మూడు చోట్ల పేలిన తుపాకీ
ఆరుగురు మృతి..
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిసిసిప్పీ రాష్ట్రంలో శుక్రవారం మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.అయితే ఈ మూడు చోట్ల కాల్పులకు పాల్పడింది ఒక్కడే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడ్ని ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. అర్కబుట్ల, టాటె కౌంటీల్లోని...
మధ్య ప్రాచ్య దేశాలు టర్కీ, సిరియాలను ఈ ఉదయం 7.8 తీవ్రతతో భారీ భూకంపం అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వేలాది భవనాలు నేలమట్టం కాగా, 1200 మందికి పైగా ప్రాణాలు విడిచారు. కాగా, టర్కీని ఈ మధ్యాహ్నం మరో భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైంది.
స్థానిక కాలమానం...
- అక్షర సేద్యం తో తెలుగుభాషను సుసంపన్నం చేశారు
మహిళల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచారు
- జీడబ్ల్యూటీసీఎస్ పూర్వ అధ్యక్షురాలు, తెలుగు మహిళ ప్రాంతీయ కోఆర్డినేటర్ సాయిసుధ పాలడుగు , రిటైర్డ్ ప్రిన్సిపల్ షకీరా బేగం
- యూఎస్ లో మహిళలు ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు
- వాషింగ్టన్ డీసీలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఘనంగా...
శ్రీలంక: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాళా తీసిన శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ తనవంతుగా సాయం చేస్తూనే ఉంది. ఇప్పటికే అనేక రకాలుగా సాయం చేసిన ఇండియా తాజాగా మరోసారి సహాయం చేసింది.శ్రీలంకకు 75 ప్రజా రవాణా బస్సుల్ని అందజేసింది.శ్రీలంకలో రవాణా వ్యవస్థని మెరుగుపర్చే ఉద్దేశంతో ఈ పని చేసింది. శ్రీలంకలో భారత రాయబారి వీటిని...
తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో 13 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. సమాచారం ప్రకారం హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఉత్తీర్ణులైన 13 మంది విద్యార్థులకు అమెరికాలోని వివిధ అంతర్జాతీయ స్థాయి హోటలలో ఉద్యోగం లభించింది. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం గత కొంతకాలంగా ఉపాధ్యాయులు, ఎంబిఎ, ఇంజనీరింగ్, ఇతర టెక్నికల్ కోర్సులలో...
రాబోయే 3 నెలల్లో చైనాలో 60% మందికి కొవిడ్
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోన్న ప్రపంచాన్ని చైనాలో కరోనా విజృంభణ మరోసారి భయపెడుతోంది. అక్కడ రోజువారీ కేసులు, మరణాలు విపరీతంగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో మళ్లీ కొవిడ్ ముప్పు తప్పదేమోనని నిపుణులు వేస్తోన్న అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైనా లో ‘జీరో-కొవిడ్’...
77 శాతం రేటింగ్
మరోసారి తొలిస్థానంలో నిలిచారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచ స్థాయి నేతల్లో మరోసారి తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో 77 శాతం రేటింగ్ తో టాప్ లో నిలిచారు. 56 శాతం రేటింగ్ తో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటొనీ రెండో స్థానంలో ఉన్నారు....ఆ తర్వాతి స్థానాల్లో...
-మాతృభూమి అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో NRI TDP సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలి
- వై.వి.బి. రాజేంద్రప్రసాద్
అమెరికా దేశంలోని ఫిలడెల్ఫియా రాష్ట్రంలో, ఫిలీ సిటీలో ఎన్నారై టిడిపి నాయకులు, తానా మహాసభలు -2023 కు కన్వీనర్ అయిన రవి పొట్లూరి ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ సభకు ముఖ్య అతిధి గా...
-గాజుల మురళీకృష్ణ కుమార్తె వైద్యానికి 15 లక్షల సాయం
-చెక్ అందజేసిన టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్
ఆపదలో వున్న వారిని ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. NRI TDP USA కూడా టిడిపి కుటుంబ సభ్యులకు ఏ ఆపద వచ్చినా మేమున్నామంటూ అండగా నిలుస్తూ భరోసా ఇస్తోంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ...
- టీడీపీ ఎన్నారై నేతల పిలుపు
ఎన్టీఆర్ స్పూర్తితో జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలని జయరాం కోమటి అన్నారు. అమెరికా లోని మేరీలాండ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా 6 వ మహానాడు జరిగింది.
ఈ సందర్భంగా టిడిపి ఎన్నారై కోఆర్డినేటర్ జయరాం మాట్లాడుతూ పాలకపక్ష వికృత చేష్టలతో ప్రజలు విసిగిపోయారని...