Suryaa.co.in

Andhra Pradesh Telangana

ఆ కుట్రలు చేస్తే టీడీపీ గల్లంతవుతుంది

చంద్రబాబుపై విజయశాంతి వ్యాఖ్యలు

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం వచ్చారని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ ప్రయోజనాలే రహస్య అజెండాగా ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది. అలాంటి కుట్రలు చేస్తే ఆ పార్టీ పూర్తిగా గల్లంతు అవుతుంది” అని పేర్కొన్నారు. దీంతో ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A RESPONSE