Suryaa.co.in

Latest post

పార్టీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ సస్పెండ్

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ అధినేత జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు వచ్చాయని, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి…

జత్వానీ కేసులో నిఘా మాజీ దళపతి పీఎస్సార్ అరెస్ట్

– హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలింపు – సీఐడీ ఆఫీసులో 7 గంటలపాటు విచారణ – గుంటూరులో ఆయనపై మరో కేసు – తనను తుపాకీతో బెదిరించారని ఉద్యోగనేత సూర్యనారాయణ ఫిర్యాదు – రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులోనూ నిందితుడే – ఆ రెండు కేసుల్లోనూ పీటీ వారెంట్? – తాజా అరెస్టుతో చల్లబడిన టీడీపీ…

రాజ్ కసిరెడ్డి కేసులో కోర్టులో వాదనలకు తాత్కాలిక బ్రేక్

– కేసు ఏసీబీ కోర్టు పరిథిలోకి రాదన్న న్యాయాధికారి – ఎఫ్ఐఆర్‌లో కసిరెడ్డి రాజ్ పేరు లేదు కదా – సీఐడీ కేసులో హాజరుపరచండని ఆదేశం – దానితో వాదనలకు తాత్కాలిక బ్రేక్ అమరావతి: లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి కేసులో కోర్టులో వాదనలకు తాత్కాలిక బ్రేక్ పడింది. తొలుత కసిరెడ్డి రాజశేఖర్…

వైసీపీ, సాక్షి తప్పుడు రాతలు అని ఖండించిన ఉర్సా సంస్థ

– ఒక ఎకరం 99 పైసలకే ఇచ్చారన్న వార్తలో వాస్తవం లేదన్న సంస్థ – రాజకీయ లబ్ది కోసం పెట్టుబడులు పెట్టేవారిపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం తప్పు – కేశినేని చిన్నీకి సంస్థకు ఎటువంటి సంబంధం లేదు – ప్రభుత్వ పాలసీ ప్రకారమే మాకు భూ కేటాయింపులు జరిగాయి. – జూమ్ కాల్ ద్వారా…

ఎస్పీ ఆఫీసు కూతవేటు దూరంలోనే టీడీపీ నేత చౌదరి దారుణ హత్య

– కత్తులతో దాడి చేసిన దుండగులు – ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి – తమ ప్రభుత్వంలోనే దాడి జరగడంపై కార్యకర్తల కన్నెర్ర – సీఎం బాబు, మంత్రి లోకేష్ ఖండన – హుటాహుటిన ఆసుపత్రికి మంత్రి గొట్టిపాటి – పార్టీనేతల ఆత్మస్థైర్యం దెబ్బతీసిన ఘటన ఒంగోలు: అది ఒంగోలు ఎస్పీ ఆఫీసుకు కూతవేటు దూరం. అక్కడ…

వంశీకి 7 వరకు రిమాండ్‌

విజయవాడ: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్ ముగిసింది. దీంతో ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. వచ్చే నెల 7 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై గత వైసీపీ…

లోకేష్ బినామీలదే ఉర్సా కంపెనీ

– సూట్‌కేస్ కంపెనీలకు విలువైన భూములు దారాదత్తం – వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి ఆగ్రహం – తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి తాడేపల్లి: విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్‌కు…

బెజవాడ రోడ్లపై ‘కేశినేని’ కొట్లాట

విశాఖలో చిన్ని బినామీ కంపెనీకి 64 ఎకరాలు ఎలా ఇచ్చారంటూ కేశినేని నాని రాజకీయ రచ్చ దానితో నాకు సంబంధం లేదన్న ఎంపి చిన్ని నానిని సైకోగా అభివర్ణించిన చిన్ని చిన్ని ఆఫీసుకి చార్లెస్ శోభరాజ్ పేరు పెట్టుకోమన్న నాని ‘కృష్ణా’లో కేశినేని ‘ఫ్యామిలీ వార్’ ( సుబ్బు) వాళ్లిద్దరూ అన్నదమ్ములు. అందులో ఒక సోదరుడు…

రైతులకు నష్టం వాటిల్లితే మేం వెళ్లలేదా ?

– మీరు ఎందుకు పరిశీలించడం లేదు? – తెలంగాణా ప్రజలతో బీఆర్ఎస్ ది పేగుబంధం – పెద్దపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, పెద్దపల్లి: తట్టా, చెమ్మాస్ కింద పడేస్తామని నాడు సింగరేణి కార్మికులు చేసిన హెచ్చరికతో తెలంగాణా ఇచ్చే ఆలోచనతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 160…

మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్న కూటమి సర్కార్‌

– మద్యాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు అడ్డగోలు ఆర్జన – గత పాలనలో మద్యం కుంభకోణంలో చంద్రబాబుపై సీఐడీ కేసు – మూడు డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చడానికి ఆనాడు చంద్రబాబు క్విడ్‌ప్రోకో – ఆ కేసుపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు? – మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్‌…