Suryaa.co.in

Uncategorized

సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయాలి

– డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విజయవాడ: నిన్న ఆకివీడులో జరిగిన ఘటనకు సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సునీల్ బాధ్యత వహించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. సునీల్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. ఆకివీడులో నిన్న సాయంత్రం సునీల్ కుమార్ అనుచరులు హల్ చల్ చేశారు. ఇన్నోవా కారుకు పోలీస్…

రోడ్ల అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలి

– జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షత జరిగిన స్ధాయిసంఘ సమావేశంలో ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్ ఏలూరు: జిల్లాలో రూ. 97 కోట్లతో చేపట్టిన ఆర్ అండ్ బి రహదారులు అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సంబందిత అధికారులను ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం స్ధానిక…

ఏపీ ఫైబర్ నెట్ లో 410 మంది ఉద్యోగుల తొలగింపు

• ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలపై ఉక్కుపాదం • వందల సంఖ్యలో అక్రమ నియామకాలు • అనధికారికంగా కొనసాగుతున్న 410 మంది ఉద్యోగుల తొలగింపు • గత ప్రభుత్వంలో నేతల సిఫార్సులతో 5 ఏళ్లలో అడ్డగోలు నియామకాలు – ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ జీవీ రెడ్డి విజయవాడ : ఏపీ ఫైబర్…

‘పుష్ప-2’ పై ఎన్‌హెచ్‌ఆర్సీకు ఫిర్యాదు

ఢిల్లీ:అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ సినిమాపై న్యాయవాది ఇమ్మినేని రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన…

నీ ప్రాధాన్యం అదానీ.. నీ ప్రాధాన్యం నీ అల్లుళ్లు!

– బడా ఫార్మా కంపెనీల మీద, నీ అల్లుడి మీద ప్రేమ ఉంది తప్ప రైతులు, గిరిజనుల మీద లేదు – కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ ఇంతేనా రేవంత్ రెడ్డి? – ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? – నువ్వు చేసే అక్రమాలకు చిడతలు వాయిస్తూ చెక్క భజన చేయాలా? – మాజీ…

మస్క్ .. మస్తు ఫోను వచ్చేస్తోంది

-చార్జింగ్ అవసరం లేదు – నో ఇంటర్నెట్ కనెక్షన్ – అంతా ఉపగ్రహంతోనే.. – 2024 చివరిలో టెస్లా పై మొబైల్ ఫోన్‌ విడుదల ప్రపంచ కోటీశ్వరుడు ఎలాన్ మస్క్ ఏం చేసినా వింత గానూ, విచిత్రంగానూ ఉంటుంది. ఇప్పుడు ఆయన మళ్లీ అలాంటి మరో అద్భుతం ఆవిష్కరించబోతున్నారు. అదేమిటంటే.. రీచార్జింగ్ అవసరం లేని, ఇంటర్నెట్…

బీ ట్యాక్స్ ఇస్తలేరని సర్పంచ్ల బిల్లులు ఆపుతున్నారా?

-తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడితే ఊరుకోం -ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదు -తెలంగాణ స్పీకర్ కనబడటం లేదు -ఓటమి భయంతోనే కాంగ్రెస్ సర్కార్ పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం లేదు -ఏడు నెలల నుంచి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు -గ్రామ పంచాయతీకి నిధులు లేవు…

Posted on **

టీడీపీ-బీజేపీ-జనసేన కుస్తీ

-గెలుపు గుర్రాలకే టికెట్లు -పొత్తులో ఒక్క సీటూ ఓడకూడదు – సర్వేలతో మరోసారి టీడీపీ-బీజేపీ-జనసేన కుస్తీ – బాబు ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి షెకావత్, పవన్ కల్యాణ్ – 8 గంటలపాటు ఏకబిగిన చర్చలు – బీజేపీకి 6 ఎంపీ-10 అసెంబ్లీ – బీజేపీకి 1 ఎంపీ, 3 అసెంబ్లీ సీట్లిచ్చిన జనసేన – అదనంగా…

గ్రూప్ 1,2,3 పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. వారు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న షెడ్యూల్ వచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహిస్తారు….

దేశంలో మొదటిసారి ఆల్కహాల్ ఛాలెంజింగ్ ఎలర్జీ- లిక్కర్ స్కిన్ టెస్ట్

డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అశ్విని ఎలర్జీ సెంటర్లో టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న 50 సంవత్సరాల వ్యక్తికి అక్షరాల నుండి సేవించడం అలవాటుగా ఉండేది. మిత్రులతో కలిసి వివిధ రకాలైన ఆల్కహాల్ తాగేవాడు. ఎప్పుడు తనకి ఆల్కహాల్ వలన ప్రమాదం ఉందని మార్పులు గాని ఇబ్బందులు గాని తలెత్తలేదు. గత రెండు సంవత్సరాల నుంచి, తను…