-నిరుద్యోగుల వ్యతిరేకి రేవంత్ రెడ్డి
-యూనివర్సిటీకి వస్తే నిన్ను అడ్డుకొని తీరుతాం రేవంత్ రెడ్డి
-పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ పై ప్రభుత్వం మీద నిరారోపణమైన ఆరోపణలు రేవంత్ రెడ్డి చేయడం దుర్మార్గం
- పేపర్ లీకేజీలు రేవంత్ రెడ్డి పాత్ర ఉంది అందుకే సిట్ విచారణ జరగకుండా నిందితుడు రాజశేఖర్ రెడ్డి భార్యతో కోర్టులో కేసు...
అంబేడ్కర్ యువజన సంఘం
పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓయుకు కు వస్తె తన్ని తరిమి కొడతాం అని అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు బండారు వీరబాబు హెచ్చరించాడు.సాధారణ ఎన్నికలు సమీపిస్తండటంతో ఏమి తోయలేక దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపాడు అని అన్నాడు.
కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వము 1లక్ష ఉద్యోగాలకు ప్రకటనలు...
-చివరకు అన్నదాతను వదలని ప్రతిపక్షాల అధికార దాహం
-కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంట దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం ఇస్తున్నారా?!
-కానీ రాష్ట్రంలో మాత్రం రైతులకు న్యాయం చేసినట్టు రాద్ధాంతాలు చేస్తారు
-దేశంలోనే రైతులను ఆదుకున్నది ఒక్క కెసిఆర్ గారు మాత్రమే
-దేశంలో రైతుల కోసం ఇంతగా చేస్తున్న సీఎం ఉన్నారా?!
-దేశాన్ని ఉద్ధరిస్తామంటున్న బిజెపి, కాంగ్రెస్ లు దేశంలో...
హైదరాబాద్, మార్చి 21 :: వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మక పథకాల వల్ల రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో గణనీయమైన మెరుగుదల సాధించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ పై నేడు బీ.ఆర్.కె.ఆర్ భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర...
-బీఆర్ ఎస్ అధినేత రాకకై మరాఠీ సోదరుల ఎదురు చూపులు
-కాందార్ లోహ సభ ద్వారా తెలంగాణ మోడల్ ఆవిష్కృతం
-అనితర సాధ్యమైన అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ మోడల్
-కేసీఆర్ ది దేశానికి అన్నం పెట్టే మోడల్
-మోడీది అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే మోడల్
-కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. మోడీ అంటే ఒక అమ్మకం
-కేసీఆర్ ది ఇండియా...
- నోరెళ్లబెట్టిన మహిళ
ఇంటి నిర్మాణం కోసం లోన్ కోసం బ్యాంక్ కు వెళ్లిన వ్యక్తి కనీ వినీ ఎరుగని రీతిలో బ్యాంక్ అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. అతని పేరుపై ఇప్పటికే 38 ఖాతాలు ఉన్నట్లు చెప్పడంతో.. లోన్ కోసం వెళ్లిన వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు. తను లోన్ తీసుకోలేదని అయినా 38 ఖాతాలు...
-అడవి మనది.. అడవిపై హక్కులు మనవి.. మనల్ని ఆపేది ఎవరు?
-నిజాం బ్రిటిష్ పరిపాలనలో కూడా గిరిజనులపై ఇంత నియంతృత్వం లేదు
-అడవిలో ఉన్న గిరిజన బిడ్డలు ఎట్లా వండుకోవాలి ఏమి తినాలి
-సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
-పాదయాత్ర జైనురు మండలం జామ్నే నుంచి ప్రారంభమై రాసి మెట్ట, బుసిమెట్ట, బూసి మెట్ట క్యాంపు మీదుగా...
- రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగంలో బలపడింది.దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల సగటులో మొదటి స్థానానికి చేరుకున్నాం.అదే సమయంలో రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు శ్రీకారం చుట్టాం.అందులో భాగంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకులు రుణాలు అందించి ప్రోత్సాహించాలి.బ్యాంకులు...
ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు... హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం నాడు పరిశీలించారు. ప్రధాన విగ్రహం,రాక్ గార్డెన్,ల్యాండ్ స్కేప్ ఏరియా ప్లాంటేషన్,మెయిన్ ఎంట్రన్స్,వాటర్ ఫౌంటైన్,సాండ్...
-మిమ్మల్ని అడవికి నేను తీసుకువెళ్తా ఎవడు అడ్డుకుంటాడో చూద్దాం
-గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలకు ఆటంకం కలిగిస్తోందని బిఆర్ఎస్ పైన ఫైర్
-ఆదివాసీలకు ధైర్యం చెప్పిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
గిరిజన ప్రాంతాల అభివృద్ధిని బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభక్ష నేత భట్టి విక్రమార్క అన్నారు.హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా చేపట్టిన...