Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి చేదు అనుభవం

కర్నూలు జిల్లా డోన్‌లో పర్యటిస్తున్నమంత్రి బుగ్గనను దొరపల్లె గ్రామ రైతులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలు తమ పొలాలను కాజేయాలని చూస్తున్నారంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని మంత్రి బుగ్గనకు రైతులు ఫిర్యాదు చేశారు.

LEAVE A RESPONSE