Suryaa.co.in

Uncategorized

బీ ట్యాక్స్ ఇస్తలేరని సర్పంచ్ల బిల్లులు ఆపుతున్నారా?

-తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడితే ఊరుకోం -ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదు -తెలంగాణ స్పీకర్ కనబడటం లేదు -ఓటమి భయంతోనే కాంగ్రెస్ సర్కార్ పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం లేదు -ఏడు నెలల నుంచి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు -గ్రామ పంచాయతీకి నిధులు లేవు…

Posted on **

టీడీపీ-బీజేపీ-జనసేన కుస్తీ

-గెలుపు గుర్రాలకే టికెట్లు -పొత్తులో ఒక్క సీటూ ఓడకూడదు – సర్వేలతో మరోసారి టీడీపీ-బీజేపీ-జనసేన కుస్తీ – బాబు ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి షెకావత్, పవన్ కల్యాణ్ – 8 గంటలపాటు ఏకబిగిన చర్చలు – బీజేపీకి 6 ఎంపీ-10 అసెంబ్లీ – బీజేపీకి 1 ఎంపీ, 3 అసెంబ్లీ సీట్లిచ్చిన జనసేన – అదనంగా…

గ్రూప్ 1,2,3 పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. వారు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న షెడ్యూల్ వచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహిస్తారు….

దేశంలో మొదటిసారి ఆల్కహాల్ ఛాలెంజింగ్ ఎలర్జీ- లిక్కర్ స్కిన్ టెస్ట్

డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అశ్విని ఎలర్జీ సెంటర్లో టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న 50 సంవత్సరాల వ్యక్తికి అక్షరాల నుండి సేవించడం అలవాటుగా ఉండేది. మిత్రులతో కలిసి వివిధ రకాలైన ఆల్కహాల్ తాగేవాడు. ఎప్పుడు తనకి ఆల్కహాల్ వలన ప్రమాదం ఉందని మార్పులు గాని ఇబ్బందులు గాని తలెత్తలేదు. గత రెండు సంవత్సరాల నుంచి, తను…

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సహాయ చర్యల్లో పాల్గొనాలని బిజెపి శ్రేణులకు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు

మిచౌంగ్ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని బిజెపి శ్రేణులు కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల, జిల్లా ఆపై స్థాయి నాయకులు తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ను పునరావాస కేంద్రాలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. తుఫాను వల్ల ఇబ్బందులు…

కామారెడ్డిలో ఏదైనా ట్రాన్స్ ఫార్మర్ లో రేవంత్ రెడ్డి చేయిపెట్టి 24 గంటలు నిలబడాలి

కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కుప్పిగంతులు కేసీఆర్ ని సవాల్ చేసే నైతికత రేవంత్ రెడ్డికి లేదు మోడి పకోడీలు అమ్మోకోవాలని చెబుతున్నారు సన్నాసి రేవంత్ రెడ్డి కూరగాయలు అమ్ముకోవాలని అంటున్నాడు బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డా దాసోజు శ్రవణ్ పక్క రాష్ట్రం కర్నాటకలో కరెంట్ లేక ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ఇరవై…

పురంధేశ్వరి దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు

తండ్రికి తిండి పెట్టని ఘనత ఆమెది స్వార్ధ ప్రయోజనాలకోసమే ఆమె తాపత్రయం ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్,7: డబ్బు వ్యామోహమే తప్ప 8 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా పురంధేశ్వరి తీరున…

దొడ్డిదారిన వైసీపీ దొంగ ఓట్లు!

రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, ఓటర్ లిస్టు సవరణలో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కుట్రపూరితంగా జరిగిన ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరపాలని లేఖ వేల సంఖ్యలో ఫారం – 7 దరఖాస్తులను కిరాయి ఏజెన్సీల ద్వారా దాఖలు చేసి అర్హులైన,…

BRS ministers do not have courage to face fact with state BJP leaders

Hyderabad, April9 :: Pooh Poohing BRS ministers challenge for a debate with Prime Minister Narendra Modi that what had centre given to the state in the last nine years, N V Subhash official spokesperson of Telangana state BJP alleged that…