Suryaa.co.in

Andhra Pradesh

అక్రమ మద్యం బాటిల్స్ ధ్వంసం చేసిన గుంటూరు పోలీసులు

ఎస్పీ అరి ఫ్ హాఫిజ్ మాట్లాడుతూ…మూడు వేల ఐదు వందలు అక్రమ మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేశాము. ద్వంశం చేసిన బాటిల్స్ విలువ 9లక్షలు ఉంటుంది.పోలీస్ శాఖలో సేబ్ ను ఏర్పాటు చేసిన తరువాత అక్రమ గోవా,తెలంగాణ మద్యం తరలింపు పై దృష్టి సారిస్తున్నాము. గుంటూరు జిల్లాలో

ఎక్కడైనా అక్రమ మద్యం అమ్మకాలు చేస్తే ఉపెక్షంచే ప్రసక్తి లేదు.నిబంధనలు విరుద్ధంగా మద్యం .అమ్మితే కథిక చర్యలు తప్పవు. అక్రమ మద్యం తో బాటు నిషేధిత 8 లీటర్లు నాటు సారాను సైతం ధ్వంసం చేశామని తెలిపారు.

LEAVE A RESPONSE