Wednesday, March 22, 2023
తైవాన్ అంశంలో అమెరికా, చైనా మధ్య వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. గత కొంతకాలంగా చైనా తన యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా, అమెరికా తన భారీ యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలోకి పంపిస్తూ తైవాన్ కు అభయహస్తం అందిస్తోంది. కాగా, అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ...
-అధికారికంగా ప్రకటించిన జో బైడెన్ -అమెరికా ప్రజలకు హానిచేసే వారు ఎక్కడున్నా వదిలిపెట్టబోమన్న అధ్యక్షుడు -ఎంతకాలమైనా సరే మట్టుబెట్టి తీరుతామన్న బైడెన్ అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని హతమార్చినట్టు వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధ్రువీకరించారు. కాబూల్‌లో డ్రోన్ దాడి నిర్వహించి అతడిని అంతమొందించినట్టు అధికారికంగా ప్రకటించారు. అమెరికా ప్రజలకు హాని తలపెట్టిన వారు ఎవరైనా...
-కాబూల్‌లో ఆదివారం అమెరికా డ్రోన్ దాడి -విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌గా బైడెన్ అభివర్ణన -ఇది అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించడమేనన్న తాలిబన్ ప్రతినిధి -బిన్ లాడెన్ హతమయ్యాక పగ్గాలు చేపట్టిన జవహరి -ట్విన్ టవర్స్‌పై దాడి సూత్రధారుల్లో జవహరి ఒకడు కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్‌ను 2011లో హతమార్చిన...
-బలూచిస్థాన్‌లో వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న హెలికాప్టర్ -కార్ప్స్ కమాండర్ సహా ఆరుగురు మృతి చెందినట్టు అనుమానం -హెలికాప్టర్ అదృశ్యమైనట్టు నిర్ధారించిన ఆర్మీ -కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్స్ పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఆర్మీ సీనియర్ అధికారులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించాల్సి ఉంది. హెలికాప్టర్ అదృశ్యమైనప్పుడు...
- టీడీపీ ఎన్నారై యూఎస్ కో ఆర్డినేటర్ జయరాం కోమటి పిలుపు వరద బాధితులను ఆదుకోవాలని ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ కో ఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు. ఆదివారం అమెరికాలోని బే ఏరియాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 3వ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమానికి జయరాం కోమటి అధ్యక్షత వహించారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య...
- దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు భారత్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 20,557 మంది వైరస్ బారిన పడగా.. 44 మంది ప్రాణాలు కోల్పోయారు.మరోవైపు ప్రపంచవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయి జపాన్, అమెరికాలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. జపాన్లో కొత్తగా 1.80 లక్షల మందికి కరోనా సోకగా.. అమెరికాలో 1.14 లక్షల...
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. విదేశాలకు పారిపోయిన గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా, పార్లమెంటు కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేను ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీలంక ప్రజలకు...
దక్షిణ జపాన్ లోని సకురజిమా అగ్ని పర్వతం ఆదివారం రాత్రి బద్దలైంది. కొంతకాలం నుంచి యాక్టివ్ గా ఉన్న ఈ అగ్నిపర్వతం అప్పుడప్పుడూ స్వల్పంగా పొగ, బూడిదను వెదజల్లుతూ ఉంటుందని.. కానీ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో.. ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో బద్దలవడం మొదలుపెట్టిందని జపాన్ డిప్యూటీ చీఫ్...
-పెంపుడు కుక్కలు తోక ఊపడంలోనూ ఎన్నో అర్థాలున్నాయంటున్న శాస్త్రవేత్తలు! -శునకాలు కొత్త వారి పట్ల ఎలా వ్యవహరిస్తాయి, వారిని నమ్మితే ఏం చేస్తాయన్నది పరిశీలన -తోకలను కుడి వైపు ఎక్కువగా ఊపితే సదరు వ్యక్తులను ఇష్టపడతాయని వెల్లడి -భయపడ్డా, ఇష్టం లేకున్నా ఎడమ వైపు ఊపుతాయని వివరణ కుక్క అన్నాక తోక ఊపడం మామూలే. దాన్ని పెంచుకునే వాళ్లు, దానితో...
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం శ్రీలంక పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా 73 ఏళ్ల విక్రమసింఘేతో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో గొటబాయ రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిగా...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com