Suryaa.co.in

International National

భగవద్గీతకు యునెస్కో గుర్తింపు

భారతదేశ వారసత్వ సంపదలు భగవద్గీత, భరత ముని రచించిన నాట్యశాస్త్రం రాతప్రతులు యునెస్కోకు చెందిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇవీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయునికి గర్వించే క్షణాలని తెలిపారు.

LEAVE A RESPONSE