Suryaa.co.in

Andhra Pradesh

ఢిల్లీ గ్యాలరీలో ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ చూపండి

జగన్ కు బాలకోటయ్య విజ్ఞప్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో’ పిడికెడు ఆత్మగౌరవం కోసం, మాకు ఊపిరి ఆడటం లేదు ‘అనే నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశామని, గొంతులు మూగబోయోలా, నరాలు తెగిపడేలా అరచి, అరచి దళితుల చావుల గూర్చి మాట్లాడామని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య…

రాజకీయాలు, వ్యాపార రంగాల్లో టీమ్ వర్క్ ముఖ్యం

– కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో నారా భువనేశ్వరి కుప్పం: రాజకీయాలు, వ్యాపార రంగాల్లో టీమ్ వర్క్ అనేది చాలా ముఖ్యం అని నేను బలంగా నమ్ముతాను. అభివృద్ధి జరగాలంటే టీమ్ మధ్య సమన్వయం అనేది చాలా ముఖ్యం. నేను నడిపే హెరిటేజ్ సంస్థలో నేను మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నప్పటికీ, కిందిస్థాయి ఉద్యోగులతో…

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలా? వద్దా?

– అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల చిట్చాట్ అమరావతి: అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలోకి వస్తామని చర్చించారన్నారు.వారిని చేర్చుకోవాలా లేదా అనే అంశంపై పార్టీ నేతలతో మాట్లాడుతున్నామన్నారు. అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల చిట్చాట్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలోకి వస్తామని తమతో…

మీ ప్రేమకు మేము ఏమిచ్చినా రుణం తీరదు

వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను అతి కిరాతకంగా వేధించారు ప్రతి కార్యకర్తకు తెలుగుదేశంపార్టీ అండగా నిలుస్తుంది కూటమి పాలనలో రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది గుడ్లనాయనపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కుప్పం: ప్రజల ఉత్సాహం, గౌరవం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీకోసం మీరు కేటాయించే సమయాన్ని చూసి…

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ

మంగళగిరి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ ని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం…

మద్యం దోపిడీపై సీఐడీ విచారణ

మద్యం పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వానికి రూ.18,860.51 కోట్లు నష్టం మద్యం తయారీ కంపెనీలను భ‌యపెట్టి లాక్కున్నారు…మద్యం ఆదాయం వైసీపీ ఖాతాలోకి వెళ్లింది అక్రమాల కోసమే రైల్వే శాఖలో ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీకి తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టారు నాణ్యతలేని మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు…ఎక్సైజ్ శాఖను త్వరలోనే ప్రక్షాళ‌న‌ చేస్తాంపాల న ఎలా ఉండకూడదో,…

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారు 

ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ విచారణ తర్వాత ఈడీకి సిఫార్సు శాసనసభలో చంద్రబాబు ప్రకటన అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి. నేరస్థుడే రాజకీయ పార్టీ అధినేత, సీఎం…

టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కట్టిన వైసీపీ బాధితులు

వినతులు స్వీకరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ భూముల సమస్యలపైనే అత్యధిక అర్జీలు అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ తో కలిసి రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ మంత్రి…

వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీ వినీ ఎరుగని భూ ఆక్రమణలు

-వైసీపీ ప్రభుత్వ అండదండలతో వైసీపీ నాయకులు భూ ఆక్రమణలతో చెలరేగిపోయారు -భూ ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అన్ని వ్యవస్థలు వైసీపీ ప్రభుత్వం లో చతికిల పడ్డాయి -వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగులు సైతం దగా పడ్డారు -సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చే ప్రతి వినతిపత్రంపై సంబంధిత అధికారులు స్పందిస్తారు -రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య…

సభ్యత్వాల్లో దర్శి అగ్రస్థానంలో ఉండాలి

– జనసేన ఇన్చార్జి గరికపాటి వెంకట్ దర్శి : పట్టణ గడియార స్తంభం కూడలి నందు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గరికపాటి వెంకట్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. . ఇందులో భాగంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు…