Suryaa.co.in

Andhra Pradesh

రాత్రికి రాత్రే గుంటూరులో ఏటీ అగ్రహారాన్ని ఫాతిమాపురంగా ఎలా మారింది?

– భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి

ప్రజాధనంతో ప్రత్యేకంగా జీవోలిచ్చి మరీ నిధులు మంజూరు చేసి, కావాల్సినంత స్వేచ్చ ఇస్తారు.ఇప్పుడు కొందరు ప్రభుత్వ అండతో కాలనీలకు కాలనీలననే మతం దురహంకారంతో పేర్లు మార్చేస్తున్నారు.రాత్రికి రాత్రే గుంటూరులో ఏటీ అగ్రహారాల్ని ఫాతిమాపురంగా ఎలా మారింది. పాకిస్తాన్ జాతిపిత పేరు మనకెందుకంటే కేసులు పెడతారు !జిన్నాటవర్ పేరు మార్చంటే జాతీయజెండా రంగులేసి రాజకీయం చేస్తారు !వైఎస్ఆర్ పార్టీ పరిపాలన అంటే హిందువుల్ని అవమానించి ఇతర వర్గాలను సంతృప్తి పరచడం సిగ్గుచేటు.ఇలాంటి రాజకీయాలు చేస్తే హిందూసమాజం ఏదీ ఉంచుకోదు..తిరిగిచ్చేస్తుందని గుర్తుంచుకోవాలి.

ఇప్పటికైనా ఏటీ అగ్రహారం పేరును అలాగే ఉంచి.. జిన్నాటవర్ పేరును తక్షణం మార్చాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోంది. లేకపోతే హిందూ సమాజం మొత్తం బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉందని హెచ్చరిస్తున్నాం!

LEAVE A RESPONSE