Suryaa.co.in

Business

అరుదైన సేల్స్ రికార్డ్

– అమ్మకాల్లో దేశీయ దిగ్గజం హవా మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ అమ్మకాలలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాయి.2003 నుంచి 2024 వరకు ఈ రెండు కార్లు ఏకంగా 10,42,403 యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకున్నాయి. అత్యధికంగా FY2024లో నమోదయ్యాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ 1,41,462 యూనిట్ల స్కార్పియో కార్లను విక్రయించింది.

Posted on **

ఆసియాలో అత్యంత ధనవంతుడుగా అదానీ

ఆసియాలో అత్యంత ధనవంతుడు గా అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ అదానీ ఎదిగారు. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆసియా లోనే అత్యంత ధనవంతుడిగా మళ్లీ నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు పుంజుకోవడం తో…

Posted on **

అనిల్‌ అంబానీకి నోటీసులు

– రూ.2,599 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం భారతదేశపు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ అన్న అనిల్ అంబానీ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. కోట్ల రూపాయల నోటీసుపై అనిల్ అంబానీ మరోసారి టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.2,599 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించాలంటూ అనిల్ అంబానీకి చెందిన ఓ కంపెనీకి తుది నోటీసు…

Posted on **

వాట్సాప్ స్టేటస్లో 1 మినిట్ వీడియో

ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ ‘స్టేటస్ అప్‌డేట్స్-1 మినిట్’ ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు 1-30 సెకన్ల వీడియోలు మాత్రమే స్టేటస్ పెట్టుకునేందుకు వీలుండగా, ఇక నుంచి ఒక నిమిషం వరకు నిడివి గల వీడియోలను స్టేటస్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని, త్వరలోనే మిగతా వారికి అందుబాటులోకి…

Posted on **

ఎయిర్ టెల్ రీఛార్జ్ రేట్ల పెంపు?

భారతీ ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ సంకేతాలు భారతీ ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ ఈరోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మొబై ల్ ఛార్జీలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రతి వినియోగ దారుడిపై కంపెనీ సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) సుమారు రూ. 200గా ఉందని, నిజానికి ఇది దాదాపు…

Posted on **

23న గ్లోబల్ మార్కెట్లోకి కియా ఈవీ3

దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా కార్పొరేషన్ తన కియా ఈవీ3 ఎస్యూవీ కారును ఈనెల 23న గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనుంది. ‘ఆపోజిట్స్ యునైటెడ్’ ఫిలాసఫీ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘కియా ఈవీ3′ ఉత్పత్తి దశలో ఉంది. ఈవీ3తో అత్యంత చౌక ధరకు మాస్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించడంతోపాటు ప్రీమియం ఈవీ6, ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ…

Posted on **

17 వేల ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులు బ్లాక్

బ్యాంకు అంగీకారం సాంకేతికత లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్ కార్డులు ప్రభావితమైనట్లు ఐసిఐసిఐ బ్యాంక్ అంగీకరించింది. అవి డిజిటల్ మాధ్యమాల్లో ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు తెలిపింది. అయితే, దీన్ని వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది. ఇప్పటివరకు డేటాను దుర్వినియోగపర్చినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే.. పరిహారం చెల్లిస్తామని హామీ…

చేతులు కలిపిన అంబానీ- అదానీ

భారత వ్యాపారరంగ దిగ్గజాలైన అంబానీ, అదానీ చేతులు కలిపారు. మధ్యప్రదేశ్‌లో అదానీకి చెందిన మహాన్ ఎనర్జైన్ లిమిటెడ్ పవర్ ప్రాజెక్టులో ఇద్దరూ భాగస్వాములు కానున్నారు. ప్రాజెక్టులో 26శాతం వాటాను రిలయన్స్ కొనుగోలు చేసింది. అందులోని 500 మెగావాట్ల విద్యుత్‌ను తమ అవసరాలకు వినియోగించుకోనుంది. వ్యాపారాల్లో పోటాపోటీగా ఉండే దిగ్గజ సంస్థలు ఇలా వాటాదారులు కావడం ఆసక్తికరంగా…

మైక్రోసాఫ్ట్ కంపెనీలో మరో భారతీయుడికి కీలక హోదా

– విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా పవన్ దావులూరి మైక్రోసాఫ్ట్ కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉండగా.. తాజాగా మరో భారతీయుడు ఐదే మైక్రోసాఫ్ట్ సంస్థలో అగ్ర పదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్ కంపెనీ…

ఈనెల 29 తర్వాత కూడా పేటీఎం పనిచేస్తుంది

– ఫౌండర్ విజయ్ శంకర్ శర్మ ట్వీట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఈనెల 29వ తేదీ తర్వాత పనిచేస్తుందా? లేదా? అని యూజర్లు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈక్రమంలో పేటీఎం ఫౌండర్ విజయ్ శంకర్ శర్మ ట్వీట్ చేశారు. ‘పేటీఎం వినియోగదారులారా మీకు ఇష్టమైన యాప్ ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యథావిధిగా పనిచేస్తుంది. మద్దతుగా నిలుస్తోన్న…