా పాక్ ఢిల్లీ: భారత్‌లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ వంటి సంస్థలకు పాకిస్థాన్ సైన్యం, నిఘా సంస్థ ఐఎస్ఐ అండదండలు అందిస్తోందని భారత్ చేస్తున్న ఆరోపణ నూరు శాతం నిజమని…

Posted on **

భారత్‌కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

– భారత్-పాక్ ఉద్రిక్తత వేళ కీలక మలుపు – పుతిన్‌కు మోదీ ఆహ్వానం ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది భారత్‌లో జరిగే భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన భారత పర్యటనకు అంగీకరించారు. ఈ ఏడాది…

Posted on **

లండన్ లో తప్పిపోయిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి

స్పందించిన సీఎంఓ హైదరాబాద్: లండన్ లో తప్పిపోయిన తన కుమారుడు నల్ల అనురాగ్ రెడ్డి జాడ వెతికి తెలుసుకుని ఇండియాకు వాపస్ తెప్పించాలని విద్యార్థి తల్లి హరిత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి సోమవారం వినతిపత్రం పంపారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన అనురాగ్…

మీ కోసమే కదా ఈ డర్టీ వర్క్!

– అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల నాటకం బయటపెట్టిన పాక్ రక్షణమంత్రి – మీ కోసమే ఉగ్రవాదులకు మద్దతునిచ్చామన్న పాక్ మంత్రి ఖ్వాజా – తర్వాత పొరపాటయిందంటూ దిద్దుబాటు యత్నం ఇన్నాళ్లూ అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల కోసం తాము చేస్తున్న ఉగ్రసాయాన్ని పాక్ బయటపెట్టింది. ‘‘మీకోసమే కదా ఈ డర్టీవర్క్ చేసింది’’ అంటూ పాక్…

నీళ్లు ఆపేస్తే.. మోదీ శ్వాస ఆపేస్తాం

– మీ అంతు చూస్తాం.. హిందువుల రక్తం పారిస్తాం – లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సంచలన వ్యాఖ్యలు – ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు – సయీద్ హెచ్చరికలపై ఉడికిపోతున్న భారతీయులు – పట్టుకుని ఉరితీయాలంటూ డిమాండ్ ఇస్లామాబాద్‌: భారత ప్రధాని మోదీపై లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ రెచ్చిపోయాడు. పాకిస్తాన్‌కు…

పాక్ స్టాక్ మార్కెట్ ఢమాల్

– భారత్ దెబ్బకు మొదలైన పాకిస్తాన్ పతనం (వెంకటాచారి, న్యూఢిల్లీ) పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పతనమైంది. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ భారీగా పతనమైంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే స్టాక్ సూచీలు క్షీణించాయి….

జైళ్లలో ఖైదీల కోసం ప్రత్యేక ‘సెక్స్ రూమ్స్’

ఇటలీలో ఖైదీల లైంగిక కలయిక కోసం అధికారులు జైళ్లలో ప్రత్యేకంగా శృంగార గదులు ఏర్పాటు చేస్తున్నారు. 2 గంటలపాటు తమ భార్యలు, ప్రియురాళ్లతో వీరు ఏకాంతంగా గడపవచ్చు. ఆ ప్రదేశంలో గార్డుల పర్యవేక్షణ కూడా ఉండదు. కాగా ములాఖత్కు వచ్చే భాగస్వాములతో ఖైదీలకు శృంగారం జరిపే హక్కు ఉంటుందని అక్కడి అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో…

భారత్‌కు జపాన్ బుల్లెట్ ట్రైన్ గిఫ్ట్

– ముంబై – అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ లో – గంటకు ఏకంగా 320 కి.మీటర్ల వేగం – 2026లో ప్రయాణికుల అందుబాటులోకి మోదీ ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ముంబై – అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ శరవేగంగా రూపుదిద్దుకుటోంది. ఒకవేళ…