Home » జగన్నాథుడి రథ యాత్రకు చకచకా ఏర్పాట్లు

జగన్నాథుడి రథ యాత్రకు చకచకా ఏర్పాట్లు

పూరీ: ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథ యాత్రకు ఒడిశా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.ఇప్పటికే మూడు రథాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఈ నెల 7న ప్రారంభమై 16 వరకు సాగనుంది. ఈ ఏడాది యాత్ర లాగే క్రతువు రెండు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం జులై 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించింది.

Leave a Reply