Suryaa.co.in

Andhra Pradesh

సూపర్‌ సిక్స్‌ అమలు చేసేశామని పచ్చి అబద్ధాలు

– సూపర్‌ సిక్స్‌కు రూ.81 వేల కోట్లు కావాలి – నాడు పథకాలకు రూ.4.58 లక్షల కోట్లు – మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏదీ? – గుంటూరు క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు: ఏడాది కూటమి పాలనలో సూపర్‌ సిక్స్‌ను అమలు…

హోంమంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు నివేదిస్తాం

– హోంమంత్రి అనిత ఇష్టానుసారంగా మాట్లాడ్డం చట్ట విరుద్ధం – కొమ్మినేని పై ఉద్దేశ పూర్వకంగా విషం కక్కుతున్నారు – వైయస్సార్‌సీపీ జనరల్‌ సెక్రటరీ, సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తాడేపల్లి: సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని నుద్దేశించి దుర్మార్గుడు అంటూ హోంమంత్రి అనిత మాట్లాడడం హేయం. కొమ్మినేని విషయంలో హోంమంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు నివేదిస్తాం….

అమరావతిలో ఎనర్జీ, సైబర్ రెసిలెన్స్ సెంటర్

– పట్టువదలని విక్రమార్కుడు లోకేష్ గుర్తుందా.. డాడ్ తో దావోస్ వెళ్లినా.. ట్రాఫిక్ జామ్ లో.. చేరుకోలేమని ఇంకా తెల్లవారని మంచులో వడివడిగా నడిచిన లోకేష్. ఫోటోలు దిగామా వచ్చామా అని కాకుండా.. నెలల తరబడి వర్కౌట్ చేశారు. ముందుకు తీసుకువెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) తో కలిసి “ఎనర్జీ మరియు సైబర్…

తల్లికి వందనం.. విద్యార్థులకు వరం

ప్రతి తల్లి సంతోషంగా ఉండేలా “తల్లికి వందనం” అమలు చేస్తున్న – నారా లోకేష్ ▪️ 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ, ఇందుకోసం 8,700 కోట్లు విడుదల. – తల్లికి వందనం పై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్…

సరస్వతి ఒడిలో సంతోష‘బడి’

– ‘తల్లికివందనం’తో తాదాత్మ్యంలో తల్లిదండ్రులు (భూమా బాబు) ప్రతి ఒక్కరిలో పట్టరాని ఆనందం. ఒక తరగతి పైకి వెళ్ళిన గర్వం, విద్యా సంవత్సరం మొదటి రోజే సరికొత్త పాఠ్యపుస్తకాలు అందుకున్న సంతోషం. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభం కాగానే సరస్వతి ఒడిలో ఇలాంటి సంతోషకర వాతావరణమే వెల్లివిరిసింది. విద్యావంతుడైన ప్రస్తుత మంత్రి త్వరితగతిన అన్ని ఏర్పాట్లు…

సెంట్రల్ జి.ఎస్.టి కమీషనర్ సాధు నరసింహరెడ్డి కి ‘కార్ల్ లాండ్‌స్టీనర్ ‘ అవార్డు ప్రదానం

గుంటూరు: తలాసీమియా రోగుల కోసం 2023, 2024 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 50 కి పైగా కేంద్రాల్లో భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించిన సెంట్రల్ జి.ఎస్.టి కమిషనర్ సాధు నరసింహారెడ్డి కి భారత రెడ్ క్రాస్ సొసైటీ ప్రతిష్టాత్మకమైన ‘ కార్ల్ లాండ్‌స్టీనర్ ‘ అవార్డు అందచేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరం…

వైకుంఠపురం ప్రాజెక్టు ఇక వైకుంఠానికేనా?

– పాలకులలో సీరియస్‌నెస్ ఏదీ – బనకచర్ల కంటే ముఖ్యమైన ప్రాజెక్టు – కృష్ణా నది పైన వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం బహుళార్థక సాధక బ్యారేజీ ప్రయోజనాలు వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం చేయడం వల్ల అనేక బహుళ ప్రయోజనాలు ఉన్నాయి అయినప్పటికీ కూటమి ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం వహిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి…

బజార్లలో తాగి బలాదూర్ చేస్తామంటే… ఉండి నియోజకవర్గంలో కుదరదు

– పంచాయతీరాజ్ శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించండి… పబ్లిక్ ప్లేస్ లలో చెత్త వేసి డిస్టర్బ్ చేయవద్దు – చెత్తను విభజించి పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలి… – కాలువలలో, డ్రైనేజీలలో తాగి పడేసిన సీసాలను విసిరి వేయవద్దు – శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు బజార్లలో తాగి బలాదూర్ చేస్తామంటే ఉండి నియోజకవర్గంలో కుదరదని…

దర్శి అభివృద్ధి బాధ్యత నాది

– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి సీఎం భరోసా ఉండవల్లి: దర్శి నియోజకవర్గం అభివృద్ధి నాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ దర్శి ఇన్‌ఛార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మికి భరోసా ఇచ్చారు. తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలు చేయడంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపే నిమిత్తం లక్ష్మి సీఎంను శుక్రవారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా…

‘తల్లికి వందనం’తో.. జగన్ కంటే మూడు రెట్లు ఎక్కువ డబ్బులు

( సైనికుడు) సూపర్ 6 : ఆంధ్రప్రదేశ్ ” తల్లికి వందనం ” పథకం ఒక్కరే సంతానం ఉన్న మహిళలు : 18.55 లక్షల మంది ఇద్దరు సంతానం ఉన్న మహిళలు : 14.55 లక్షలు ముగ్గురు పిల్లలు ఉన్న వారు : 2.1 లక్షలు నలుగురు పిల్లలు ఉన్న వారు : 20 వేల…