Suryaa.co.in

Telangana

పరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి మిమ్మల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా?

– వైఎస్ షర్మిలపై సీఎం కేసీఆర్ ఫైర్

నర్సంపేట సభలో వైఎస్ షర్మిలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సమైక్యవాదులు, వారి చెంచాలు ఇక్కడ నిరసన తెలిపితే ప్రజలు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పై షర్మిల పగ పట్టారట.ఎన్నికల్లో డబ్బు కట్టలు పంపిస్తదట. మరి వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవాలా? మన మిషన్ భగీరథ గెలవాలా? పరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి మిమ్మల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

 

LEAVE A RESPONSE