Suryaa.co.in

Andhra Pradesh

మద్యం కుంభకోణంలోని ప్రతి కోణాన్నీ బయటపెడతాం

అబ్కారీ శాఖలో జగన్ రెడ్డి అక్రమాల్నీ నిగ్గు తేలుస్తాం నిషేధం పేరుతో ఓట్లేయించుకుని పచ్చి మద్యంతో జేబులు నింపుకున్నారు జగన్ రెడ్డి నిర్ణయంతో తెలంగాణ మద్యం ఆదాయం పెరిగింది డిస్టిలరీలన్నీ గుప్పిట్లో పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు నగదు లావాదేవీల ద్వారా వేల కోట్ల ప్రజా ధనం జగన్ ఖజానాకు చేరింది జగన్ రెడ్డి…

జగన్ రెడ్డి .. నీ దుర్మార్గాలే ఆ బుక్ లో ఉన్నాయి

మద్యం కుంభకోణంలో అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి సిబిసిఐడి విచారణతో పాటు ఈడీ విచారణ మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడి: శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా పారిపోయి జగన్ ఢిల్లీలో ధర్నా డ్రామా తో అభాసుపాలయ్యారు. రెడ్ బుక్ అని జగన్ రెడ్డి కలవరిస్తున్నాడు. నువ్వు చేసిన దుర్మార్గాలే…

అమరావతికి ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్‌గా మార్చాలి

`పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి ` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్‌గా మార్చాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక…

చెత్త రాజకీయాలు

షర్మిల నుంచి వైసీపీకి ముప్పు అనే ఆలోచనతో కాంగ్రెస్ కూటమిపై వైపు జగన్ అడుగులు వ్యూహాత్మకమేనా ? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఇండి కూటమికి దగ్గరయ్యారు. ఢిల్లీలో ఆయన చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ మినహా కూటమిలోని కోన్ని పార్టీల నేతలూ హాజరయ్యారు. వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకూ జాతీయ రాజకీయాల్లో భారతీయ…

ఎర్రచందనం స్మగ్లర్ల నిరోధానికి కఠిన చర్యలు

– టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతి: శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై ఆయన గురువారం కపిలతీర్థం సమీపంలోని టాస్క్ ఫోర్సు కార్యాలయాన్ని సందర్శించారు. టాస్క్ ఫోర్సు…

కుప్పం ప్రజలు లేకపోతే మేము, మా కుటుంబం లేదు

ఈ కార్యక్రమం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు కుప్పం నియోజకవర్గం, సోమాపురంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి… కుప్పం: ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, ఆడపడుచులు, మహిళా శక్తికి నా నమస్కారం. కుప్పం ప్రజలు, టీడీపీ కార్యకర్తలు గత 8 సార్లు చంద్రబాబును ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మీ నమ్మకంతో చంద్రబాబు 4సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ…

మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు

-పోలీసుల ప్రేక్షకపాత్ర -అన్నమయ్య జిల్లాలో ఇదో అరాచకం ( బహదూర్) ఆడవారికి ఆడవారే శత్రువులంటారు. అనడం కాదు. నిజం. కావాలంటే అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటనను చూడండి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తట్టుకోలేక.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవటమే ఆమె చేసిన మహా పాపం. అందుకు ఆ ఊరి సభ్య సమాజం ఆమెకు…

పాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యం

-పాడి రైతులకు ఎన్డీయే ప్రభుత్వ ప్రోత్సాహం -ఊరూరా పశుగ్రాస క్షేత్రాలకు పచ్చ జెండా -ఎకరానికి రూ.99 వేలు లబ్ధి -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు l అమరావతి: పేద రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు, పాల దిగుబడి పెంచే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం “ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు” రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని రాష్ట్ర…

గ‌త ప్ర‌భుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవినీతి

త‌ణుకు,విశాఖ‌,గుంటూరు,తిరుప‌తిలో భారీగా అక్ర‌మాలు అధికారుల‌తో పాటు నేత‌ల ప్ర‌మేయం ఉంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వు సీఎంతో చ‌ర్చించి విచార‌ణ క‌మిటీలు వేస్తామ‌న్న‌మంత్రి నారాయ‌ణ‌ అసెంబ్లీ ప్ర‌శ్నోత్త‌రాల్లో మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌మాధానం అమ‌రావ‌తి: రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని అసెంబ్లీ వేదిక‌గా స్ప‌ష్టం చేసారు మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. బాండ్ల…

మూజువాణి ఓటుతో రెండు బిల్లులకు శాసన మండలిలో ఆమోదం

వివాదాస్పద ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు రాష్ట్ర శాసనమండలి, శాసనసభ ఆమోద ముద్ర వేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఈ చట్టాలపై అనేక ఆందోళనలు, అనుమానాలు జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సహా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించే బిల్లులను…