Suryaa.co.in

Business News

భారతదేశపు తొలి సోలార్ ఈవీ

-ధర రూ.3.25లక్ష లు (ఎక్స్-షోరూమ్) -కిలోమీటరుకు రూ.2 సబ్ స్క్రిప్షన్ ఖర్చు పుణె: భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఈవీని పుణెకు చెందిన వైవ్ మొబిలిటీ సంస్థ భారత్ మొబిలిటీ ఎక్స్పో2025లో ఆవిష్కరించింది రూ.3.25లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన వైవే ఈవా సోలార్ టెక్నాలజీ తో రానుంది.ఇందులో నోవా (9 కిలో వాట్), స్టెల్లా (12 కిలోవాట్),…

రూ.14,999లకే జియో స్కూటర్!

ముంబై: మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. పెట్రోల్ వెహికల్స్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించేవారు పెరుగుతున్నారు. టూ వీలర్ కంపెనీలు కూడా మార్కెట్ లో పోటీని తట్టుకోవడానికి ఈవీ లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అతి తక్కువ ధరకు ముఖేష్ అంబానీ జియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నారు అంటూ…

మార్కెట్లోకి బజాజ్ నుంచి కొత్త బైక్.. పెట్రోల్ అక్కర్లేదు!

బజాజ్ కంపెనీ కొత్తగా ఇటీవలే ప్రపంచంలోనే మొట్టమొదటి సారి CNG తో నడిచే బైక్ ను విడుదల చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అయితే ఇప్పుడు బజాజ్ మరో అడుగు ముందుకేసి ఇథనాల్ తో నడిచే ఈ ద్విచక్ర వాహనాన్ని అతి త్వరలో విడుదల చేయబోతోంది. ఈ బైక్లో 100 సీసీ ఇంజన్ ఉంటుంది. ఈ…

యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలు పెంపు?

ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచింది. ప్రతి సంవత్సరం యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచడం లేదా తగ్గించడం చేస్తోంది. అయితే ఈసారి యూ ట్యూబ్ లో యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలనుకునే వారికి ధరల మోత మోగుతుంది. ఇటీవల టారిఫ్ చార్జీలు కూడా పెరిగాయి. ఇప్పుడు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్రీమయం ప్లాన్స్…

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్‌ దురోవ్‌ అరెస్టు

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్‌ దురోవ్‌ను(39) పారిస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అజర్‌బైజాన్ నుంచి లే బోర్గట్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్లో మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, పిల్లలపై నేరాలు, పెడోఫిలిక్ కంటెంట్‌, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలో అరెస్టు వారెంట్‌…

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఈ మధ్యకాలంలో బంగారం రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.550 పెరిగి రూ.73,200కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.500 పెరిగి రూ.67,100 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర…

రేపు మూడు గంటలు యుపిఐ సర్వీస్ నిలిపివేత!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన యుపిఐ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా మూడు గంటల పాటు వినియోగదారులకు యుపిఐ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈమేరకు బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. బ్యాంక్ ‘ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్’ కారణంగా యూపీఐ సేవలు పనిచేయవు. రేపు ఉదయం 2:30 నుంచి…

ఆర్బీఐ మరో కీలక నిర్ణయం

యూపీఐ ద్వారా ట్యాక్స్ చెల్లింపు పరిమితి రూ. 5 లక్షలకు పెంపు ముంబయి, ఆగస్టు 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ట్యాక్స్ చెల్లింపుల పరిమితిని భారీగా పెంచింది. ఇంతకు ముందు రూ. 1 లక్షగా ఉన్న ఈ లిమిట్‌ను ఇప్పుడు ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 5 లక్షలకు…

అరుదైన సేల్స్ రికార్డ్

– అమ్మకాల్లో దేశీయ దిగ్గజం హవా మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ అమ్మకాలలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాయి.2003 నుంచి 2024 వరకు ఈ రెండు కార్లు ఏకంగా 10,42,403 యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకున్నాయి. అత్యధికంగా FY2024లో నమోదయ్యాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ 1,41,462 యూనిట్ల స్కార్పియో కార్లను విక్రయించింది.

Posted on **

ఆసియాలో అత్యంత ధనవంతుడుగా అదానీ

ఆసియాలో అత్యంత ధనవంతుడు గా అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ అదానీ ఎదిగారు. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆసియా లోనే అత్యంత ధనవంతుడిగా మళ్లీ నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు పుంజుకోవడం తో…

Posted on **