Suryaa.co.in

Month: March 2024

రాష్ట్రానికి పట్టిన శని మే13 తేదికి వదలిపోతుంది

ఖజానాలో ఉన్న డబ్బులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పింఛను ఇవ్వలేక జగన్ రెడ్డి తిరిగి నాపై బురద జల్లుతున్నాడు రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2000 చేసింది నేనే. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛను రూ.4 వేలకు పెంచి ఇంటి వద్దకే తెచ్చి అందించే బాధ్యత నాదే బాపట్లను టూరిజం హబ్‌గా మారుస్తా. ఆక్వా, ఆర్టికల్చర్‌ను అభివృద్ధి…

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డా.నిమ్మగడ్డ రమేష్ లేఖ

-పింఛన్ల పంపిణీకి అంతరాయం లేకుండా యుద్ధ ప్రాతిపదికన తక్షణచర్యలు తీసుకోవాలి! -సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ విజ్ఞప్తి! మార్చి నెల సామాజిక పింఛన్ల పంపిణీ కోసం యుద్ధ ప్రాతిపదికన సమర్ధవంతమైన తక్షణ చర్యలు తీసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రధానకార్యదర్శి ,రాష్ట్ర ఎన్నికల పూర్వ ప్రధానాధికారి డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆమేరకు డా.రమేష్…

కేంద్రంలో మూడోసారి మోదీ ప్రధాని ఖాయం

-హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేశాం -తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తాం -సికింద్రాబాద్‌ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  రానున్న ఎన్నికల్లో మోదీ ప్రధాని కావటం ఖాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 13న తెలంగాణలో నాలుగో దశలో ఎన్నికలు జరుగుతాయి…మోదీకి ఓటు…

రైతుల నోట్లో మట్టిగొట్టి పరామర్శకు వెళుతున్నారా?

-వ్యవస్థలను కుప్పకూల్చి అవినీతిమయం చేశారు -సాగునీటి ప్రాజక్టుల పేరుతో దండుకుని దివాళా తీయించారు -కంపెనీల నుంచి కమీషన్లు నొక్కారు -ప్రతి పథకంలో గోల్‌మాల్‌, దోపిడీ రాజ్యం -అన్నింటా మీ కుటుంబమే బాగుపడింది -తెలంగాణను భ్రష్టు పట్టించి… ఏ మొఖం పెట్టుకుని వస్తున్నారు? -తొమ్మిదేళ్ల పాలనలో ఏ ఒక్కరినైనా ఆదుకున్నారా? -కేసీఆర్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్‌…

అర్చకులకు రక్షణ కల్పించకపోతే కమిషనర్‌ కార్యాలయం ముట్టడి

-బిక్కవోలు వినాయక ఆలయ అర్చకులకు ఈవో వేధింపులు -బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ శర్మ అర్చకులకు రక్షణ కల్పించకపోతే కమిషనర్‌ కార్యాలయం ముట్టడిస్తామని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ శర్మ హెచ్చరించారు. ఆదివారం విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉన్న…

‘జల్‌ జీవన్‌ మిషన్‌’ పథకానికీ తూట్లు

– తన వాటా నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేశారు – ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఓడించాలని పిలుపు – ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆదివారం సర్పంచులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర…

వైసీపీ నుంచి 15 కుటుంబాలు చేరిక

-రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే ముగింపు -నందిగామ టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే ముగింపు పలికే రోజులు దగ్గర ఉన్నాయని నందిగామ టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య అన్నారు. ఆదివారం నందిగామ పట్టణం కాకానినగర్‌లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా అనాసాగరం గ్రామంలో ఉండవెళ్లి శ్యామల, గుండాల నాగమణ ఆధ్వర్యంలో…

కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీతో పొత్తు

-పేదలకు రాజ్యాధికారం ఉండకూడదా? -దేవినేని అవినాష్‌ విజయం తథ్యం -విజయవాడ వైసీసీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని -తూర్పు నియోజకవర్గంలో పర్యటన విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్‌లో ఆదివారం డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ ఆధ్వర్యంలో విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, దేవినేని అవినాష్‌ పర్యటించారు….

బీసీలకు అండగా ఉన్నది టీడీపీనే

-నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు -మాచర్ల నియోజకవర్గ వడ్డెర్లతో ఆత్మీయ సమావేశం బీసీ అంటే టీడీపీ… టీడీపీ అంటే బీసీ అని, బీసీలకు అండగా ఉంది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నా రు. ఆదివారం మాచర్ల పట్టణంలో నియోజకవర్గ స్థాయి వడ్డెర్ల ఆత్మీయ…

వైసీపీ వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి బూతు పురాణం

-టీడీపీ నేతలపై పరుష పదజాలంతో దాడి -అసహ్యించుకుంటున్న నియోజకవర్గ ప్రజలు -ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం వినుకొండ 31, మహానాడు న్యూస్‌: వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు బూతు పురాణంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్దమైంది. తాజాగా ఆదివారం వినుకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన…