గుజరాతీ వ్యాపారులు దొంగలా?

స్వదేశీ వ్యాపారుల పై ఎందుకు ఇంతలా కుల కమ్మీలు విషప్రచారం చేస్తున్నారు? స్వదేశీ వ్యాపారులను, అందులో ప్రత్యేకంగా గుజరాతీ వ్యాపారులను పనిగట్టుకుని మరీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? 2014 లో ప్రధానిగా మోడీ ఎన్నికయిన నాటి నుండి ఈ కుల కమ్మీలు ప్రధాని పై ఎన్నో రకాల ఆరోపణలు చేయడం చూసాం.. అందులో ప్రముఖంగా కార్పొరేట్ లకు మోడీ దేశాన్ని అమ్మేస్తున్నాడు అంటూ, వారి అప్పులను కూడా మాఫీ చేసాడు అంటూ పచ్చి అబద్ధాలను…

Read More

ఆహా… తెలివంటే అదానీదే!

డబ్బు ఎస్‌బీఐ ఇస్తుంటే రైతులకు అప్పు మాత్రం అదానీ ఇస్తాడు….లాభాలు మాత్రం సగం సగం. ఎస్‌బీఐ కు అదానీ క్యాపిటల్ కు రైతులకు రుణాలు మంజూరు చేయడానికి కో లెండింగ్ అగ్రిమెంట్ జరిగింది. ఎస్‌బీఐ గురించి ఓ సారి తెలుసుకుందాం 22000 బ్రాంచ్ లు 60,000 ఏటీఎమ్ లు 48,00,000 కోట్ల రూపాయలు ఆస్తులు .. 1,40,00,000 రైతు ఖాతాలు.. రైతులకు ఇచ్చిన రుణాలు 2,00,000 కోట్ల రూపాయలు. అదానీ క్యాపిటల్ గురించి కూడా ఓసారి తెలుసుకుందాం……

Read More

గూచీ ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్‌గా అలియా భట్‌

గూచీ భారతీయ నటి మరియు నిర్మాత అలియా భట్‌ను తన తాజా ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది నటి, నిర్మాత మరియు వ్యాపారవేత్త అలియా భట్‌ను మొదటి భారతీయ గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రకటించడం గూచీ గర్వంగా ఉంది. అలియా భట్ తన తరంలో అత్యంత ఇష్టపడే మరియు ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరిగా స్థిరపడింది. ఆమె భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పురోగతి సాధిస్తోంది మరియు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయాలను గెలుచుకుంది. మరియు RRR చిత్రంలో ప్రశంసలు పొందిన నటన…

Read More

రూ.2వేల నోట్లు ఉపసంహరణపై ప్రజల్లో నెలకొనే పలు ప్రశ్నలు/సందేహాలకు ఆర్‌బీఐ సమాధానాలు

1.ఎందుకు రూ.2వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకుంటోంది? ఆర్‌బీఐ చట్టం-1934లోని సెక్షన్‌ 24(1) ప్రకారం రూ.2వేల నోటును ప్రవేశపెట్టాం. పెద్దనోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్ల డిమాండుకు సరిపడా కరెన్సీని మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకే ఈ నోటును తీసుకొచ్చాం. మార్కెట్‌లో అవసరమైన కరెన్సీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. 2018-19లోనే రూ.2వేల నోటును ముద్రించడం నిలిపివేశాం. ప్రస్తుతం చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లన్నీ మార్చి 2017కు ముందు ముద్రించినవే. వాటి జీవితకాలం 4-5ఏళ్లు మాత్రమే. 2. రూ.2వేల నోటు చెల్లుబాటు…

Read More

డెలివరీ భాగస్వామి నెట్‌వర్క్‌ను మూడింతలకు పెంచాలని యోచిస్తున్నబోర్జో

గ్లోబల్ఇంట్రా-సిటీసేమ్-డేడెలివరీసర్వీస్ అయిన బోర్జో, హైదరాబాద్‌లోతన సేవలను విస్తృతంగా బలోపేతం చేయడానికి, హైదరాబాద్‌లోని చిన్న, మధ్యతరహా సంస్థలు, D2C బ్రాండ్‌లు, హైపర్ లోకల్ విభాగాలపై దృష్టి పెట్టేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం, బోర్జో హైదరాబాద్‌లో 1000మంది రైడర్‌ల డెలివరీ ఫ్లీట్‌ను కలిగి ఉంది. సంవత్సరం చివరినాటికి హైదరాబాద్‌లో డెలివరీ భాగస్వామి నెట్‌వర్క్‌ను మూడింతలకు పెంచాలని యోచిస్తోంది. బోర్జో హైదరాబాద్‌ను దక్షిణ భారతదేశానికి తన ప్రవేశద్వారంగా చూస్తుంది. ఈ నగరం దక్షిణభారతదేశంలోని తన అతి పెద్ద పట్టణమార్కెట్‌లో ఒకటిగా…

