శంషాబాద్, గాగిల్లాపూర్లో యూనిట్ల విస్తరణకు నిర్ణయం దావోస్ : రాష్ట్రంలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ తన యూనిట్లను విస్తరించనుంది. శంషాబాద్, గాగిల్లాపూర్లో రూ.623 కోట్ల పెట్టుబడితో విస్తరణ చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది.…
– వరుసగా మూడవ పురస్కారం హైదరాబాద్: జనవరి 26 రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సాంస్కృతిక సంస్థలు “ వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్” “వసుంధర విజ్ఞాన వికాస మండలి” సంయుక్త ఆధ్వర్యంలో…
– కిషన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానం – సింగరేణిని దండుపాళ్యం ముఠా నుంచి కిషన్ రెడ్డి కాపాడాలి. – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హైదరాబాద్: 2004 –…
– సింగరేణి నుంచి మెస్సీ తెలంగాణకు వచ్చిన సందర్భంలో రూ.10 కోట్ల స్పాన్సర్షిప్ ఎలా ఇచ్చారు? – టెండర్లు అభివృద్ధి కోసం కాకుండా కమీషన్ల కోసమే – నైని బ్లాక్ టెండర్లను ఎందుకు…
– ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో ఇంకెన్నాళ్లీ డ్రామాలు? – దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి -కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్: ఢిల్లీకి,…
– ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హైదరాబాద్: “దుర్మార్గుడు దేశాన్ని తగలబెట్టి, ఆ బూడిద కుప్ప మీద సింహాసనాన్ని వేసుకుంటాడు” అన్న సన్ జూ సూక్తి నేడు తెలంగాణ రాజకీయాలకు అద్దం పడుతోందని బీఆర్ఎస్…
– బొగ్గు గనుల కాంటాక్ట్ కోసం ముఖ్యమంత్రి , మంత్రులకు మధ్య పంచాయితీ – తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి లేనే లేడు. – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్:…
– కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసిన మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు హైదరాబాద్: టెండర్లలో నిబంధనల మార్పు: 2024లో…
– హైదరాబాద్లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై చర్చ దావోస్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యమయ్యేందుకు ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి వ్యక్తం చూపింది. హైదరాబాద్లో నాలెడ్జ్…
యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్.ఈ. అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ దావోస్: భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ…