స్వదేశీ వ్యాపారుల పై ఎందుకు ఇంతలా కుల కమ్మీలు విషప్రచారం చేస్తున్నారు? స్వదేశీ వ్యాపారులను, అందులో ప్రత్యేకంగా గుజరాతీ వ్యాపారులను పనిగట్టుకుని మరీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?
2014 లో ప్రధానిగా మోడీ ఎన్నికయిన నాటి నుండి ఈ కుల కమ్మీలు ప్రధాని పై ఎన్నో రకాల ఆరోపణలు చేయడం చూసాం.. అందులో...
డబ్బు ఎస్బీఐ ఇస్తుంటే రైతులకు అప్పు మాత్రం అదానీ ఇస్తాడు....లాభాలు మాత్రం సగం సగం. ఎస్బీఐ కు అదానీ క్యాపిటల్ కు రైతులకు రుణాలు మంజూరు చేయడానికి కో లెండింగ్ అగ్రిమెంట్ జరిగింది.
ఎస్బీఐ గురించి ఓ సారి తెలుసుకుందాం
22000 బ్రాంచ్ లు
60,000 ఏటీఎమ్ లు
48,00,000 కోట్ల రూపాయలు ఆస్తులు ..
1,40,00,000 రైతు ఖాతాలు..
రైతులకు ఇచ్చిన...
గూచీ భారతీయ నటి మరియు నిర్మాత అలియా భట్ను తన తాజా ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది
నటి, నిర్మాత మరియు వ్యాపారవేత్త అలియా భట్ను మొదటి భారతీయ గ్లోబల్ అంబాసిడర్గా ప్రకటించడం గూచీ గర్వంగా ఉంది. అలియా భట్ తన తరంలో అత్యంత ఇష్టపడే మరియు ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరిగా స్థిరపడింది. ఆమె భారతీయ...
1.ఎందుకు రూ.2వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంటోంది?
ఆర్బీఐ చట్టం-1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రూ.2వేల నోటును ప్రవేశపెట్టాం. పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్ల డిమాండుకు సరిపడా కరెన్సీని మార్కెట్లో అందుబాటులో ఉంచేందుకే ఈ నోటును తీసుకొచ్చాం. మార్కెట్లో అవసరమైన కరెన్సీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. 2018-19లోనే రూ.2వేల నోటును ముద్రించడం నిలిపివేశాం. ప్రస్తుతం చలామణీలో...
గ్లోబల్ఇంట్రా-సిటీసేమ్-డేడెలివరీసర్వీస్ అయిన బోర్జో, హైదరాబాద్లోతన సేవలను విస్తృతంగా బలోపేతం చేయడానికి, హైదరాబాద్లోని చిన్న, మధ్యతరహా సంస్థలు, D2C బ్రాండ్లు, హైపర్ లోకల్ విభాగాలపై దృష్టి పెట్టేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది.
ప్రస్తుతం, బోర్జో హైదరాబాద్లో 1000మంది రైడర్ల డెలివరీ ఫ్లీట్ను కలిగి ఉంది. సంవత్సరం చివరినాటికి హైదరాబాద్లో డెలివరీ భాగస్వామి నెట్వర్క్ను మూడింతలకు పెంచాలని యోచిస్తోంది....
టెస్లా చైర్మన్ ట్విట్టర్ బాస్ ఎలోన్ మస్క్ చేతిలోకి వచ్చాక కీలక మార్పులు చేశాడు. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించాడు. టాప్ పొజిషన్ లో ఉన్న వారికి మంగళం పాడాడు. తాజాగా ట్విట్టర్ లో బ్లూ టిక్ మార్క్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ట్విట్టర్ కు సంబంధించి కొత్త లోగోతో పాటు...
“నా స్వరాష్ట్రం ఏపీ విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయడాన్ని మేము గొప్పగా భావిస్తున్నాము. ఈ విమానాశ్రయం మొదటి దశలో ఆరు మిలియన్ల ప్రయాణికులకు మరియు అంతిమ సామర్థ్యం 30 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. మొదటి దశలో రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాం" అని జీఎంఆర్...
హిండెన్ బర్గ్రీసెర్చ్ అనే 'ఫోరెనిక్స్ ఫైనాన్షియల్ పరిశోధన సంస్థ' ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అవకతవకలను, మోసాలను గుర్తించి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురిస్తుంది. కాని దీని కథ అక్కడితో మగియదు. ఇది ఏ కంపెనీలో అవకతవకలు జరిగాయని పరిశోధనాత్మక వ్యాసం రాస్తుందో స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేస్తుంది. సాధారణంగా...
ఇంతకుముందు కూడా భారతదేశంలో దేశీయ న్యూస్ చానల్స్ పేపర్స్ అనేక సందర్భాల్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఎగసిపడటంపై అనుమానం సంశయం వ్యక్తం చేస్తూ వార్తలు ప్రచురించడం జరిగింది చూపించడం జరిగింది. అయితే ఆయా సందర్భాల్లో అదానీ గ్రూప్ మూలాలపై వారి వ్యాపార పునాదులపై అత్యంత వేగంగా వారి కంపెనీల షేర్ వాల్యూషన్స్ అనైతికంగా...
-భయం గొలిపే వీడియోలు, ఫొటోలను ప్రసారం చేస్తుండటంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆగ్రహం
ఢిల్లీ: ప్రమాదాలు, నేరాలకు సంబంధించిన ఘటనల్లో కొన్ని మీడియా ఛానళ్లు భయం గొలిపే వీడియోలు, ఫొటోలను ప్రసారం చేస్తుండటంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫుటేజ్లు బాధితుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే గాక.....