Suryaa.co.in

Latest post

రేవంత్ రెడ్డి ద్వంద్వ విధానం బట్టబయలు

-మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ హైదరాబాద్: పీఎం ఫసల్ బీమా యోజన పూర్తిగా విఫలమైందని, ప్రైవేట్ బీమా కంపెనీలకు లబ్ది చేకూర్చడానికే దాన్ని వాడుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ విమర్శించారు.అయితే రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదే పథకానికి రెడ్ కార్పెట్ పరిచి అమలు చేయడానికి రెడీగా…

విభజన కంటే జగన్ పాలనతోనే తీవ్ర నష్టం

• రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం • అమరావతి అభివృద్ధిని నిలిపివేయడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం • కేపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను తగ్గించడం వల్ల ఆదాయం తగ్గింది • ఫండ్స్ డైవర్ట్ చేశారు.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు • జూన్ 2024 నాటికి రూ.9,74,556 కోట్ల అప్పులు.. ఇంకా పెరిగే అవకాశం….

మహిళల పురోభివృద్ధికి ఎన్టీఆర్ ట్రస్టు మరిన్ని కార్యక్రమాలు

-మహిళల ఆర్ధికాభివృద్ధికి ట్రస్టు సరికొత్త ఆలోచనలు -రాజకీయాలను శాసించే స్థాయికి మహిళలు -ఎన్టీఆర్ 9 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇస్తే, దాన్ని చంద్రబాబు 33 శాతానికి పెంచారు -రాజమండ్రిలో ఈనెలలోనే బ్లడ్ బ్యాంకు ఏర్పాటు -కుప్పం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో నారా భువనేశ్వరి కుప్పం : మహిళలు అన్ని రంగాల్లో, ముఖ్యంగా రాజకీయాలను…

యేసుని నమ్మను.. కృష్ణుడినే నమ్ముతాను!

సోమయ్య అనే ఓ సోంబేరి క్రైస్తవంలోకి మారి పీటర్ అని పేరు మార్చుకున్నాడు. కొన్నాళ్ళకి క్రైస్తవం ద్వారా డబ్బు సంపాదించే మర్మం కనిపెట్టి “పాస్టర్ పీటర్” అయ్యాడు. నాలుగోడలు రెండురేకులు వేసి చర్చ్ కట్టాడు. గొర్రెలు చేరడంతో వ్యాపారం బాగుంది. పాస్టర్ పీటర్ కొడుకు పింటూ 1st స్టాండర్డ్ చదువుతున్నాడు. మహా గడుగ్గాయి. ఒక ఆదివారం…

మహిళల సంక్షేమం, ఆర్థిక బలోపేతలమే లక్ష్యం

– మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గిట్టుబాటు వచ్చేలా చర్యలు – త్వరలో ఎన్టీఆర్ ట్రస్టు నుండి కుప్పంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ – హైదరాబాద్ లో పెట్టిన విధంగా ఐఏఎస్ ఉచిత కోచింగ్ పై దృష్టి పెడతాం – కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా స్కూలు ఏర్పాటుకు చర్యలు – రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ట్రస్టు…

కుప్పం ప్రజల నుండి వెల్లువెత్తిన వినతులు

– 4 రోజుల్లో వచ్చిన 977 వినతులు – అత్యధిక భాగం భూ సమస్యలకు సంబంధించినవే – ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన భువనేశ్వరి కుప్పం: కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి 4రోజుల పర్యటన బిజీబిజీగా గడిచింది. బెంగళూరు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో వచ్చిన భువనేశ్వరికి కర్ణాటక, ఏపీ సరిహద్దు వద్ద పార్టీ…

భారీ వర్షాలకు, వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న ప్ర‌తి రైతును ఆదుకుంటాం

ఇళ్లు నీట మునిగిన ప్ర‌తి కుటుంబానికి రూ.3 వేల త‌క్ష‌ణ సాయం 1.06 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వరి పంట నీటి మునిగింది నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన అమ‌రావ‌తి: వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న ప్ర‌తి రైతునూ త‌మ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. శాస‌న‌స‌భ‌లో…

మద్యం కుంభకోణంలోని ప్రతి కోణాన్నీ బయటపెడతాం

అబ్కారీ శాఖలో జగన్ రెడ్డి అక్రమాల్నీ నిగ్గు తేలుస్తాం నిషేధం పేరుతో ఓట్లేయించుకుని పచ్చి మద్యంతో జేబులు నింపుకున్నారు జగన్ రెడ్డి నిర్ణయంతో తెలంగాణ మద్యం ఆదాయం పెరిగింది డిస్టిలరీలన్నీ గుప్పిట్లో పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు నగదు లావాదేవీల ద్వారా వేల కోట్ల ప్రజా ధనం జగన్ ఖజానాకు చేరింది జగన్ రెడ్డి…

రేవంతన్నగా ఎప్పుడూ అండగా  ఉంటా

ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం  హైదరాబాద్:  నిరుద్యోగులకు, విద్యార్థులకు నా సూచన ఒక్కటే. మీకు సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించండి. మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటానని  రేవంత్ రెడ్డి అన్నారు. ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫైర్…

పెట్టుబడి లేని పంట.. వాక్కాయ!

సాగు నీటి తడులు అక్కర్లేదు. అంతా వర్షాధారమే. చీడపీడల బెడద బొత్తిగా లేదు. పంటను గొడ్లు తింటాయన్న భయం లేదు. దీని కొమ్మలకే ముళ్లుంటాయి కాబట్టి వేరే కంచె వేసే ఖర్చూ లేదు. మొక్కలు నాటిన మూడో ఏడాది నుంచి కాయలు కోసి అమ్ముకోవడమే! కోత కూలి తప్ప మరే ఖర్చూ లేదు. అలా సుదీర్థకాలం…