Friday, March 24, 2023
రాశులు-రాజకీయాలు.. రాజకీయ నేతలు. శోభకృత్‌ నామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల పొలిటికల్‌ పంచాంగం ఏం చెబుతోంది? ఏ లీడర్‌ భవిష్యత్‌ ఏంటి? వాళ్ల రాశి ఏంటి? రాజకీయాల్లో వాళ్ల హస్తవాసి ఏంటి? (శివ శంకర్. చలువాది) వైఎస్‌ జగన్‌ మిథున రాశి ఆదాయం – 2, వ్యయం – 11 రాజపూజ్యం – 2, అవమానం – 4 చంద్రబాబు కర్కాటక రాశి ఆదాయం –...
- రాష్ట్రంలో కురుస్తున్న ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ లేఖలో అంశాలు:- రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని చోట్ల ప్రాణనష్టం కూడా జరిగింది. పలుజిల్లాల్లో వాణిజ్య పంటలతో పాటు ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పశువుల కూడా...
-ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా శోభకృత్‌ నామ ఉగాది వేడుకలు -తిరుమల దేవాలయం నమూనాలో ఉగాదివేడుకలు వేదిక -పల్లె సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉగాది వేడుకల ప్రాంగణం అలంకరణ -ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, భారతి దంపతులు -సాంప్రదాయ పంచకట్టులో ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి దంపతులకు ఆహ్వానం పలికిన ప్రభుత్వ...
-ప్రజలిచ్చిన తీర్పు మామూలు తీర్పుకాదు -ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలుగువారు బ్రహ్మండంగా రాణిస్తున్నారు -తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేతలు -ఉగాది వేడుకల్లో పంచాంగ పఠనం చేసిన పులుపుల వెంకట ఫణి కుమార్ శర్మ -తెలుగు ప్రజలకు ఉగాది శుభాక్షాంక్షలు...
- 140 కోట్ల భారత జనాభాలో 26 కోట్ల మంది ‘అమెరికా స్థాయి సంపన్నులు’ ఎంపి విజయసాయిరెడ్డి 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా అవతరిస్తుందని అంచనా. ఈ సందర్భంగా భారతదేశ ఆర్థిక చరిత్రపై అర్థశాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మౌర్య చక్రవర్తులైన చంద్రగుప్తుడు, అశోకుడి కాలంలో (క్రీ.శ ఒకటో సంవత్సరం) ప్రపంచ స్థూల వస్తు సేవల...
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో మరోసారి అలజడి మొదలైంది. రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజధానిలో ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది.మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆర్‌-5...
-మాతోనే జనసేన కలిసి రావడం లేదనేది మా ఆరోపణ -మేం వైకాపాతో ఉన్నామనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారు -మేం వైకాపాతో ఉన్నామనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారు -జనసేనతో కలిసి ఉన్నాం. కానీ కలిసున్నా లేనట్టేనని భావిస్తున్నాం -భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్‌ -ముగిసిన భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం విజయవాడ: పదాధికారుల సమావేశంలో పార్టీ బలోపేతం చేసే అంశంపైనే...
రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, మార్చి 21: దేశంలో ఆయుష్ పరిశ్రమ మార్కెట్ సైజు ఒక లక్షా 49 వేల 451 కోట్ల రూపాయలకు చేరిందని ఆయుష్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ భారతీయ...
- ఏపిజెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిఆర్శీ కమీషనర్ రికమెండ్ చేసిన పే స్కేల్సు బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుతుంటే, ప్రభుత్వం గతంలో ఇచ్చిన కరెస్పొండింగ్ పే స్కేల్స్ బయటపెట్టి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుంది.. 11వ పిఆర్శీ నివేదికలో వ్యాలుం-III లోని షెడ్యూల్ 2 లో క్యాడర్ వారీగా రివైజ్డ్ స్కేల్సు పెంచిన...
-ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వచ్చినందుకేనా? -ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్టుగా విచారణ అధికారిని మార్చాలని నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయని సుప్రీం కోర్టు -స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అవినీతే జరగలేదు... ఇది కేవలం బురదజల్లే కార్యక్రమమే -ఆస్కార్ లెవెల్ నటనతో కోడి కత్తి కేసులో జగన్, పట్టాభి కేసులో సీఐ కనకారావు, అసెంబ్లీ దాడి ఘటనలో ఆకట్టుకున్న...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com