-ఎమర్జెన్సీ వార్డుకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్యులు
-భానుతో సహా పలువురు బీజేవైఎం నాయకులకు గాయాలు
-పోలీసుల తీరుపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్
-న్యాయమైన డిమాండ్లపై ఆందోళన చేస్తే అమానుషంగా వ్యవహరిస్తారా? అంటూ ప్రశ్న
-కేసీఆర్ సర్కార్ కు పోయేకాలం దాపురించిందని వ్యాఖ్య
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేవైఎం నాయకులు...
- అవి ఆసుపత్రులా? మృత్యుకూపాలా?
- ఆ డాక్టర్ల లైసెన్సులు రద్దు చేయండి
- తెలంగాణ ప్రసుతి మరణాలపై తెలంగాణ వైద్య ఆరోగ్య డైరెక్టర్ కార్యాలయం ముందు బాధితుల ఫోటో ప్రదర్శన
- బిడ్లకు జన్మనిచ్చిన తర్వాత మహిళల మరణాలపై తెలంగాణ వైద్య ఆరోగ్య డైరెక్టర్ కార్యాలయం ముందు బాధితుల ఫోటో ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది...
- దేశమంతా తెలంగాణ పథకాలు అమలు కావాలన్నదే మా అభిలాష
- తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
- కల్వకుంట్ల కవితతో కర్ణాటక, తమిళనాడు, కేరళ రైతు నేతల భేటి
హైదరాబాద్ : తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకలు అద్భుతంగా ఉన్నాయని , అవి దేశమంతా అమలు కావాలన్నదే తమ అభిమతమని కర్ణాటక, కేరళ,...
-తాంత్రికులు, మాంత్రికుల సూచనలతో పాలన నడుస్తోంది
-సాయంత్రం 4 గంటల తరువాత నడిచే సర్కార్ కొనసాగుతోంది
-60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు
-35 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే... ఎందుకు భర్తీ చేయడం లేదు?
-లిక్కర్ స్కాంలో కేసీఆర్ బిడ్డ హోటల్ కు ఎందుకు వెళ్లారు?
-1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ
-బీజేపీ...
-బాలికలందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు
-బాలికల ఆత్మ రక్షణ, సంరక్షణ, సంక్షేమం, సమానత్వానికి -తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది
-బాలికల విద్య, వికాసం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది
-బాలికల పట్ల దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది
-రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-ఘనంగా...
- ప్రపంచవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులపై అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి , వాటిని తట్టుకుని నిలబడుతున్న ప్రతి జర్నలిస్ట్ మనకు స్ఫూర్తి , వారికి నా సెల్యూట్
- అన్ని పార్టీలలోని మహిళా నాయకురాళ్లతో స్నేహం చేయడాన్ని ఇష్టపడతాను
- హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
మీడియా స్పియర్ పేరుతో సెయింట్...
- రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై శ్వేత పత్రం చేయాల్సిందే
- 317 జీవోను సవరణపై ఈనెల 30న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
- సర్కార్ మెడలొంచేదాకా కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
- 2047 నాటికి అభివ్రుద్ది చెందిన దేశంగా ‘‘భారత్’’ ను చూడబోతున్నాం
- 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్
-...
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని విక్టోరియా గ్రౌండ్ లో, నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని విజయనగర్...
నూతనంగా నిర్మించిన..డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17 వ తేదీ, శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవానికి...
ప్రజలు కంటి చూపు సంబంధ సమస్యలకతో బాధపడకూడదు అనే ఆలోచనతోనే ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని బాగ్ అంబర్ పేట డివిజన్ రామకృష్ణ...