Read More

ట్విట్ట‌ర్ బ్లూ బ‌ర్డ్ లోగో మార్పు

టెస్లా చైర్మ‌న్ ట్విట్ట‌ర్ బాస్ ఎలోన్ మ‌స్క్ చేతిలోకి వ‌చ్చాక కీల‌క మార్పులు చేశాడు. ఇప్ప‌టికే వేలాది మంది ఉద్యోగుల‌ను తొల‌గించాడు. టాప్ పొజిష‌న్ లో ఉన్న వారికి మంగ‌ళం పాడాడు. తాజాగా ట్విట్ట‌ర్ లో బ్లూ టిక్ మార్క్ కు విప‌రీత‌మైన డిమాండ్ ఉంది. ట్విట్ట‌ర్ కు సంబంధించి కొత్త లోగోతో పాటు మొబైల్ యాప్ లో ఎటువంటి మార్పు చేయ‌లేదు. ఎలాన్ మ‌స్క్ ట్విట్ట‌ర్ బ్లూ బ‌ర్డ్ లోగోను డోగ్ మెమెతో భ‌ర్తీ చేశాడు.

Read More

రూ.5వేల కోట్లతో భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి: జీఎంఆర్

“నా స్వరాష్ట్రం ఏపీ విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడాన్ని మేము గొప్పగా భావిస్తున్నాము. ఈ విమానాశ్రయం మొదటి దశలో ఆరు మిలియన్ల ప్రయాణికులకు మరియు అంతిమ సామర్థ్యం 30 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. మొదటి దశలో రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాం” అని జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జీఎం రావు ప్రకటించారు.

Read More

హిండెన్‌బర్గ్.. అదానీ.. ఇండియన్ మార్కెట్!

హిండెన్ బర్గ్రీసెర్చ్ అనే ‘ఫోరెనిక్స్ ఫైనాన్షియల్ పరిశోధన సంస్థ’ ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అవకతవకలను, మోసాలను గుర్తించి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురిస్తుంది. కాని దీని కథ అక్కడితో మగియదు. ఇది ఏ కంపెనీలో అవకతవకలు జరిగాయని పరిశోధనాత్మక వ్యాసం రాస్తుందో స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేస్తుంది. సాధారణంగా స్టాక్ ట్రేడర్లు మార్కెట్లో ఒక కంపెనీ షేరు ధర పెరుగుతుంది అనే అంచనా ఉంటే లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ఒకవేళ షేర్…

Read More

అవును.. అదానీ అమాయకుడే మరి!

ఇంతకుముందు కూడా భారతదేశంలో దేశీయ న్యూస్ చానల్స్ పేపర్స్ అనేక సందర్భాల్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఎగసిపడటంపై అనుమానం సంశయం వ్యక్తం చేస్తూ వార్తలు ప్రచురించడం జరిగింది చూపించడం జరిగింది. అయితే ఆయా సందర్భాల్లో అదానీ గ్రూప్ మూలాలపై వారి వ్యాపార పునాదులపై అత్యంత వేగంగా వారి కంపెనీల షేర్ వాల్యూషన్స్ అనైతికంగా లేదా కృత్రిమంగా పెరగటంపై ప్రచురించిన లేదా చూపించిన వార్తలను గ్రూప్ విజయవంతంగా కప్పిపుచ్చడం లేదా మరుగున పడేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. అయితే…

Read More

టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక

-భయం గొలిపే వీడియోలు, ఫొటోలను ప్రసారం చేస్తుండటంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆగ్రహం ఢిల్లీ: ప్రమాదాలు, నేరాలకు సంబంధించిన ఘటనల్లో కొన్ని మీడియా ఛానళ్లు భయం గొలిపే వీడియోలు, ఫొటోలను ప్రసారం చేస్తుండటంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫుటేజ్‌లు బాధితుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే గాక.. చిన్నారులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. ఈ మేరకు మహిళలు, పిల్లలు, వృద్ధులపై జరిగే హింస, ప్రమాదాలు, మరణాలకు సంబంధించిన…

Read More