భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆరు రోజుల పాటు మలేషియా సింగపూర్ ల లో పర్యటించనున్నారు. శనివారం జరగబోయే మలయాపురంబులో తెలుగు మధురిమలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఈరోజు మలేషియా విచ్చేసారు. ఈ కార్యక్రమం మలేషియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఈరోజు మలేషియా విచ్చేసిన వెంకయ్యనాయుడు గారికి మలేషియా లో...
350 కోట్ల విలువైన 50 కిలోల డ్రగ్స్ సీజ్
రెండు రోజుల్లో రూ.2వేల కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ పట్టుకున్న కోస్ట్గార్డ్పా
కిస్థాన్ బోటులో వందల కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం, ఆరుగురి అరెస్ట్
350 కోట్ల విలువైన హెరాయిన్తో కూడిన పాకిస్థాన్ బోటును గుజరాత్ ఏటీఎస్,ఇండియన్ కోస్ట్ గార్డ్ శనివారం పట్టుకున్నాయి....
-జంతువుల్లాగ మనుషులను వేటాడిన పాశ్యాత్య దేశాలు
-రష్యా అధినేత పుతిన్
ఇతర దేశాల ప్రాంతాలను మీ దేశంలో విలీనం చేయడం ఏంటని జీ7 దేశాలు రష్యాను ప్రశ్నించాయి. ఈ నేథ్యంలో రష్యా అధినేత పుతిన్ మాట్లాడుతూ.. పాశ్యాత్యదేశాలు మధ్య యుగాల్లోనే వలసవాద విధానాన్ని ప్రారంభించి, భారతదేశాన్ని ఎన్నో విధాలుగా దోచుకునీ బానిసలుగా చేసుకుని, వ్యాపారం చేసిన పశ్చిమ...
-ఎన్టీఆర్ పేరును కొనసాగించకపోతే ప్రజలు మీకు చరమగీతం పాడతారు
- ఎన్.ఆర్.ఐ. టీడీపీ సౌతాఫ్రికా అధ్యక్షుడు పారా రామకృష్ణ
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరుతో మార్చాలనుకోవడం ఆంధ్ర రాష్ట్రానికే కాదు తెలుగు జాతికే అవమానకరం. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలనుకోవడం సిగ్గుచేటు....
-చంద్రబాబు పై ద్వేషంతో అమరావతి పై విషం చిమ్మటం మంచిది కాదు
-యన్.ఆర్.ఐ.యు.ఎస్.ఎ.విభాగం కో- ఆర్డినేటర్ జయరాం కోమటి
చంద్రబాబు పై ద్వేషంతో అమరావతి పై విషం చిమ్మటం మంచిది కాదని జయరాం కోమటి అన్నారు. ది.18 -09 -2022 సాయంత్రం 6 గంటలకు అమెరికాలోని మినియాపోలిస్ నగరములో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా 5వ మహానాడు...
-ఎన్ఆర్ఐ యుఎస్ఎ కోఆర్డినేటర్ కోమటి జయరాం
-చికాగోలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
ఎన్టీఆర్ స్ఫూర్తితో టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని ఎన్ఆర్ఐ యూఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ కలలుకన్న అభివృద్ధి, సంక్షేమ రాజ్యం రావాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. చికాగోలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన నాలుగో మహానాడుకు జయరాం కోమటి...
-‘ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ పేరుతో స్థాపించాలి
- డిప్యుటేషన్పై స్వదేశీ బోధనా సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలి
- కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులు
దేశీయంగా అద్భుతాలు సృష్టిస్తున్న ప్రతిష్ఠాత్మక ఐఐటీ విద్యాసంస్థలు ఇకపై విదేశాల్లోనూ సత్తా చాటనున్నాయి. ‘ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ పేరుతో వివిధ దేశాలకు అవి విస్తరించనున్నాయి. విదేశాల్లోని తమ ప్రాంగణాల్లో...
వందల కోట్లు విలువచేసే ఓడ చూస్తుండగానే క్షణాల్లో మునిగిపోయింది. దక్షిణ ఇటలీ సముద్ర తీరంలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఓడలో ఉన్న 9 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు.40 మీటర్ల ఈ ఓడ పేరు 'మై సాగా'. 2007లో ఇటలీలోనే తయారు చేశారు....
మన దగ్గర వానలు ఏమో విడవకుండా కొడుతున్నాయి. ఎండ కోసం మొహం వాచేలా ఎదురుచూస్తున్నారు. బావులు బోర్లు అన్నీ నీటితో నిండిపోయాయి. నదులు చెరువులు ఫుల్లుగా ఉన్నాయి. కానీ యూరప్ ఖండం మాత్రం కరువుతో అల్లాడుతోంది.అక్కడ కరువు విలయతాండవం చేస్తోంది. ఎప్పుడూ పచ్చగా.. సాగునీటితో కళకళలాడే ఆ ప్రాంతం తీవ్ర ఎండలతో ఇప్పుడు కరువు...
- పబ్లిక్ పాలసీలతో లబ్ది పొందిన ఎన్ఆర్ఐలు జన్మభూమి రుణం తీర్చుకోవాలి
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలతో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమావేశం
అమరావతి:- ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సంపద సృష్టికర్తలు కావాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనేక దేశాల్లో భారతీయులు...