- పోలవరం నిర్మాణంలో ఏ తప్పూ జరగలేదని కేంద్రానికి లేఖ రాసిన జగన్, ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీలో ప్రాజెక్ట్ పై కట్టుకథలు, అబద్ధాలు చెప్పాడు?
• ఎన్నికల్లో లబ్ధికోసమే జగన్ పోలవరం జపం మొదలెట్టాడు
• పోలవరంప్రాజెక్ట్ ను డ్యామ్ గా మార్చే హక్కు జగన్ కు ఎవరిచ్చారు?
• చంద్రబాబు పసిపిడ్డలా సాకి పోలవరాన్ని 72శాతంపూర్తిచేస్తే,...
-గిరిజన పల్లెలను, మెట్టప్రాంత ప్రజలను విస్మరించి అస్మదీయులకు నీటి కేటాయింపులు చేయడం అధికార దుర్వినియోగానికి పాల్పడటమే.
- మాజీ విద్యుత్ శాఖామాత్యులు కిమిడి కళావెంకట్రావు
మంగళగిరి: ఓ వైపు డిస్కంలు 20 ఏళ్లకు సరిపడా ప్రక్క రాష్ట్రాలకు సైతం అమ్ముకునేంత మిగులు విద్యుత్ ఉందని చెబుతుంటే రైతులను బలిపెట్టే అదనపు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం...
రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, మార్చి 23: బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్) అభివృద్ధి చేసిన నీటి శుద్ధి పరిజ్ఞానం సాయంతో అతి తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాలకు శుద్ధిచేసిన, సురక్షితమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పీఎంవో శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ...
- తక్కువ గడువుపై అభ్యర్థుల ఆందోళనని అర్థం చేసుకోవాలి
- నాలుగేళ్ల తరువాత ఇచ్చిన నోటిఫికేషన్లో ప్రిపరేషన్ గడువులో అన్యాయం
- మరో 90 రోజులు అదనపు గడువు కేటాయించాలి
- ఏపీ సీఎంకి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్-1 మెయిన్ పరీక్షకి అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు...
- టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
వైసీపీ నేతలు తాలిబన్ల కంటే ఘోరంగా తయారయ్యారు. తమ ఇంటి ముందు స్తంభం మార్పించారని మహిళలు అని కూడా చూడకుండా వైసీపీ నేతలు అత్యంత దారుణంగా దాడి చేశారు. మహిళలపై హత్యాయత్నం చేసిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తి గ్రామ సర్పంచ్ నల్లమిల్లి కాంతమ్మ,...
- సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహప్రసాద్
చేతకాని సీఎం, అభివృద్ధి ఏంటో తెలియని సీఎం చేసేదేమీ లేక..బలహీన వర్గాలను, మహిళలను, యువతను పలకరిస్తూ వారి బాధలు తెలుసుకుంటున్న లోకేష్ కు వస్తున్న స్పందన చూసి పోలీసులను ఉసిగొల్పుతున్నారు. రోజూ ఏదో ఒక గలాట సృష్టిస్తున్నారు. భద్రత ఏమైనా ఇస్తున్నారా.? వందలాది మంది పోలీసులకు...
- లోకేష్ పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం
- టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్
15రోజులు నుండి తాడేపల్లిలో కొంపలు మండుతున్నాయి. సీబీఐ విచారణతోనే మంటలు మొదలయ్యాయి. 200 కి.మీ విజయవంతంగా పూర్తి చేశాం. ఎక్కడికక్కడ నోటీసులు ఇస్తున్నారు. ఏ తప్పూ చేయకూడదని ముందుగానే నోటీసులు ఇస్తున్నారు. లోకేష్ ను ఇష్టానుసారంగా మాట్లాడారు....
- టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
జగన్ అరాచకపాలనలో అన్నిరంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయని చెప్పేందుకు సోదరి మోహన జీవితమే ఒక ఉదాహరణ. పంట నష్టాలు విపరీతంగా రావడంతో చేసిన అప్పులు తీర్చలేక భర్త సోమేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ పోషణ కోసం చిన్న టిఫిన్ కొట్టు పెట్టుకుంది....
-అబద్దం - సాక్షి మీడియా కవలలు
-ఈ గ్లోబెల్ లో గోబెల్స్ ప్రచారం చేసే ఏకైక వార్తా పత్రిక సాక్షి
-ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యం కంటే సాక్షి మీడియా నుంచి వెలువడే కాలుష్యంతోనే ప్రజలకు ఎక్కువ ప్రమాదం
- తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
సాక్షి పత్రిక నిత్యం విషం చిమ్ముతూ విపరీత పోకడలకు...
- 2019 అసెంబ్లీ ఎన్నికలతో చూస్తే ఎలా ఉంది?
హోరాహోరీగా జరిగిన మూడు పట్టభద్రుల స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. గెలుపోటములపై రకరకాల విశ్లేషణలూ జరిగాయి. 2019 ఎన్నికల తరువాత స్ధానిక సంస్థల ఎన్నికలు, రెండు ఉప ఎన్నికలు జరిగినా అవి ఎటువంటి పరిస్ధితిలో జరిగాయెూ చూసాం. మెదటిసారి ప్రతిపక్షాలు అధికార పక్షం బుల్డోజింగ్ ఎదుర్కొని ఢీ...